Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

ఒడిశాలో వీల్‌చైర్ క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ద్వితీయ స్థానం – తూర్పుగోదావరి క్రీడాకారుల ప్రతిభకు కలెక్టర్ అభినందనలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : Divyang Cricket Control Board of India ఆధ్వర్యంలో, సమీర్ దివ్య సాహిత్య ట్రస్ట్ నిర్వహణలో ఒడిశా రాష్ట్రంలో ఫిబ్రవరి 21 నుండి 23 వరకు జరిగిన వీల్‌చైర్ క్రికెట్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ జట్టులో మొత్తం 8 మంది క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు కావడం విశేషం. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి క్రీడాకారులను అభినందించారు. దివ్యాంగ క్రీడాకారులు ప్రతిభతో రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చారని …

Read More »

సహజ వ్యవసాయానికి జిల్లా పరిపాలన ప్రాధాన్య

-కలెక్టరేట్‌లో అవగాహన – శిక్షణా కార్యక్రమం నిర్వహణ – కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్‌ PGRS మీటింగ్ హాల్, బొమ్మూరు నందు సహజ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా కలిగే ఆరోగ్య, పోషణ ప్రయోజనాలపై అవగాహన – శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న APCNF రైతు సాధికార సంస్థ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి …

Read More »

మార్చి 1 సెలవు దినం నేపథ్యంలో ఫిబ్రవరి 28న ముందస్తుగా పెన్షన్ పంపిణీ

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా 2,70,496 మందికి 118.61 కోట్ల పెన్షన్ సొమ్ము పంపిణీ మార్చి ఒకటవ తేదీ ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే జిల్లా వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్లను ఒక రోజు ముందుగానే ఫిబ్రవరి 28వ తేదీన పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 2,70,496 మంది లబ్ధిదారులకు 118,61,43,500 పెన్షన్ సొమ్ము అందజేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. …

Read More »

రెండు డ్రెడ్జింగ్ బోట్ల సీజ్

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ మరియు రూరల్ మండలాల పరిధిలోని పిడింగొయ్య మరియు కోటిలింగాల గ్రామాల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి డి. ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు తనిఖీ సందర్భంగా ధవళేశ్వరం ఇసుక ర్యాంపు నుండి రోటరీ కైలాస భూమి వరకు నదీ ప్రవాహంలో గట్టు సమీపంలోని KM 3.200 వద్ద డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక త్రవ్వకాల ఆనవాళ్లతో ఉన్న ఒక డ్రెడ్జింగ్ బోటును గుర్తించారు. అయితే …

Read More »

మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర జల వనరుల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం తూర్పు గోదావరి జిల్లా లో పర్యటించనున్నారు. ఉదయం 9.00 గంటలకు పాలకొల్లు క్యాంపు కార్యాలయం నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి, ఉదయం 10.00 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.00 గంటల నుండి 11.30 గంటల వరకు కిమ్స్ ఆసుపత్రి సహా ఇతర ఆసుపత్రుల్లో కల్తీ పాల ఘటన లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. ఉదయం 11.30 …

Read More »

జనాభా లెక్కల నమోదు పక్కాగా చేయాలి

-మూడు రోజుల శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి -తొలి రోజు ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో జన గణన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్‌లో జనాభా లెక్కల సేకరణపై యంత్రాంగానికి నిర్వహించిన మూడు రోజుల శిక్షణా తరగతుల తొలి రోజుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ జనాభా …

Read More »

పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ సవరణలకు ఫిబ్రవరి 28 శనివారం తుది అవకాశం డి.ఈ.ఓ కె. వాసుదేవరావు

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల కార్యాలయం, మంగళగిరి వారి సూచనల మేరకు, మార్చి 2026లో నిర్వహించనున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్ రోల్స్‌లో ఉన్న వివరాల సవరణకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె. వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. సవరణల గడువు 26.02.2026 నుండి 28.02.2026 వరకు సవరణలకు అవకాశం కల్పించబడిందన్నారు. అందులో భాగంగా నేడు, ఫిబ్రవరి 28వ తేదీ చివరి అవకాశమని ఆయన పేర్కొన్నారు. విద్యాసంస్థలు …

Read More »

అనూరియా బాధితులకు మంత్రి కందుల దుర్గేష్ మనో ధైర్యం

-రాజమహేంద్రవరం కిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్ -బాధితుల భుజం తట్టి, కరచాలనం చేసి అండగా ఉంటామని హామీ… సంతోషం వ్యక్తం చేసిన బాధితులు -నిందితులపై కఠిన చర్యలు తప్పవు – బాధితులకు రూ. 10 లక్షల పరిహారం -మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో చికిత్స -రాజమహేంద్రవరంలోనే అధునాతన టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ పాల ఘటన (అనూరియా) బాధితులను …

Read More »

ఫిబ్రవరి 28న బిక్కవోలు  ప్రజ్ఞ డీగ్రీ కళాశాలలో జాబ్ మేళా

-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు – జిల్లా ఉపాధి అధికారి కే.హరీష్ చంద్ర ప్రసాద్ – జిల్లా నైపుణ్యాధికారి విడిజీ మురళి. రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు నందు గల శ్రీ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి …

Read More »

కల్తీ పాల, కలుషిత జలాల సమస్యపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు సమీక్ష

-జిల్లా యంత్రాంగానికి సీఎం స్పష్టమైన దిశా నిర్దేశం రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ ఎం సి, పశు సంవర్ధక శాఖ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం అమరావతి నుంచి తూర్పు గోదావరి, …

Read More »