Breaking News

Daily Archives: March 16, 2025

అమరజీవి ఆశయ సాధనకు కృషి చేద్దాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు అందరమూ ఐక్యంగా కృషి చేద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో అమరజీవి జయంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి ఆమె పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, …

Read More »

అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు త్యాగం మ‌రువ‌లేనిది

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి.. తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు అజరామరమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని సత్యనారాయణపురంలోని ఆయన విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు …

Read More »

సోషల్ మీడియా మీట్ లో వన్ ఎలక్షన్ వన్ నేషన్ అంశం పై సెమినార్

-బిజెపి జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ముఖ్య ప్రసంగం -స్టాలిన్ పై పూనావాలా విసుర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జమిలి ఎన్నికలు అన్ని విధాలుగా అందరికీ మేలన్న విషయం గ్రహించాలని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా హితవు పలికారు . సోషల్ మీడియా INFLUENCERS MEET లో ముఖ్య అతిథి గా పాల్గొని షెహజాద్ పూనావాలా ప్రసంగించారు. విజయవాడ నక్షత్ర హోటల్లో జరిగిన సమావేశంలో పూనావాలా మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి దేశానికి ఒకే ఎన్నిక ఎంతో ఉపయోగకరంగా …

Read More »

పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

– ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి – తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే ఫలితాలు సాధించండి – పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రేపు జరగబోయే పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే ఫలితాలు సాధించాలి. విధ్యాభ్యాసంలో పదో తరగతి పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. ఉన్నత విద్యాభ్యాసానికి కీలకంగా నిలిచే మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Read More »

ఆంధ్రా హాస్ప‌ట‌ల్‌లో మిల్క్ బ్యాంకు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ విచ్చేసిన ప్ర‌ముఖ సినీ న‌టుడు మహేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త ప్ర‌కాశం రోడ్డులోని ఆంధ్రా హాస్ప‌ట‌ల్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన మిల్క్ బ్యాంకును ముఖ్య అతిథిగా హాజ‌రైన న‌మ్ర‌త ప్రారంభించారు. అనంత‌రం మీడియా స‌మావేశంలో న‌మ్ర‌త మాట్లాడుతూ, ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ రూ.ముప్పై ఏడులక్షల వ్యయంతో అనేక కారణాల వల్ల తల్లిపాలు అందని నవజాత శిశువులకు అదనపు తల్లిపాలు కలిగిన దాతల ద్వారా చనుపాలు సేకరించి, అందించాల‌న్న‌ది ప్రాజెక్టు ముఖ్య …

Read More »

ప్రజల సమస్యలకు పరిష్కారం వేదిక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ప్రతి సమస్య కు పరిష్కారం చూపే విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుందని తెలిపారు విజయవాడ నగర్ పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 …

Read More »

అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడు

-విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడు అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఆదివారం ఉదయం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల గర్వించదగిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన …

Read More »

BEE Drives Mission LiFE for Climate Economy and Sustainability

-BEE Advocates Three-Pronged Strategy for Promoting Mission LiFE BEE’s Commitment and Implementation Strategy -BEE Aims for 80% of India’s Villages and Cities to Be Eco-Friendly by 2028 -Energy Clubs Initiative in Tamil Nadu Schools..A grand success. -BEE to Provide Grants to Tamilnadu for establishing Energy Clubs.. Chennai, Neti Patrika Prajavartha : The Bureau of Energy Efficiency (BEE) is driving the …

Read More »