-రాజమహేంద్రవరం గ్రామీణ పరిధిలో కోటి 36 లక్షల పనులకు శ్రీకారం -ఎమ్. షర్మిలా రెడ్డి -చందన నాగేశ్వర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం గ్రామీణ పరిధిలో రూ. కోటి 36 లక్షల రుడా నిధులతో వివిధ దశలుగా ప్రతిపాదించబడిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేడు శ్రీకారం చుట్టినట్లు ఆంధ్రప్రదేశ్ పచ్చదనం మరియు పరిశుభ్రత కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, పేర్కొన్నారు.ఆదివారం రూరల్ పరిధిలో కోటి 36 లక్షలతో చేపట్టే శంఖుస్థాపన కార్యక్రమంలో …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా ఎలాంటి తప్పులు లేకుండా తయారుచేయాలి కె.దినేష్ కుమార్, ఐ.ఎ.ఎస్., కమిషనరు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితాను పొరపాట్లకు తావివ్వకుండా తయారు చేయాలని కమిషనరు కె.దినేష్ కుమార్, ఐ.ఎ.ఎస్. వారు పిలుపునిచ్చారు. ది.10-08-2023 వ తేదీన వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఓటర్ల సవరణ కార్యక్రమమునకు ఉపయోగించవలసిన మొబైల్ యాప్ నిర్వహణపై శిక్షణా కార్యక్రమము జాయింట్ కలెక్టరు ఎన్.తేజ్ భరత్ తో కలిసి నిర్వహించారు. ఓటర్ల యొక్క నమోదు, బదిలీ మరియు తీసివేయడంపై బూత్ లెవెల్ అధికారులకు మరియు సూపర్వైజర్లుకు శిక్షణ యిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా కీలకమైనదని, ఎన్నికలకు ప్రధాన పునాది …
Read More »ఇంటింటి ఓటర్ల సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రానున్న 11 రోజులు నిర్దుష్టమైన కార్యాచరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటి ఓటర్ల సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రానున్న 11 రోజులు నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేసి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.గురువారం వెలగపూడి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఎస్ ఎస్ ఆర్ – డోర్ టూ డోర్ ఓటర్ల గుర్తింపు పై ప్రగతిపై సమీక్ష చెయ్యగా, స్థానిక కలెక్టరేట్ విసి హలు నుంచి కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ …
Read More »కొమరంపాలెంలో రూ. 21.80 లక్షలతో నిర్మించిన ఆర్బీకే, రూ. 18 లక్షలతో చేపట్టిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ప్రారంభం..
-రూ. 6.46 కోట్లతో చేపట్టిన సోమేశ్వరం – రాజానగరం 6.17 కి.మీ. రహదారి.. తోస్సిపూడి కల్వర్టు ప్రారంభం.. -4 కోట్ల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభం.. – నా భూమి – నాదేశం శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రతిజ్ఞచేసిన .. – కలెక్టరు మాధవీలత, శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు గ్రామ స్థాయిలోనే అందించే దిశలో ఆర్బీకేలు, సచివాలయ భవనాలతో కూడి ఇంత చక్కడి కార్యాలయాలు ఏర్పాటు చేయడం ప్రజా …
Read More »77వ స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తపాలా శాఖ రాజమండ్రి
రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : 77వ స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తపాలా శాఖ, రాజమండ్రి పోస్టల్ డివిజన్ పరిధిలో గల అన్ని తపాలా కార్యాలయాలలో జాతీయ జెండాల అమ్మకాలు ఈరోజు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయని రాజమండ్రి పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ పి.కోమల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత ను మర్యాదపూర్వకముగా కలిసి తపాలా శాఖ తరపున జాతీయ జెండాను బహుకరించారు.ఈ సందర్భముగా పి.కోమల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంచే ప్రారంభించబడిన “హర్ ఘర్ తిరంగా” కార్యక్రములో …
Read More »చిరునామా మారిన ఓటర్ల గుర్తింపు, నమోదు కానీ ఓటర్ల నమోదు చేయటం లో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలి కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్ ఎస్ ఆర్ లో భాగంగా ఇంటింటి ఓటరు గుర్తింపు ప్రక్రియలో రాజకీయ పార్టీలు సహయకుల నియామకం చేపట్టి బి ఎల్ వో తో అనుసంధానం చేయడం ద్వారా హేతుబద్ధత కలిగిన జాబితా చెయ్య గలమని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత స్పష్టం చేశారు.స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం మధ్యాహ్నం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా …
Read More »జిల్లాలో మూడో విడత 677 జంటలకు రూ.5.05 కోట్లు జమ
-మూడు విడతల్లో 1307 జంటలకు రూ.9.79 కోట్లు జమ -ఎస్టీ లు 8 , ఎస్సీ లు 529 , బిసి లు 712 , మైనార్టీలు 28 , దివ్యాంగులు 22 , భవన నిర్మాణ కార్మికులు 8 మంది – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు అర్హత సాధించాలంటే వధూవరులిద్దరికీ 10 వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరని నియమ నిబంధనల మేరకు …
Read More »ఆదివాసీ దినోత్సవ వేడుకలు ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఒక చక్కటి వేదిక…
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ స్పందన హాలులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మాధవీలత, జెసి తేజ్ భరత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఆగస్టు 9 న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నా మన్నారు. మన దేశ, జాతి మూలాలు కు ప్రతీకలు ఆదివాసీ గిరిజన …
Read More »ఓటరు జాబితా మేరకు ఇంటింటి సర్వే నిర్వహించడంలో అత్యంత పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: బుధవారం సాయంత్రం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సహాయ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తి కలిసి కమిషనర్ బి ఎల్ వో లు, సూపర్ వైజర్ తో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు బి ఎల్ వో లు వారి పరిధిలోని ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి, ఓటరు జాబితా మేరకు ఓటర్ల ను గుర్తించాలని కోరారు. ఈ క్రమంలో నిబద్దత తో కూడిన సేవలు …
Read More »తొలి రోజు ఏపిపిఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న శాఖ పరమైన డిపార్ట్మెంట్ టెస్ట్ లకు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: తొలి రోజు ఏపిపిఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న శాఖ పరమైన డిపార్ట్మెంట్ టెస్ట్ లకు ఉదయం సెషన్ లో హాజరైన 482 మంది, మధ్యాహ్నం సెషన్ లో 287 మంది హజరైనట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్స్ నందు ఆగస్ట్ 2 నుంచి 7 వరకు శాఖ పరమైన పరీక్షలు నిర్వహించ నున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పేర్కొన్నారు. తొలి …
Read More »
Prajavartha Online Telugu News