రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే అర్జీల విషయంలో సత్వర పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనం తో కూడి సేవలు అందించాలని ఆదేశించారురోడ్డు స్థలం ఆక్రమించుట, పారిశుద్యం, వీధి దీపాలు, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి తదితర అంశాలపై 19 వినతులు స్వీకరించామన్నారు.స్పందనలో వొచ్చిన కొన్ని అర్జీలు:34 వ వార్డు కి చెందిన గోవింద రాజులు …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
“జగనన్న విద్యా దీవెన” విద్యార్థుల అభిప్రాయాలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నా చదువుకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంతో ఉపయోగపడిందని రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న కాలి తేజ వివరించారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషించడమే కష్టంగా కుటుంబాల్లో ఉన్న మాకు ఉన్నత చదువులు అవకాశం లేదని, ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి జగనన్న గొప్ప మనస్సుతో మేము కూడా చదువుకోచ్చు అనే విధంగా భరోసా ఇస్తూ “జగనన్న విద్యా దీవెన” ద్వారా ఆర్థిక సహాయం చేయడం వలన మా చదువుకు ఎటువంటి ఆటకం లేదన్నారు. రాజమహేంద్రవరం ఎస్సీ హాస్టల్ -1లో …
Read More »జిల్లాలో విద్యా దీవెన క్రింద బ్యాంకు ఖాతాలకు రు. 22 కోట్ల 43 లక్షల జమ… : కలెక్టరు డా. కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి “జగనన్న విద్యా దీవెన” పథకం క్రింద వివిధ కేటగిరీలలోని 30,729 విద్యార్థులకు సంబందించిన 27,830 మంది తల్లుల ఖాతాలకు రూ. 22,43,47,773/లు జమ చేయడం జమ చేశామని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు.సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా నగరి నుంచి రాష్ట్ర స్థాయి విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి విద్యార్థుల తల్లులు ఖాతా లకు 3వ త్రైమాసిక లబ్దిని …
Read More »స్పందనలో 19 అర్జీలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే అర్జీల విషయంలో సత్వర పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనం తో కూడి సేవలు అందించాలని ఆదేశించారురోడ్డు స్థలం ఆక్రమించుట, పారిశుద్యం, వీధి దీపాలు, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి తదితర అంశాలపై 19 వినతులు స్వీకరించామన్నారు. స్పందనలో వొచ్చిన కొన్ని అర్జీలు: 34 వ వార్డు కి చెందిన …
Read More »ఆగస్ట్ 30 న రాజమహేంద్రవరం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాక
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 30 న రాజమహేంద్రవరం లో జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకలలో పాల్గొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు.సోమవారం ఉదయం స్థానిక మంజీర లో ముందస్తు భద్రత ఏర్పాట్లను ఎస్పీ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, శాసన సభ్యులు కుమార్తె వివాహ వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరం కి …
Read More »సాగు చేసే ప్రతి రైతు తప్పని సరిగా ఈ కేవైసి చేసుకోవాలి…
– జిల్లాలో నూరుశాతం ఈ క్రాప్ నమోదు చేయండి – మట్టి నమూనాల సేకరణ వివరాలు అందచెయ్యలి -2022 ఖరీఫ్ సీజన్లో చాగల్లు, తాళ్లపూడి అరటి రైతులకు బీమా పరిహారం అందుచేత -జేసీ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ లో పూర్తి స్థాయి కి ధాన్యం కొనుగోలు లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.ఖరీఫ్ …
Read More »రెవెన్యూ అనుబంధ ప్రభుత్వ కార్యక్రమాలు, పౌర సేవలు అందించే సామర్థ్యం మరింతగా పెంచుకోవాలి…
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ అనుబంధ ప్రభుత్వ కార్యక్రమాలు, పౌర సేవలు అందించే సామర్థ్యం మరింతగా పెంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ డివిజన్, మండల స్థాయి అధికారులతో రెవెన్యూ, స్వమిత్వ, ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ, సేవలు – మ్యుటేషన్, ధాన్యం సేకరణ పై డి ఆర్ వో తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో …
Read More »ఆగస్టు 30 నిడదవోలు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి
-అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా పనిచేయాలి. -అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో కేటాయించిన పనులు పూర్తి చేయాలి. – జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 30 వ తేదీ నిడదవోలు పట్టణంలో నిర్వహించే “వైస్సార్ కాపు నేస్తం” రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు.స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర …
Read More »ఉద్యోగుల స్పందన కు 11అర్జీలు
-ఇకపై ప్రతి నెల 3వ శుక్రవారం ఉద్యోగుల కోసం స్పందన -జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక స్పందన(గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉద్యగుల ప్రత్యేక గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ డిఆర్వో నరశింహులతో కలసి ఉద్యోగుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈసందర్బంగా …
Read More »బడిబయట పిల్లలను నూరుశాతం స్కూల్ కి తీసుకుని వొచ్చే క్రమంలో సచివాలయ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బడిబయట పిల్లలను నూరుశాతం స్కూల్ కి తీసుకుని వొచ్చే క్రమంలో సచివాలయ కార్యదర్శులను పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చెయ్యడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలగపూడి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతోసుస్థిర ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి పై, విద్య జీ ఈ ఆర్, హౌసింగ్ , సచివాలయ సేవలు, జీ జి ఎం పి, జగనన్న కు చెబుదాం లపై సమీక్ష నిర్వహించారు.స్థానిక …
Read More »
Prajavartha Online Telugu News