రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: తొలి రోజు ఏపిపిఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న శాఖ పరమైన డిపార్ట్మెంట్ టెస్ట్ లకు ఉదయం సెషన్ లో హాజరైన 482 మంది, మధ్యాహ్నం సెషన్ లో 287 మంది హజరైనట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్స్ నందు ఆగస్ట్ 2 నుంచి 7 వరకు శాఖ పరమైన పరీక్షలు నిర్వహించ నున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పేర్కొన్నారు. తొలి …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ 2024 పై సమీక్ష సమావేసాన్ని
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ 2024 పై సమీక్ష సమావేసాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించడం జరుగుతోందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలియ చేశారు.ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్)కు సంబంధించి బుధవారం విశాఖపట్నంలో ప్రవేటు సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సు నిర్వహించగా తొలిరోజు సమావేశానికి సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ధరేంద్రశర్మ, నితీష్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్కుమార్, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర …
Read More »ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 870 చౌక ధరల దుకాణాలకు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 870 చౌక ధరల దుకాణాల కు చెందిన నిత్యవసర సరుకులను 364 మొబైల్ డెలివరీ యూనిట్స్ (వాహనాలు) చెయ్యడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.బుధవారం స్థానిక ఇన్నిస్ పేట వద్ద మొబైల్ డెలివరీ వాహనం ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీ తీరును జాయింట్ కలెక్టర్ క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. కొవ్వూరు లో ప్రభుత్వ కార్యక్రమానికి వెళుతున్న జేసీ పౌర సరఫరాల సరుకులను పంపిణీ …
Read More »ఏం ఎస్ ఎల్ పాయింట్ తనిఖీ చేసిన జేసీ తేజ్ భరత్
-చౌక ధరల దుకాణాలకు సరఫరా చేసే నిత్యవసర సరుకుల తూకం పరిశీలన రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త: రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఎం ఎస్ ఎల్ పాయింట్ ద్వారా ప్రతినెలా 3 వేల టన్నుల షార్టెక్స్ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు .బుధవారం ఉదయం బొమ్మురు లోని ఎం ఎస్ ఎల్ పాయింట్ వద్ద గోడౌన్ ను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ …
Read More »మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ .
రాజమహేంద్రవరం, , నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి క్వారీ మార్కెట్ సమీపంలో “ట్రాన్స్ జెండర్ల హక్కులు మరియు సమస్యల” గురించి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు భారత రాజ్యాంగం ద్వారా మరియు గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాల ద్వారా వారికి అందించబడిన హక్కుల గురించి వివరించారు. వారి పట్ల ఎవ్వరూ …
Read More »జగనన్న సురక్ష కింద పూర్తి స్థాయి లో పౌర సేవలు
– జిల్లాలో నమోదు చేసిన 5,79,067 సర్విస్ రిక్వెస్ట్లు – జగనన్న సురక్ష ద్వారా అందించిన సేవలు – 5,77,753 – కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి గత 4 ఏళ్లు లో సంతృప్తత స్థాయి లో పౌర సేవలు అందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు .జగనన్న సురక్ష కింద సంతృప్తి స్థాయి లో గత 31 రోజుల్లో 5,77,753 మందికి …
Read More »స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించాలి
-జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. -జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత జిల్లా అధికారులను ఆదేశించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టర్..ఎస్పీ, జేసీ,మున్సిపల్ కమీషనర్ లతో కలసి ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ ఆగష్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆర్ట్స్ …
Read More »జిల్లాలో బంగారుకొండ కార్యక్రమం సత్ ఫలితాలనిస్తోంది.. కలెక్టరు డా. కె.మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బంగారు కొండ కార్యక్రమం ద్వారా నెల రోజుల వ్యవధిలో 144 మంది బరువు తక్కువ, రక్త హీనత, వయస్సుకు తగ్గ ఎత్తు పిల్లలను సాధారణ స్థితికి తీసుకుని రావడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత కే.మాధవీలత పేర్కొన్నారు.సోమవారం ఉదయం బంగారుకొండ కార్యక్రమం పై నియోజక వర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులతో కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్ లు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో సాం మాం …
Read More »జూన్ నెలకు ఉత్తమ ఆరోగ్య సేవా మిత్రా గా కె. స్వాతి
-సేవా పత్రం, 5 వేల నగదు పురస్కారం – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఒక ఆరోగ్య మిత్రాలని గుర్తించి ఆమేరకు ప్రతి నెలా అవార్డ్ ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె మాధవీలత మాట్లాడుతూ డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ మరియు ఆరోగ్య ఆసరా …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు జూలై 30 న నిర్వహించే ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని తప్పిపోయిన మరియు ఆచూకీ తెలియని పిల్లల కేసులు, మొదలగు అంశాల పై సంబంధిత అధికారులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు ముఖ్య కారణాల గురించి …
Read More »
Prajavartha Online Telugu News