Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

విశ్వ గురువు’గా భారత దేశం అవతరించాలి

-జాతీయ జెండా సృష్టి కర్త పింగళి వెంకయ్య విగ్రహ ప్రతిష్ట – ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శంగా నిలవాలి – స్వాతంత్ర సమరయోధులు, వీర జవాన్లకు సత్కారం – ‘నా భూమి-నా దేశం’ కార్యక్రమంలో శిలాఫలకం ఆవిష్కరణ – మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యుల సత్కార సభలో – పింగళ వెంకయ్య జీవిత చరిత్ర కరపత్రాలు ఆవిష్కరణ -జిల్లా కలెక్టర్. మాధవీలత, ఎంపీ భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్రోద్యమంలో దేశం కోసం త్యాగం చేసిన త్యాగధనుల స్ఫూర్తిని …

Read More »

ప్రాధాన్యత భవనాలు ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలి…

– ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై అనపర్తి నియోజక వర్గ స్థాయి సమీక్ష నిర్వహించాం . -క్షేత్ర స్థాయి లో వాస్తవ పరిస్థితిపై సమీక్ష – ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ రాజమహేంద్రవరం ,నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని నేరుగా ప్రజల ఇంటి వద్దకే అందించే క్రమంలో పాలనా సంస్కృరణలు చేపట్టి సచివాలయ, వాలంటరీ, ఆర్బీకే వంటి వ్యవస్థలను రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని జిల్లా ఇంఛార్జిమంత్రి బీసీ సంక్షేమం సమాచార పౌరసంబంధాలు సినిమాఆటోగ్రపీ శాఖ …

Read More »

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం.

-దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. -‘రుడా’ కార్యాలయంలో 77 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు : రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) కార్యాలయంలో గౌరవ  మేడపాటి షర్మిల రెడ్డి గారు రుడా చైర్ పర్సన్ మరియు బి బాల స్వామి  రుడా వైస్ చైర్ పర్సన్ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రుడా కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తదుపరి ఈ 77 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు …

Read More »

77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జరిగిన వేడుకలలో గౌరవ ప్రాంతీయ జైళ్ళ ఉపశాఖాధిపతి  M.R. రవికిరణ్ వారు ముఖ్య అతిధిగా విచ్చేసి జాతీయ పతకావిష్కరణ గావించి, గౌరవ వందనం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగార పర్యవేక్షణ అధికారి S. రాహుల్, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా  జిల్లా కలెక్టర్ వారు ఇచ్చే ప్రోత్సహక అవార్డ్ లు ఈ కారాగారం కు సంబంధించి కారాగారం పర్యవేక్షణ అధికారి S. రాహుల్ …

Read More »

77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని రాజమహేంద్రవరం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో జరిగినటువంటి స్వాతంత్య్ర వేడుకలలో భాగంగా స్పెషల్ ఎన్పోర్ మెంట్ బ్యూరో లో పనిచేస్తున్న పిట్టా సోమశేఖర్, జిల్లా స్పెషన్ ఎన్పోర్స్మంట్ ఆఫీసర్ మరియు ఆరుగురు సిబ్బంది యొక్క సేవలను గుర్తించి వారికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె. మాధవీలత వారి ఆధ్వర్యంలో రాష్ట్ర గౌరవ బి.సి. సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల 8 శకటాలు ప్రదర్శన అధ్యంతము ఆకట్టుకుంది.

-శకటాల ప్రదర్శనలో ప్రదమ స్థానంలో టిడ్కో శకటం నిలవగా, వ్యవసాయం, ఐసీడీఎస్ శకటాలు ద్వితీయ,తృతీయ స్థానాల్లో నిలిచాయి. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలో అమలు చేస్తున్నా విధానం ఆయా శాఖల ద్వారా శకటాల రూపంలో ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. తొలుత వ్యవసాయశాఖ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులకు అందిస్తున్న భరోసా, మర్కెంటింగ్ వంటి సౌకర్యాలుతో ఆకట్టుకుంది. తదుపరి మత్య్సశాఖ ఆధ్వర్యంలో ఫిష్ఆంధ్రా.. చేపల ఉత్పత్తి, ఆక్వారైతుల …

Read More »

 ఆహుతులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

– వేడుకల్లో దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు.. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆహుతులను ఆకట్టుకున్న బాల బాలికలు వేసిన నృత్యలు.. తొలుత ఆంధ్రపదేశ్ రాష్ట్ర గిరిజన పాఠశాలల బాలికలు ” రైతే రాజు.. గల్లు గల్లు ” పాటకు నృత్య రూపకం ఆకట్టుకుంది. అనంతరం వరుసగా ట్రిప్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు నుంచి.. స్వాతంత్ర్య పోరాట ఘటన నేపథ్యంలో “సునో సునో .. జలియన్ వాలా బాగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ …

Read More »

గ్రామీణ స్థాయి పంచాయతీ వ్యవస్థ లో డిజిటల్ విధానంలో నగదు రహిత చెల్లింపులకు శ్రీకారం చుట్టడం జరిగిందని

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ స్థాయి పంచాయతీ వ్యవస్థ లో డిజిటల్ విధానంలో నగదు రహిత చెల్లింపులకు శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ తెలిపారు.మంగళవారం జిల్లాలో గ్రామ పంచాయతీ లలో నగదు రహిత లావాదేవీల కార్యక్రమాన్ని కలెక్టర్ తో మంత్రి ప్రారంభించారు.దేశ స్థాయి లో ఈరోజు నుంచి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్స హించడం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పరిధిలోని 300 …

Read More »

అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలు అమల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదర్శనం.

-స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తిని ప్రతి ఒక్కరం కొనసాగిద్దాం.. -రాష్ట్ర అభివృద్ది కోసం ప్రతి ఒక్కరం పునరంకితమవుదాం.. -జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న సురక్ష ద్వారా 99.99 శాతం మంది అర్హులకు ప్రభుత్వం పథకాలను అందించామని, జిల్లా సత్వర అభివృద్దికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.మంగళవారం స్థానిక …

Read More »

నగరాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి పునరంకితం కావాలి ..

-కె.దినేష్ కుమార్, కమిషనరు -ఎమ్. షర్మిలా రెడ్డి, రుడా చైర్ పర్సన్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరాభివృద్ధిలోను, సంక్షేమ పధకాలు అమలు చేయుటలోను అధికారులు, సిబ్బంది అందరూ భాగస్వామ్యులు కావాలని దినేష్ కుమార్ అన్నారు.మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని నెలకొల్పిన మహాత్మగాంధి విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పుష్పమాలంకృతులను చేసిన రుడా చైర్ పర్సన్  ఎం.షర్మిలారెడ్డి తో కలిసి జెండా వందన కార్యక్రమము నిర్వహించారు.ఈ సందర్భముగా రుడా ఛైర్ పర్సన్  ఎం.షర్మిలారెడ్డి మాట్లాడుతూ అనేకమంది …

Read More »