అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటానికి ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర హాడ్ హక్ కమిటీ కోఆర్డినేటర్ కే గోవిందరావు తెలిపారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ నందు గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గోవిందరావు మాట్లాడుతూ మార్చి 23వ తేదీన పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మాజీ సైనిక సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »Daily Archives: March 6, 2025
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ప్రపంచ చరిత్ర’
-నా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి -ప్రపంచం పోకడలపై అధ్యయనం చేసి ఇటువంటి పుస్తకం తెలుగులో రాయడం అద్భుతం -సమాజానికి మంచి పుస్తకాన్ని అందించినందుకు అభినందనలు -వెంకయ్యనాయుడులో పవర్, పంచ్లు తగ్గలేదు…అప్పుడూ, ఇప్పుడూ అలాగే ఉన్నారు -ప్రజలు మెచ్చుకునే ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ విధానాలు -నిర్మలా సీతారామన్ ప్రయాణం స్ఫూర్తి దాయకం…భారత్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఆమె కృషి ప్రశంసనీయం -తెలుగుజాతి అగ్రభాగాన ఉండాలన్నదే నా ఆశయం..భారీ లక్ష్యాలను సాధించి రాష్ట్ర భవిష్యత్ను మార్చాలన్నది నా కల …
Read More »ఆపన్నులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి
-సేవా కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకే విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు -తలసేమియా బాధితులకు ట్రస్ట్ ద్వారా అండగా నిలబడతాం -ట్రస్ట్ నిర్వహణలో దాతలు, సిబ్బంది సహకారం మరువలేనిది -ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి -విజయవాడలో ట్రస్ట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆపన్నులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. విజయవాడ టీచర్స్ కాలనీలో ఎన్టీఆర్ ట్రస్ట్ …
Read More »విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు 100శాతం సాయం అందించండి!
-కేంద్రమంత్రి ఖట్టర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై సిఎం… కేంద్రమంత్రితో చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవి. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి, ఆర్థిక సాయం అందించండి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ …
Read More »బి.ప్రసాదమూర్తికి చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ అవార్డు
-మరో మూడు అవార్డులకు పి.శ్రీనివాస్ గౌడ్, కొమ్మవరపు విల్సన్రావు, అవధానుల మణిబాబు ఎంపిక విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సాహిత్యంలో విశేష కృషి చేసిన సాహితీవేత్తలకు అవార్డులను ప్రకటించింది. ‘కలనేత’ కవితా సంపుటితో అడుగులు ప్రారంభించి అసాధారణ వాక్య నిర్మాణం, నిత్యనూతన శైలీ చాతుర్యంతో ఇప్పటికి 14 పుస్తకాలను తెలుగు పాఠకులకు అందించిన సుప్రసిద్ధ కవి,రచయిత బి.ప్రసాదమూర్తికి ప్రధాన అవార్డును అందజేయబోతుంది పౌండేషన్. ఈ అవార్డుకు పదివేల రూపాయల నగదుతో సత్కారం వుంటుంది. …
Read More »శ్రీనివాస్ గోల్డ్ & డైమండ్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో శ్రీనివాస గోల్డ్ అండ్ డైమండ్స్ జువెలరీ షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా షోరూం ప్రోప్రైటర్స్ ఆత్మకూరు వెంకట జగన్మోహన్రావు (శ్రీనివాసరావు), ఆత్మకూరు సురేష్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా డైమండ్ అండ్ జ్యువెలరీ అమ్మకాల్లో నరసరావుపేటలో శ్రీనివాస గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ నడుపుతూ ప్రత్యేక గుర్తింపు పొందామని తెలిపారు. అదేవిధంగా అనుభవంతో పాటు నాణ్యతమైన క్రొత్త డిజైన్ లతో బంగారు ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వినియోగదారుల అభివృద్ధికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఆర్డర్ …
Read More »2047 నాటికి నెం.1 ఆర్థిక వ్యవస్థగా భారత్
-ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యం -అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో భారతీయులు -ప్రపంచవ్యాప్తంగా నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు -రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్లో సీఎం చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారతదేశం నెం.1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో భారతీయులు ముందుంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతీయులను యూదు సమాజంతో పోలుస్తూ, ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా, ప్రభావవంతమైన వ్యక్తులుగా భారతీయులు ఉన్నారని అన్నారు. గురువారం …
Read More »సురక్షితమైన పర్యావరణం అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్ తరాలకు సురక్షితమైన పర్యావరణం అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సుస్థిర పట్టణాభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA), జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (NIUA)లతో CITIIS 2.0 వాతావరణ చర్యా ప్రణాళికను అమలు చేయడానికి త్రిపాక్షిక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా నిర్వహించిన 12వ ప్రాంతీయ 3R మరియు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ …
Read More »పెట్టుబడులకు ఏపీ భేష్
-వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం పలికిన మంత్రి కందుల దుర్గేష్ -ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టాలని ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సులో కోరిన మంత్రి దుర్గేష్ -ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ -పెట్టుబడులకు ఇదే సరైన సమయమని తెలిపి నూతన ఆవిష్కరణలను పారిశ్రామికవేత్తలకు స్పష్టంగా వివరించిన మంత్రి దుర్గేష్ -నూతన పర్యాటక పాలసీ, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారాన్ని తెలిపే పుస్తకాలను విదేశీ ప్రతినిధులకు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ -మూడో రోజు జర్మనీ పర్యటనలో బిజీ …
Read More »ప్రతినెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్నివిజయవంతంగా నిర్వహించాలి : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి నెలా మూడవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,ఇతర ప్రాంతాలన్నిటిలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని శాఖలను ఆదేశించారు.స్వర్ణాంధ్ర,స్వచ్ఛాంధ్రకు సంబంధించి కార్యక్రమాల ఖరారుపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన కార్యదర్శులు,శాఖాధిపతులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రతి నెలా మూడవ శనివారం క్రమం తప్పకుండా స్వచ్ఛాంధ్ర దివస్ ను నిర్వహించాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఇప్పటికే జనవరి,ఫిబ్రవరి …
Read More »
Prajavartha Online Telugu News