-గోడౌన్ వద్ద సిసి కెమెరాల పర్యవేక్షణ, 24 గంటల భద్రతా పర్యవేక్షణ -జిల్లా కలెక్టరు మాధవీలత, జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రానికి ఓటింగ్ వెరిఫికేషన్ ప్యాడ్స్ 4930 చేరుకున్నాయని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు.గురువారం స్థానిక లాలాచెరువు సమీపంలో ఎఫ్ సిఐ గోడౌన్స్ లో భద్ర పరచిని యూనిట్స్ కలెక్టర్, జేసీ ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అనుబంధ యూనిట్స్ అత్యంత …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
జిల్లాలో విదేశీ విద్యా దీవెన క్రింద 12 మంది విద్యార్థులకు రు. 1,37 కోట్లు జమ ..
-జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత, -ఎంపీ మార్గాని భారత్ రామ్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన క్రింద జిల్లాలో 12 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు రెండవ విడతగా రు. 1,37,09,253 రూపాయలు జమచేసిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు.గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి వెలగపూడి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం లో జగనన్న విదేశీ …
Read More »బంగారుకొండ కార్యక్రమంలో దత్తత తీసుకున్న రేలంగి ఇవాంశిక ఇంటికి వెళ్లి ఆరోగ్య వివరాలు తెలసుకుంటున్న కలెక్టరు మాధవీలత
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రయోగత్మకంగా అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన బంగారుకొండ కార్యక్రమం ద్వారా సత్ ఫలితాలు కలుగుతున్నయని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.గురువారం ఉదయం స్థానిక ఐదు బండ్ల మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న రేలంగి ఇవాంశిక నివాసానికి కలెక్టరు వెళ్ళడం జరిగింది. ఈ సందర్భగా కలెక్టరు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని, బాలామృతం, కోడుగ్రుడ్లు, తో పాటు బంగారుకొండ కిట్ ద్వారా ఇచ్చిన ఆహార పదార్థాలు పాపకు అందించిన …
Read More »గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు.అక్కడి బాలురు తో మాట్లాడారు. వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని తెలియ చేశారు. అనాలోచితంగా ఏ పనులు చేయవద్దని శ్రద్ధగా చదువుకోవాలని, న్యాయబద్ధంగా జీవించాలన్నారు. క్షణిక ఆవేశానికి పోకుండా క్రమశిక్షణ, సహనం కలిగి ఉండాలని ప్రత్యూష కుమారి చెప్పారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా …
Read More »రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు మేలు చేసే రీతిలో
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు మేలు చేసే రీతిలో ప్రజల వద్దకు సంక్షేమ పాలన, పథకాలు అమలు చేసే ప్రక్రియలో ప్రాధాన్యత భవనాలు నిర్మించడం జరుగుతోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ పేర్కొన్నారు.బుధవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం లో రాజవో లు, బొమ్మురు, పిడింగొయ్యి గ్రామాల్లో అర్భికే, సచివాలయం, హెల్త్ సెంటర్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బి. రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ …
Read More »బుధవారం రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు గౌరవ జిల్లా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు గౌరవ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ .కె.ప్రత్యూష కుమారి ప్యానెల్ లాయర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ సభ్యులతో మానిటరింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించారుఈ సమావేశంలో భాగంగా .కె.ప్రత్యూష కుమారి మాట్లాడుతూ న్యాయ సేవలు అవసరమైన వారికి మెరుగైన, సత్వరమైన పరిష్కారం చూపించడం ప్యానెల్ లాయర్ల ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఈ విషయంలో సమస్యలు, సందేహాలు ఉంటే వెంటనే …
Read More »ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ను జిల్లా కలెక్టర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ను జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత , జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు బుధవారం ఉదయం స్థానిక ప్రవేటు వసతి గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు.జిల్లాలో ప్రాధాన్యత భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో సమీక్ష చెయ్యడానికి జిల్లాకు ఆయన రావడం జరిగింది .ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న ప్రాధాన్యత భవనాల నిర్మాణం, …
Read More »ప్రతి బుధవారం బంగారు కొండ కార్యక్రమంలో భాగంగా నాగభూషణం ఇంటికి వెళ్ళడం
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి బుధవారం బంగారు కొండ కార్యక్రమంలో భాగంగా నాగభూషణం ఇంటికి వెళ్ళడం జరిగిందని, నెలరోజుల్లో 600 గ్రాముల బరువు పెరగడం జరిగిందని బాలమిత్ర, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.బుధవారం ఉదయం స్థానిక ఇన్నిస్ పేట – వాక అప్పలస్వామి వీధిలో నివాసం ఉంటున్న జీ. నాగభూషణం ఇంటిని సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ, కలెక్టర్ మాధవీలత ఆలోచన, జిల్లా యంత్రాంగం సహకారంతోపౌష్టికాహార లోపం గల పిల్లలను దత్తత తీసుకుని …
Read More »జూలై 28 న ఉద్యోగుల ఫిర్యాదుల దినోత్సవం
– ఇకపై ప్రతి నెల మూడో శుక్రవారం ఎంప్లాయీస్ గ్రివియాన్స్ డే -జిల్లా కలెక్టరేట్ స్పందన హల్ లో జూలై 28న సా.4 నుంచి అర్జీల స్వీకరణ – జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత …
Read More »ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండి, అకడమిక్ విద్యను అభ్యసించే
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండి, అకడమిక్ విద్యను అభ్యసించే ఆశక్తి ఉన్న వారిని రైతు శాస్త్రవేత్తలుగా తీర్చి దిద్దేందుకు రైతు సాధికారత సంస్థ తగిన శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు పేర్కొన్నారు. మార్గదర్శకులు ద్వారా రైతు శాస్త్రవేత్తలకు నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యిన తర్వత ప్రకృతి వ్యవసాయంలో డిగ్రీ పట్టాను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.బుధవారం స్థానిక సంహిత ఆడిటోరియంలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ రీసెర్చ్ …
Read More »
Prajavartha Online Telugu News