గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ …
Read More »Daily Archives: March 16, 2025
నగరానికి ఐకానిక్ గా నిలిచేలా పివికె నాయుడు మార్కెట్ ని అధునాతనంగా నిర్మాణం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి ఐకానిక్ గా నిలిచేలా, ప్రస్తుతం వ్యాపారాలు చేస్తున్న వారికి ఏ విధమైన సమస్యలు లేకుండా పివికె నాయుడు మార్కెట్ ని అధునాతనంగా నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జిఎంసి అధికారులను ఆదేశించారు. ఆదివారం కేంద్ర మంత్రి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు పశ్చిమ శాసన సభ్యులు గల్లా మాధవి, అధికారులతో కలిసి పివికె నాయుడు మార్కెట్ ని క్షేత్ర …
Read More »అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చాలా గొప్పదని, ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల …
Read More »ఈ నెల 17వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, …
Read More »ఈ నెల 18 నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు
-పాత సాంప్రదాయానికి తిరిగి అంకురం చేస్తున్న సీఎం చంద్రబాబు -గత ఐదేళ్ల పాలనలో ఇటువంటి కార్యక్రమాలు జరపలేదు -చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఈ నెల 18 నుండి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సాహపూరిత వాతావరణంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడాప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం టెన్నిస్ కోర్టులో ఆదివారం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »పశ్చిమంలో వచ్చే ఏడాది కల్లా పొట్టి శ్రీరాములు విగ్రహాం ఏర్పాటుకు కృషి చేస్తాను
-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) -అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఎంపి కేశినేని శివనాథ్ ఘన నివాళి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శం. అందుకే అలాంటి మహానీయుడు ఆశయాలను, ఆలోచనలను స్పూర్తి గా పొందేందుకు వచ్చే ఏడాది కల్లా పశ్చిమ నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు కృషి చేస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. సందర్భంగా ఎపి ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ …
Read More »రాష్ట్ర విశ్వబ్రహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రహ్మణ సంఘం అత్యవసర సమావేశం జరిగింది. ఆదివారం గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే వారిని సహించేది లేదన్నారు. అలా వ్యవహరించే వారిని సంఘం పదవుల నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొందరు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. మాతృ సంఘాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారని వివరించారు. అటువంటి …
Read More »నగరంలో ఘనంగా ‘వారథి’ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో వారధి కార్యక్రమం జరిగింది. ఆదివారం విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘వారథి’ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరాయి భాషలను నేర్చుకున్నా మాతృభాషను మరిచిపోకూడదని చెప్పారు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యం మరే ఇతర భాషల్లో ఉండదని, అందుకే దాన్ని ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అంటారన్నారు. మాతృభాషను ప్రేమించకుంటే తల్లిపై ప్రేమలేని వాడితో సమానమని …
Read More »విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పైపులు రోడ్డు రవీంద్ర ధియేటర్ ఎదురుగా విజయకృష్ణ మల్టీ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు పాల్గొని హాస్పిటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చనికుల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ యశోద హాస్పిటల్ లో అత్యవసర విభాగం సేవలు అందించాలని తెలిపారు అనుభవంతోనే విజయ్ కృష్ణ మల్టీస్పెషల్టే హాస్పిటల్ ని విజయవాడ నగర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేనని తెలిపారు. …
Read More »ఆత్మవిశ్వాసంతో హాజరుకండి
-టెన్త్ విద్యార్థులకు మంత్రి సవిత శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ( మార్చి 17)నుంచి జరగబోయే టెన్త్ పరీక్షలకు హాజరుకాబోతున్న బీసీ హాస్టళ్ల విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఇతర …
Read More »
Prajavartha Online Telugu News