-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు దోమల కాటు వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు ప్రజారోగ్యం సిబ్బంది. గురువారం ఉదయం మధురానగర్, ఏలూరు కాలువ పరిసర ప్రాంతాలలో దోమల నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. మధురానగర్ ఏలూరు కాలువ లో డ్రోన్ తో ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేశారు, సైడ్ ట్రైన్లలో ఎమెల్ ఆయిల్స్ స్ప్రే …
Read More »Daily Archives: March 6, 2025
సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం పై కఠినమైన చర్యలు తీసుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం పై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం సాయంత్రం శాఖధిపతులు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రజారోగ్యం సిబ్బంది లతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో కమిషనర్ మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం పై కఠినమైన చర్యలు తీసుకోవాలని పూర్తిగా నిషేధించేటట్టు చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్లు తమ వార్డు పరిధిలో విస్తృతంగా పర్యటించి, సింగిల్ …
Read More »పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండరాదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య నిర్వాహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య శాఖ ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. సురేష్ బాబు, గురువారం ఉదయం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో, లీడ్ వర్కులతో పారిశుధ్య నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ …
Read More »
Prajavartha Online Telugu News