రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మనిషి జీవనానికి అత్యవసరమైన నీటిని వృధా కానివ్వకుండా పరిరక్షించుకోవాలని భవిష్యత్తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి జరిగే కృషిలో ప్రజలందరు భాగస్వామ్యులు కావాలని కమిషనరు కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు. కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి విభాగము మరియు నదీ జలాల పరిరక్షణ సంస్థ సూచనల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కరఘాట్ వేదికగా వివిధ కార్యక్రమాలు చేపట్టుట జరిగినది. ది.25-02-2025 వ తేది హై స్కూలు స్థాయిలో జలసంరక్షణపై అవగాహన కల్పించు నిమిత్తం నగరపాలక సంస్థకు చెందిన …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
త్రాగునీటి సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం రాష్ట్ర ప్రథాన కార్యదర్శి ఎమ్. విజయానంద్ అమరావతి నుంచీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జెసి ఎస్ చిన్న రాముడు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఎజెండా అంశాలుగా పింఛన్ల పంపిణి , తాగునీటి సరఫరా వేసవి కార్యాచరణ ప్రణాళిక , ప్రజా రవాణా ,నిత్యావసర సరుకుల పంపిణీ, రియల్ టైమ్ గవర్నెన్స్ , …
Read More »MDU ఆపరేటర్ లతో సమావేశం…
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని పలు MDU ఆపరేటర్ ల పై రేషన్ సరుకులు డెలివరీ సమయములో సరుకుల ధర కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని మరియు రేషన్ సరుకులు ఇవ్వడంలేదని అందుతున్న ఫిర్యాదులను దృష్టి లో ఉంచుకొని సమావేశం ఏర్పాటుచేసినట్లు ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి ఎమ్ నాగంజనేయులు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలోని MDU ఆపరేటర్ లతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంలో నాగంజనేయులు సమావేశములో మాట్లాడుతూ , …
Read More »ఘనంగా డిపిఆర్వో కాశయ్య పదవీ విరమణ వేడుక
-విశ్రాంత జీవనం ఆనందంగా గడపాలని పలువురు ఆకాంక్ష -కాశయ్య దంపతులకు కలెక్టర్ , జెసి , డి ఆర్వో , సిబ్బంది తదితరుల సత్కారం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28: ప్రభుత్వానికి, సమాచార సాధనాలకు మధ్య వారధిగా నిలిచి, ప్రజలకు సత్వర సమాచారం అందడంలో కీలక భూమిక పోషించి, అందరి మన్ననలూ అందుకున్న ఐకా కాశయ్య అభినందనీయులని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్వో టి సీతారామ మూర్తి తదితరులు పేర్కొన్నారు. విశ్రాంత జీవనం నిండు నూరేళ్లు ఆనందంగా …
Read More »రాష్ట్రంలో నూతన విద్యా విధానం పై ప్రాంతీయ సదస్సు లో మేధోమథనం
– విద్యార్థుల్లో సృజనాత్మకత జోడించే సంస్కరణల దిశగా అడుగులు – ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో మానవ వనరులు అధికారులు, హెచ్ ఎం లతో సమావేశం – హాజరైన తూర్పు, కోనసీమ, కాకినాడ జిల్లా కలెక్టర్లు – విజయ రామరాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర్టంలో పాఠశాల విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఫలవంతమయ్యే సూచనలతో ముందుకు రావాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ రామరాజు అన్నారు. మంగళవారం స్థానిక వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం లో పాఠశాలల …
Read More »డివిజన్ మండల స్థాయి అధికారులు తో విడియో కాన్ఫరెన్స్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి సీతారామ మూర్తి లు కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డివిజన్ మండల స్థాయి అధికారులు తో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, జాతీయ రహదారులు, సాక్షం అంగన్వాడీ కేంద్రాలు, ఎన్ పి సీ ఐ, ఎమ్ ఎస్ ఎమ్ ఈ సర్వే, జి ఎస్ డబ్ల్యూ ఎస్ – హౌస్ హోల్డ్ సర్వే, జే జే ఎమ్ …
Read More »ఇసుక అక్రమ రవాణా నియంత్రణా సమిష్టిగా కృషీ చెయ్యాలి
– తనిఖీల విషయంలో మరింతగా నిఘా పెట్టాలి – కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ అమలు విధానంలో సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ఉచిత ఇసుక పాలసీ అమలు కోసం …
Read More »నాబార్డ్ ఆధ్వర్యంలో రొయ్యల రంగానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం
– ప్రగతి పథకం అమలు కార్యక్రమం ద్వారా ప్రగతి లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నాం – చిన్న, మధ్య, భారీ ఆక్వా పెంపకం ద్వారా ప్రోత్సహం అందించే ప్రయత్నం చేస్తున్నాం – దేశీయ రొయ్యల ఉత్పత్తి లో ఇక్కడి నుంచి 70 శాతం ఇక్కడే నుంచి రావడం జరుగుతోంది – నాబార్డ్ సి జి ఎం ఎం. ఆర్ గోపాల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చేపలు, రొయ్యల సాగు చేస్తున్న రైతులకు నాబార్డ్ కొండంత ఆసరాగా నిలుస్తు, ఆక్వా రంగం అభివృద్ధికి …
Read More »వితరణ అందించే ప్రయత్నం లో స్వచ్ఛందంగా ముందుకు రావాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జేగురుపాడు శ్రీరామదాసు పేపరు బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ నల్లమిల్లి లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ కి అందచేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి, ప్రతి ఒక్కరు తమ వంతుగా సామాజిక సేవా కార్యక్రమాలలో, వితరణ అందించే ప్రయత్నం లో స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. …
Read More »డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం నందు 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్. మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యధర్శి కె. ప్రకాష్ బాబులు ప్యానల్ న్యాయవాదులు మరియు డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి ఎమ్. మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యధర్శి కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ , వివిధ కేసులలో ఉచిత …
Read More »
Prajavartha Online Telugu News