రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ మాధవీలత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లా ప్రజలకు, అధికారులకు, అనాధికారులకు, ప్రజా ప్రతినిధులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారు. దేశ భక్తి చాటేలా ప్రతిఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలన్నారు. మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చెయ్యాలని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్లు పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ అందచెయ్యగా, కలెక్టర్ గౌరవ వందనం …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
విత్తనముల దుకాణలపై ఆకస్మిక దాడులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ డా. రవి శంఖర్ అయ్యన్నార్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు మూడు బృందములుగా ఏర్పడి వ్యవసాయ శాఖ, లీగల్ మెట్రాలజి అధికారులతో కలిసి సంయుక్తముగా కాకినాడ, తూర్పు గోదావరి మరియు డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలో సంయుక్తముగా విత్తనముల దుకాణలపై ఆకస్మిక దాడులు నిర్వహిందనిజిల్లా ఇంచార్జ్ ఎస్.పి. కె.కుమార్ పేర్కొన్నారు.సోమవారండా బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలములోని అర్తమూరు గ్రామము లోని కల్కి చెన్నకేశవ ఏజెన్సీస్ దుకాణంను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు ఫారం-O …
Read More »కే. జాన్ వెస్లీ కి శుభాకాంక్షలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కే జాన్ వెస్లీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ నియమించడం పట్ల కే. జాన్ వెస్లీ కి శుభాకాంక్షలు తెలియ చేశారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని …
Read More »స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనండి
– జిల్లా ప్రగతి పై 8 శాఖల శకటాల ప్రదర్శన – వివిధ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుక లను ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉదయం 8.55 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం, సమాచార పౌర …
Read More »ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే నాణ్యతతో పరిష్కరించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే నాణ్యతతో పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారిణి ఎ. చైత్రవర్షిణి అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైత్ర వర్షిణి ప్రజలనుంచి భూఅక్రమణ, రేషన్ కార్డ్స్, త్రాగునీరు, భూ సర్వే , శానిటేషన్, ఇంటిపన్ను, భూసమస్య, స్థలంపట్టా, హౌసింగ్ తదితర అంశాలకు సంబంధిచి ఎనిమిది అర్జీలను స్వీకరించా మన్నారు. సమస్యల పరిష్కారం కొరకు స్పష్టమైన ఆదేశాలు జారీ …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం లో 28 దరఖాస్తులు.
-స్పందన,జగనన్న సురక్ష ద్వారా వచ్చిన ప్రజల సమస్య లు త్వరిత గతిన పరిష్కరించే విధంగా చర్యలు. -మునిసిపల్ కమీషనర్, -కె.దినేశ్ కుమార్. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వే దిక స్పందన కార్యక్రమంలో 28 దరఖాస్తులు వచ్చాయని ముని సిపల్ కమీషనర్, కె. దినేష్ కు మార్ అన్నారు.సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ముని సిపల్ కమిషనర్ ప్రజలు నుం డి స్పందన అర్జీలు స్వీకరించా రు. ఈ సందర్భం గా దినేష్ కుమార్ …
Read More »సకాలంలో అర్జీదారుల సమస్యలను పరిష్కరించండి
– ఈరోజు స్పందన లో వచ్చిన అర్జీలు 180. -జిల్లా కలెక్టర్ కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” లో వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో కూడిన విధంగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ లో ఇతర అధికారులతో కలసి ప్రజల నుండి అర్జీలు …
Read More »మేరీ మట్టి మేరీ దేశ్ లో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలి కలెక్టర్
-“మా భూమి మా దేశం” శిలాఫలకం ఆవిష్కరించిన కలెక్టర్ -స్వంతత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేసి మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత, పిల్లలు చిన్నప్పటి నుంచి దేశభక్తి పెంపొందించు కోవాలని అన్నారు. మన దేశ సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించటానికి వివిధ ప్రాంతాల నుంచి మట్టిని, నీరును …
Read More »అజాదిగా అమృత్ మహోత్సవ కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నా భూమి – నా దేశం కార్యక్రమం ఒక పవిత్రమైన ఉద్దేశ్యం తో అజాదిగా అమృత్ మహోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.సోమవారం ఉదయం కలెక్టరేట్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ భారత ప్రభుత్వం మరియు తూర్పు గోదావరి జిల్లా అధికారులు ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “మేరి మట్టి మేరా దేశ్” కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ తో …
Read More »Andhra Pradesh leads the way in energy-efficient housing innovation
-Fostering green collaboration: -BEE and EESL , GOI team up with AP Government for energy-efficient housing revolution in country -Innovative initiative for National model of energy-efficient homes -Visionary “Cool Roof” model house sets the stage for progress -Chief Minister’s determination drives energy-efficiency vision -Temperature reductions prove cool roof initiative’s effectiveness -Holistic well-being infused into affordable energy-efficient homes -Clean power infrastructure …
Read More »
Prajavartha Online Telugu News