రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డా వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు అందించే క్రమంలో వాటి వివరాలను కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో ఆరోగ్యశ్రీ కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియచేస్తూ, 104 కాల్ సెంటర్, గ్రామ వైద్య క్లినిక్స్, 108 అంబులెన్స్, ఫ్యామిలీ డాక్టర్ ద్వారా అందిస్తున్న సేవలను వివరించడం జరిగిందన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందచేస్తున్న వైద్య …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
“ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం, 2009”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి “ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం, 2009” మరియు ఏ.డి.ఆర్., మీడియేషన్ ప్రక్రియల ద్వారా న్యాయ సమస్యల పరిష్కారం” అంశాల పై కాతేరు గ్రామ సచివాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.6-14 సంవత్సరాల పిల్లలు తప్పనిసరిగా చదువుకోవాలని, భారత రాజ్యాంగం మరియు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం, …
Read More »ఈ నెల 15 వ తేదీ ప్రభుత్వ వైద్య కళాశాలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీయం జగన్
– సుమారు రూ.475 కోట్లతో 33.17 ఎకరాల్లో నిర్మాణ పనులు – 12.23 లక్షల చదరపు అడుగుల నిర్మాణ పనులు – ఇప్పటికే తొలిదశ పనులు పూర్తి -సెప్టెంబర్ ఒకటి నుంచి తొలి బ్యాచ్ విద్యార్థులకు బోధన – ఇప్పటి వరకు భర్తీ అయిన 122 సీట్లు -కలెక్టర్ డా కె. మాధవీలత -ప్రిన్సిపల్ డా బి. సౌభాగ్య లక్ష్మి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహనరెడ్డి ఈ నెల 15 వ …
Read More »కొవ్వూరు డివిజన్ పరిధిలో 144 సెక్షన్ అమలు
-ఆర్డీవో సబ్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మల్లిబాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ప్రజల సాధారణ జీవనానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా చేసే నేపథ్యంలో కొవ్వూరు డివిజన్ పరిధిలో 9 తొమ్మిది మండలాలకు చెందిన అన్ని గ్రామాల్లో5, పట్టణ ప్రాంతాల్లో 144 వ సిఆర్ పిసి సెక్షన్ అమలు చేయడం జరుగుతోందని సబ్ డివిజనల్ ఎక్జిక్యూటివ్ మేజిస్ట్రేట్రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్. మల్లిబాబు శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.కొవ్వూరు డివిజన్ పరిధిలో …
Read More »కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా ఆక్వా సాగు పెద్ద ఎత్తున ప్రోత్సాహం
-దేశీయంగా విదేశీ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 40 శాతం -కమిషనర్ కె. కన్నబాబు – ఎంపి భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్య సంపద సృష్టిలో అగ్రగామిగా ఉన్న మనం, ప్రజల్లో అవగాహన పెంచి వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో పలు నగరాల్లో సీ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు పేర్కొన్నారు.శనివారం స్థానిక మంజీర ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నందు 4వ ఆక్వా & సీఫుడ్ ఫెస్టివల్ రెండవ రోజు కార్యక్రమంలో కమిషనర్ …
Read More »తూర్పు గోదావరి జిల్లాకు సూపరింటెడెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాకు సూపరింటెడెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన పి. జగదీష్ శుక్రవారం జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేశారు.స్థానికంగా శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఎస్పీ జగదీష్ కలెక్టర్ ను కలవడం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గా నియమితులైన పి. జగదీష్ కు అభినందనలు తెలిపారు.జిల్లాలో శాంతి …
Read More »4వ ఆక్వా & సీఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన ..రాష్ట్ర హోంమంత్రి
– మత్స్య ఉత్పత్తులు ఎగుమతిలో దేశంలోనే రాష్ట్రం ప్రధమ స్థానంలో వుంది. -సముద్ర ఉత్పత్తుల దేశీయంగా వినియోగం మార్కెటింగ్ అభివృద్ది మరింత చెందాలి -ఫిష్ ఆంధ్రా ఔట్లెట్స్ ను ప్రోత్సహిస్తూన్నాం -ఆక్వా ఫెస్టు లో కుటుంబ సభ్యులతో కలిసి విచ్చెయ్యండి… – రకరకాల రుచులను పరిచయం చేసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి – రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత. – కలెక్టరు డా. కె మాధవీలత రాజమహేంద్రవరంవ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో మత్స్య సంపద వినియోగాన్ని పెంచేందుకు, అందుకు అవసరమైన …
Read More »జిల్లాలో గర్భిణీలు, కౌమార దశలో ఉన్న బాలికల్లో రక్త హీనత అధిగమించే ప్రయత్నం అభినందనీయం
-కలెక్టర్ మాధవీలత ను అభినందించిన సి ఎస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధన పై జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత చర్యలు అభినందనీయమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎస్ జవహర్ రెడ్డిఅభినందించారు.గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో సుస్థిర అభివృద్ధి తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అధికారులువీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ జిల్లాలో …
Read More »నగరంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు
-కమిషనర్ కె.దినేష్ కుమార్ -నగరంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోనడం జరుగుతోందని కమిషనరు కె.దినేష్ కుమార్ తెలియచేసారు. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం డీలక్స్ సెంటర్ మరియు శ్యామలా ధియేటరు జంక్షనులో జరుగుతున్న డిసిల్టేషను పనులను క్షేత్రస్థాయిలో పారిశుద్ద్య విభాగము మరియు ఇంజనీరింగు విభాగము అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఊహించని విధముగా అధిక స్థాయిలో వర్షము కురిసిన సందర్భములో ఓల్డ్ సిటీకి సంబంధించిన ప్రాంతాలు ముంపునకు గురికావడం జరుగుతుందన్నారు. ఆ పరిస్థితిని కూడా …
Read More »భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సాంకేతిక నిపుణులచే తనిఖీకలెక్టర్ మాధవీలత
-జిల్లాకు చెందిన ఓటింగ్ యూనిట్స్ పరిశీలన రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాకు సంబందించిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాడ్స్ ను భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సాంకేతిక నిపుణులు తనిఖీ చెయ్యడం జరుగుతోందని జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు తెలిపారు.గురువారం ఉదయం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఏర్పాటు చేసిన ఈ వి ఎమ్స్ భద్రపరచిన గదిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ సెప్టెంబర్ …
Read More »
Prajavartha Online Telugu News