విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలు అందరికి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన అవినాష్ మాట్లాడుతూ పండుగ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి కి రాష్ట్ర ప్రజలకు ఈ నూతన సంవత్సరం లో మంచి జరగాలని …
Read More »Daily Archives: March 29, 2025
అట్టహాసంగా నాగ నూకాంబిక జాతర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాగ నూకాంబిక అమ్మవారి జాతరకు ఎంతో విశిష్టత ఉందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ ప్రధాన రహదారిలోని శ్రీ శ్రీ శ్రీ నాగ నూకాంబిక అమ్మవారి దేవస్థాన 49 వ ఉగాది జాతర మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గరక మరియు గణాచారి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మల్లాది విష్ణు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రతి …
Read More »సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి నూతన సంవత్సరాది అయిన ఉగాది పూర్తిగా ప్రకృతితో మమేకమై జరుపుకునే పండుగ అని, షడ్రుచుల సమాహారమైన ఉగాది పచ్చడి ఇందుకు నిదర్శనమని మల్లాది విష్ణు అన్నారు. మనిషి జీవితంలోని కష్ట సుఖాలు, మంచి చెడులు వంటి జీవిత సారాన్ని తాత్వికంగా …
Read More »పశ్చిమ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తా…
-రంజాన్ తోఫా పంపిణీలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తానని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. పవిత్ర రంజాన్ పండుగ ను పురస్కరించుకొని శనివారం భవానీపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా లో కూటమి నేతలతో కలసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం, మైనార్టీ సోదర ,సోదరీమణులకు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ అధికార …
Read More »
Prajavartha Online Telugu News