Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

తూర్పుగోదావరి  జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్త్రీ యొక్క ప్రాముఖ్యతను వివరించి తల్లిగా, భార్యగా, సహోదరిగా, కుమార్తెగా వారి ప్రేమాభిమానాలను, త్యాగాలను గుర్తుచేస్తూ వారికి సమాజంలో సమున్నత స్థానం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి బుధవారం కేంద్ర కారాగారము, రాజమహేంద్రవరం నందు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కారాగారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి ప్రత్యూష కుమారి, డా. పి. కోమల, డా. యం. హారిక , …

Read More »