Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

అక్రమ ఇసుక రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు

-పారదర్శక ఇసుక నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాన్సూన్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ లక్ష్యాన్ని నిర్ణయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు.ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్‌లకు గడువు పొడిగింపు ఇవ్వడం, నాలుగు కొత్త పట్టా భూముల్లో ఇసుక రీచ్‌లను …

Read More »

కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ 187 అర్జీలు స్వీకరణ

-కలెక్టర్ కీర్తి చేకూరి -ప్రజా సమస్యలపై తక్షణ స్పందన… శాశ్వత పరిష్కారాలే లక్ష్యం – కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారాలు చూపాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. సమస్యలు తిరిగి “రీ ఓపెన్” కాకుండా, మూల కారణాలను గుర్తించి పూర్తి స్థాయిలో పరిష్కారం కల్పించడం ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలు …

Read More »

చెరువుల పూడిక తీతతో భూగర్భ జలాల పెంపు లక్ష్యం

కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : జలధార కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జలధార కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం చెరువుల పూడిక తీత పనులను చేపట్టి, 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వాటిని పూర్తి చేసి భూగర్భ జలాల స్థాయిని పెంపొందించడం అని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో నిర్వహించిన “జలధార” కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. అనంతరం …

Read More »

ప్రజా అర్జీలను సకాలంలో పరిష్కరించాలి:పరిపాలనాధికారి ఎం. సుజాత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లలో అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ పరిపాలనాధికారిణి ఎం. సుజాత అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం ఆర్డీవో కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల క్రింద ప్రజల నుండి అందిన అర్జీలు, వినతులను ఆమె స్వీకరించారు.ఈ సందర్భంగా అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, వాటిపై సత్వర విచారణ చేపట్టి తగిన పరిష్కారం …

Read More »

ఏప్రిల్ 7న రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా

-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు -జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7వ తేదీ (మంగళవారం ) ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలొ సన్ రైస్ సాఫ్ట్వేర్ …

Read More »

బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత

-బీసీ కళాశాల బాలికల హాస్టల్ ఆకస్మిక సందర్శన -విద్యార్థినులతో మాట్లాడి సమస్యలపై ఆరా -బీసీల విద్యకు కూటమి ప్రభుత్వ అధిక ప్రాధాన్యత రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. రాజమహేంద్రవరంలోని. జాంపేట గణేశ్ చౌక్ వద్ద ఉన్న బీసీ కళాశాల బాలికల హాస్టల్‌ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి సోమవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ గదులు, …

Read More »

పాడి పరిశ్రమను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి…

-రాజవోలు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పాడి పరిశ్రమను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్ మండలం రాజవోలు గ్రామంలో పశు సంవర్థక శాఖ మరియు మార్కెట్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏ.ఎం.సీ చైర్మన్ మార్ని వాసుదేవ్ అధ్యక్షతన ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రూరల్ శాసన సభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య …

Read More »

తూర్పు గోదావరి జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు

– జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ – జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన National Coordination Centre for Drug Law Enforcement (NCORD) సమావేశంలో జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశించారు. గత NCORD సమావేశం నుండి ఇప్పటివరకు డ్రగ్స్ నియంత్రణలో వివిధ శాఖలు చేపట్టిన …

Read More »

టిబి రహిత తూర్పు గోదావరి దిశగా అవగాహన ర్యాలీలు – ప్రజల భాగస్వామ్యం కీలకం

-టిబి రహిత తూర్పు గోదావరి దిశగా అవగాహన ర్యాలీలు – ప్రజల భాగస్వామ్యం కీలకం -మార్చి 24 న ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లాను టిబి రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. టిబి నిర్మూలనలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని …

Read More »

రాజమహేంద్రవరం నగరంలో అనూరియా కేసులపై తాజా వైద్య పరిస్థితి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరంలో అనూరియా కేసులపై తాజా వైద్య పరిస్థితి రాజమహేంద్రవరం నగర పరిధిలో నమోదైన అనూరియా కేసులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం 6.00 గంటల నాటికి నమోదైన వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. వెంకటేశ్వరరావు వెల్లడించారు. KIMS Hospital లో చికిత్స పొందుతున్న 76 సంవత్సరాల వయస్సు గల జి. వెంకటేశ్వరరావు గారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు ఈ రోజు ఆయనను డిశ్చార్జ్ …

Read More »