-జిల్లాలో ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హత గల 6,459 మంది లబ్దిదారులకు వివిధ పథకాల ప్రయోజనం గా రూ.7.38 కోట్లు జమ. -జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ద్వైవార్షిక మంజూరు కింద అర్హత కలిగి మిగిలిన 6,459 మంది లబ్దిదారులుకు వివిధ పథకాల ద్వారా 7.38 కోట్ల రూపాయలను లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
ఆగస్ట్ 25 శుక్రవారం రోజున ఉద్యోగుల ఫిర్యాదుల స్వీకార దినోత్సవం
– జిల్లా కలెక్టరేట్ స్పందన హల్ లో ఉ.11.00 నుంచి అర్జీల స్వీకరణ – జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం నాలగవ శుక్రవారం ఆగస్ట్ 25 శుక్రవారం నిర్వహిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహించాల్సి ఉండగా …
Read More »పి ఎం కిసాన్ యోజన పథకం కింద ప్రయోజనం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రైతులకు చెందిన మ్యూటేషన్ వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యడం ద్వారా పి ఎం కిసాన్ యోజన పథకం కింద ప్రయోజనం చేకూరడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు.మంగళవారం సాయంత్రం ప్రాధాన్యత రంగం సమీక్ష సమావేశం లో వ్యవసాయ అనుబంధ రంగాలలో భాగంగా మ్యూటేషన్ ఆధార్ ఈకేవైసి , ధాన్యం సేకరణ, ఈ క్రాప్ నమోదు, జగనన్న పాల వెల్లువ, గోడౌన్ ల నిర్మాణం స్థల సేకరణ, ధాన్యం కొనుగోలు, …
Read More »ధాన్యం పూర్తి స్థాయి లో సేకరణ లక్ష్యంగా పెట్టుకుని చర్యలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా పరిధిలో పండించే ధాన్యం పూర్తి స్థాయి లో సేకరణ లక్ష్యంగా పెట్టుకుని చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సేకరణ కమిటీ సమావేశంనకు జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, గత మూడు ఖరీఫ్ లో దిగుబడి ఆధారంగా చేసుకుని ఈ సీజన్ లో అవసరమైన గన్ని బ్యాగులకు …
Read More »మొదటి సంవత్సరం మెడికల్ విద్యార్థుల కొరకు కళాశాలను అన్ని విధాలుగా సిద్ధం చేశాం
-బాలికల హాస్టల్ మరియు బాలుర హాస్టల్లు సిద్ధం – తొలి బ్యాచ్ వైద్య విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కలుగ చేస్తున్నాం -సెప్టెంబరు 1 నుండి 150 మంది మెడికో లకు తరగతులు ప్రారంభం -ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహాలను, తరగతి గదులు పరిశీలించిన ఎంపీ, కలెక్టర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రోజుల్లో ఎడ్యుకేషనల్ హబ్ గా రాజమహేంద్రవరం ప్రత్యేకత సాధించడంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కీలకం కానున్నదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, ఎంపి మార్గాని భరత్ …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -క్షేత్ర స్థాయిలో అధికారుల పనితీరు అభివృద్ధికి నిదర్శనం -ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణ అంచనా వ్యయం పెంపు -అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనం చేకూరాలి -నిడదవోలు సంక్షేమ సమీక్షలో పాల్గొన్న జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు పరిపాలన సౌలభ్యం కలుగ చేసే విధానం అమల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సరళీకృత వ్యవస్థ తీసుకుని రావడం ఆ ఫలాలు అందరికీ చేరేలా …
Read More »ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అమలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న క్రమంలో మండల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు.సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఓటర్ల హౌస్ సర్వే, హౌసింగ్ , జేకేసి, రీ సర్వే, ప్రాధాన్యత భవనాలు, రెవెన్యూ, విద్యార్థుల చేర్పికలు, స్వమిత్వ పై డి ఆర్ వో జి.నరసింహులు , తదితరులతో కలిసి క్షేత్ర స్థాయి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా …
Read More »ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఆర్డీవో తరపున కె.ఆర్.సి. సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం తహసీల్దార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎ. శ్రీనివాసరావు ప్రజల వొచ్చిన తొమ్మిది అర్జీలను స్వీకరించారు. ఈరోజు పింఛను మంజూరు కొరకు, ఎక్స్ సర్వీస్ మెన్ కు భూమి కేటాయింపు గురించి, భూ సమస్య, వారసత్వపు ఇంటి తగాదా, వైద్య ఖర్చులు నిమిత్తం ఆర్థిక సాయం కోరుట, ఇంటి పన్ను విధించుట, జగనన్న కాలనీలో …
Read More »డెంగ్యూ,మలేరియా ప్రభలకుండా దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి…
– ఆగస్ట్ 20 ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా నేడు పోస్టర్ ఆవిష్కరణ – కలెక్టర్ మాధవీలత – జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు మానవాళి పై శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, డెంగీ, మలేరియా వంటి వ్యాధులకు కారణమయ్యే దోమల లార్వా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు.సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ దోమల దినోత్సవం సందర్బంగా దోమల నివారణ …
Read More »ప్రజా సమస్యలు పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన ఆర్జీల ను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలి.
– ఈరోజు వొచ్చిన స్పందన అర్జీలు 14 -స్పందన,జగనన్న సురక్ష ద్వారా వచ్చిన ప్రజల సమస్య లకు త్వరిత గతిన పరిష్కారం. -మునిసిపల్ కమీషనర్, -కె.దినేశ్ కుమార్. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన ఆర్జీల ను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలని మునిసిపల్ కమీషనర్, కె.దినేష్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజలు నుండి స్పందన అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్ …
Read More »
Prajavartha Online Telugu News