Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

స్పందనలో వొచ్చిన అర్జీలు 123

-పరిపాలనా పరమైనవి 100 అర్జీలు, పోలీస్ అర్జీలు 23 -ప్రతి మూడో సోమవారం అందరూ జిల్లా స్థాయి అధికారులు విధిగా జిల్లా స్థాయి లో హాజరు కావాలి -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన లో వొచ్చే ప్రతి ఒక్క అర్జిని ఆయా శాఖల అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని సహేతుకమైన విధానంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశించారు.సోమవారం ఉదయం కలెక్టరేట్ లో రెవెన్యూ5, పోలీస్, ఇతర శాఖల కు …

Read More »

ఆగస్ట్ 21 వ తేదీ జిల్లా కలెక్టరేట్లో, డివిజన్ , మండల స్థాయి స్పందన

-నేడు (ఆగస్ట్ 21) కలెక్టరేట్ లో పోలీసు స్పందన అర్జీలు స్వీకరణ – కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి నెల మూడో సోమవారం నిర్వహించే  జిల్లా స్థాయి స్పందన లో రెవెన్యూ, ఇతర శాఖల అర్జీలతో పాటు పోలీసు శాఖ కు చెందిన స్పందన అర్జీలను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు.అదే విధంగా డివిజన్, మండల  స్థాయి స్పందన కార్యక్రమం ఆగస్ట్ 21 సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ డా. కె. …

Read More »

జువెనైల్ జస్టిస్ కు సంబందించిన ప్రధాన స్టేక్ హోల్డర్స్ తో జిల్లా స్థాయి వర్క్ షాప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఆంధ్రప్రదేశ్ జువెనైల్ జస్టిస్ కమిటీ వారి ఆదేశాలతో తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత వారి ఆధ్వర్యంలో జువెనైల్ జస్టిస్ కు సంబందించిన ప్రధాన స్టేక్ హోల్డర్స్ తో జిల్లా స్థాయి వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా బాలలు నేరాలు చేయకుండా తీసుకోవాల్సిన చర్యలు మరియు పాఠశాల స్థాయిలోని పాఠ్యాంశాలలో చేయవలసిన మార్పులు గురించి మాట్లాడారు.ఏయే …

Read More »

రాజమహేంద్రవరం కేంద్రంగా సెప్టెంబరు 8 నుంచి 10వ తేదీ వరకు సీ ఫుడ్ ఫెస్టివల్..

-సెప్టెంబరు 5న వ తేదీన రాజమహేంద్రవరంలో2 కే రన్.. -తూర్పుగోదావరి, ఏలూరు బీమవరం కోనసీమ,కాకినాడ జిల్లాల ఆక్వా, మత్స్యకారరైతులతో ఫుడ్ ఫెస్టివల్ – భూమి ఆర్గానిక్, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సీ ఫుడ్ ఫెస్టివల్ -జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మత్స్యకారుల తలసరి వినియోగాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా వినియోగదారలకు, పారిశ్రామికవేత్తలకు ఫిష్ ఆంధ్రా బ్రాండ్ గురించి అవగాహన కల్పిస్తూ జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సీనీమాటోగ్రఫీ శాఖ మంత్రి …

Read More »

జిల్లా కలెక్టరేట్ లోని వికాస వారి ఆధ్వర్యంలో, శనివారం జరిగిన జాబ్ మేళాకు 35 మంది హాజరయ్యారని జిల్లా కలెక్టర్ కె. మాధవీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ లోని వికాస వారి ఆధ్వర్యంలో, శనివారం జరిగిన జాబ్ మేళాకు 35 మంది హాజరయ్యారని జిల్లా కలెక్టర్ కె. మాధవీ లత తెలియచేశారు. ఈరోజు నిర్వహించిన ఉద్యోగమేళాలో 15 మంది ఎంపికైనట్లు తెలిపారు.నాగు ఇన్ఫోటెక్ 3, ఆదిత్య ఇంజనీరింగ్ సర్వీసెస్ 3, డిక్సన్ కు 9 ఎంపికయ్యారని తెలిపారు. వికాస మేనేజర్ సత్యనారాయణ , ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

సత్వర అభివృద్ది కొరకు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు..

– క్షేత్ర స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి.. -జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వ పధకాల ప్రయోజనాలను, అభివృద్ది పనులు పారదర్శకంగా నియోజకవర్గ స్థాయిలో అమలు తీరును సమీక్షించడం జరుగుతోందని జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సీనీమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.శనివారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో రాజానగరం నియోజక వర్గ స్థాయి , జగ్గంపేట నియోజకవర్గం …

Read More »

రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి లక్ష్యాలను పూర్తి చెయ్యాలి…

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : పూర్తి చేసిన ప్రాధాన్యత భవనాలను ఆగస్ట్ చివరి నాటికి సంబంధిత శాఖలకు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ , రీ సర్వే, భూసేకరణ, మిల్లెట్స్, వ్యవసాయం, హౌసింగ్, హౌస్ సైట్స్, పీ ఆర్ ప్రాధాన్యత భవనాలు, ఉపాధి హామీ , జగనన్న కు చెబుదాం, స్వమిత్వ లపై సమీక్ష నిర్వహించారు.స్థానిక కలెక్టరేట్ నుంచి …

Read More »

 జిల్లాలో వినియోగదారుల రక్షణకు చర్యలు

– కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణ లో చర్యలు -డీఎస్ఓ విజయభాస్కర్. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వినియోగదారుల రక్షణ కొరకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి పి.విజయ భాస్కర్ పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి ద్వితీయ సమావేశం లో ముఖ్యఅతిథిగా డీఎస్ఓ పి.విజయ భాస్కర్ పాల్గొన్నారు. గత సమావేశం నకు సంబంధించి అంశాలు , చేపట్టిన చర్యల గురించి వివిధ శాఖల అధికారులు వివరణ ఇచ్చారు.ఈ సందర్భంగా డి ఎస్ …

Read More »

ఆగస్ట్ 25 శుక్రవారం రోజున ఉద్యోగుల ఫిర్యాదుల స్వీకార దినోత్సవం

  – సిఎం పర్యటన నేపథ్యంలో 4వ శుక్రవారానికి వాయిదా -జిల్లా కలెక్టరేట్ స్పందన హల్ లో సా.4.00 నుంచి అర్జీల స్వీకరణ – జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆగస్ట్ 25 శుక్రవారం నిర్వహిస్తామని గురువారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత …

Read More »

విశ్వ గురువు’గా భారత దేశం అవతరించాలి

-జాతీయ జెండా సృష్టి కర్త పింగళి వెంకయ్య విగ్రహ ప్రతిష్ట – ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శంగా నిలవాలి – స్వాతంత్ర సమరయోధులు, వీర జవాన్లకు సత్కారం – ‘నా భూమి-నా దేశం’ కార్యక్రమంలో శిలాఫలకం ఆవిష్కరణ – మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యుల సత్కార సభలో – పింగళ వెంకయ్య జీవిత చరిత్ర కరపత్రాలు ఆవిష్కరణ -జిల్లా కలెక్టర్. మాధవీలత, ఎంపీ భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్రోద్యమంలో దేశం కోసం త్యాగం చేసిన త్యాగధనుల స్ఫూర్తిని …

Read More »