Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి పిడింగొయ్యలోని జి.ఎస్.కె.ఎం లా కళాశాలలోని లీగల్ ఎయిడ్ క్లినిక్ ను సందర్శించారు.లీగల్ ఎయిడ్ క్లినిక్ కార్యనిర్వాహక బృందంతో మాట్లాడిన అనంతరం “ఏ.డి.ఆర్. మరియు మీడియేషన్ ప్రక్రియల ద్వారా న్యాయ సమస్యల పరిష్కారం” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్ధులతో ప్రత్యూష కుమారి మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విధుల గురించి …

Read More »

నేడు స్పందనలో వచ్చిన అర్జీలు .. 173

-స్పందన అర్జీ రీ ఓపెన్ కాకుండా నాణ్యతో కూడిన విధంగా అధికారులు పరిష్కరించాలి. – షెడ్యూలు ప్రకారం మండల కేంద్రాల్లో నిర్వహించే జేకేసీ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలి. -జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి బుధ, శుక్రవారాల్లో మండల కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం నిర్వహించే “జగనన్నకు చెబుదాం” స్పందన కార్యక్రమానికి తప్పని సరిగా జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యి ప్రజలు జేకేసీలో అందించిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో అర్జీదారుడు సంతృప్తి చెందే …

Read More »

 బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

-జిల్లా స్థాయి లో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4156 వారం రోజుల్లో అందుబాటులోకి – చదువుపై ఆసక్తి ఉండి సంప్రదిస్తే జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుంది -బాల్య వివాహం చదువుకి ఆటంకం కారదన్న అభిలాష మేరకు కావ్య ను ఇంటర్ లో చేర్పించడం జరిగింది – జిల్లా వ్యాప్తంగా 907 మంది బాల్య వివాహ బాలికలకు రక్షణగా అధికారులు – 1556 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పర్యవేక్షణ – బాలల హక్కులు పరిరక్షణ కోసం చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ …

Read More »

స్పందన లో వొచ్చిన 25 అర్జి లు పి ఎం సత్యవేణి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవటం జరుగుతుందని, ఆమేరకు క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది అర్జీలను పరిష్కారానికి చొరవ చూపాలని మున్సిపల్ అదనపు కమిషనర్ ఎం. సత్య వేణి అన్నారు.సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ ఎం. సత్యవేణి, తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా సత్యవేణి ప్రజల నుంచి అర్జీలను స్వికరించారు.వాంబే గృహాల ఇంటి పన్ను వేయుట గురించి, టిడ్కో ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరుట గురించి, …

Read More »

ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలని కేసిఆర్ డివిజన్ తహసీల్దార్ ఎ. శ్రీనివాసరావు అన్నారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఆర్డీవో తరపున కె.ఆర్.సి. సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం తహసీల్దార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎ. శ్రీనివాసరావు ప్రజల వొచ్చిన 5 అర్జీలను స్వీకరించారు. ఈరోజు రెవిన్యూ, నేషనల్ హైవే , పౌరసరఫరాలు అంశాలకు సంబంధిచి ఐదుగురు నుంచి అర్జీలను స్వీకరించా మన్నారు.ప్రజాసమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం స్పందన, జేకేసి, ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.ఈ …

Read More »

గంటలో ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు ధ్రువ పత్రం, గుర్తింపు కార్డు జారీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్పందన కార్యక్రమంలో గోకవరం మండలం వీరలంకపల్లి కి చెందిన ట్రాన్స్ జెండర్ పైడికొండల రమేష్ ఉరఫ్ (పైడికొండల వసుంధర) తనకు ట్రాన్స్ జెండర్ గా గుర్తించే ధ్రువపత్రం, గుర్తింపు కార్డు జారీ చేయవలసినదిగా స్పందనలో కలెక్టర్ డా కె. మాధవీలత కు అర్జీ అందచేశారు.వెంటనే స్పందించిన కలెక్టర్ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి. రామ్ కుమార్ ను తక్షణం గుర్తింపు కార్డు జారీ చేయవలసినదిగా ఆదేశించడం జరిగింది. …

Read More »

పార్కులను ప్రజలు స్వచ్ఛందంగా సంరక్షించుకోవాలి

-ఆర్ ఎం సి కమిషనర్ కె.దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిధిలోని పార్కులను ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంరక్షించు కోవాలని నగరపాలక సంస్థ కమిషనరు కె.దినేష్ కుమార్ పిలుపు నిచ్చారు.సోమవారం ఉదయం స్వచ్ఛతా హి సేవా మరియు ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 కార్యక్రమంలో భాగంగా నగరంలోని పార్కులన్నీ శుభ్రం చేసే కార్యక్రమాన్ని రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సచివాలయ సిబ్బంది, విద్యార్ధులతో కలిసి కమిషనర్ చేపట్టారు.ఈ సందర్భముగా కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్ ఎం …

Read More »

‘‘స్వచ్ఛతాహి సేవ’’, ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0 కార్యక్రమాలలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ‘‘స్వచ్ఛతాహి సేవ’’, ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0 కార్యక్రమాలలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రేపు (ది.24-09-2023) ఉదయం గం.7:00 లకు వై జంక్షను నుండి పుష్కరఘాట్ వరకు సైకిల్ తాన్ నిర్వహించనున్నట్లు మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, విద్యార్ధులు, జెసిఐ సభ్యులు, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొంటారు. ఆసక్తి గల యువత, నగర ప్రజలు సైకిల్ తాన్ కార్యక్రమంలో …

Read More »

ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా రక్తమహాదాన్ కార్యక్రమాలు.. డా. కే.వెంకటేశ్వరరావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.కే. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన సేకరణ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డా. వెంకటేశ్వరారవు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అనుసంధానంగా రక్తదాన కార్యక్రమాలను జిల్లాలో 8 ప్రాంతాల్లో ఈ నెల 23,24 …

Read More »

శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు గౌరవ జిల్లా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ . గంధం సునీత  రాజమహేంద్రవరం న్యాయస్థానాల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, మసాల్చీలు, న్యాయవాదులు మరియు బీద ప్రజలకు జి.ఎస్.ఎల్ హాస్పిటల్ వారి సహకారంతో క్యాన్సర్ కు సంబంధించిన ఉచిత వైద్య సేవల శిబిరం నిర్వహించారు.ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి  గంధం సునీత …

Read More »