గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బాలల సంరక్షణ పథకాలు క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు చేసి సత్ఫలితాలు సాధించేలా సంబంధిత శాఖల అధికారులు పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా బాలల సంక్షేమ మరియు సంరక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాధ్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …
Read More »Daily Archives: March 18, 2025
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరించటానికి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి నెల సమావేశం నిర్వహించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డా. తాతా సేవాకుమార్, బహుజన సమాజ్ పార్టీ నుంచి …
Read More »అన్న క్యాంటీన్ల పరిసరాల్లో పచ్చదనం పెంపుకు ప్రత్యేక చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లలో గ్రీనరీ, పరిశుభ్రత ఉండేలా అక్షయ పాత్ర, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం చుట్టగుంట దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ఫ్లోరింగ్ మరమ్మతులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల పరిసరాల్లో పచ్చదనం పెంపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. చుట్టగుంట దగ్గరలోని క్యాంటీన్ వద్ద ఫ్లోరింగ్ పనులు, కాంపౌండ్ వాల్ …
Read More »కార్మికులకు రేడియం జాకెట్స్, గ్లౌజులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జాతీయ రహదారీ వెంబడి వ్యర్ధాలను తొలగించే కార్మికులు రేడియం జాకెట్స్, గ్లౌజులు ధరించి విధులు నిర్వహించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం కమిషనర్ గారి ఆదేశాల మేరకు బయాలజిస్ట్ రామారావు నేతృత్వంలో కాకాని జంక్షన్ నుండి బుడంపాడు జంక్షన్ వరకు కార్మికులు జాతీయ రహదారి వెంబడి ఉన్న వ్యర్ధాలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి వ్యర్ధాలు గుట్టలుగా ఉంటున్నాయని, రాత్రి సమయాల్లో …
Read More »డ్రైన్ల ఆక్రమణలను పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పట్నం బజార్, లాలాపేటల్లో డ్రైన్లు పూర్తి స్థాయిలో ఆక్రమణలు చేసుకోవడం వలన వర్షాకాలం సదరు ప్రాంతం ముంపుకు గురవుతుందని, ఆక్రమణదారులు స్వచ్చందంగా తొలగించుకోకుంటే జిఎంసి పట్టణ ప్రణాళిక విభాగం తొలగిస్తుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ గారు హిమని సెంటర్, పట్నం బజార్, లాలాపేట, పూల మార్కెట్ సెంటర్, కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయం, బృందావన్ అపార్ట్మెంట్, చాకలి గుంట వరకు పర్యటించి, డ్రైన్ల ఆక్రమణలను …
Read More »నాటు సారా నియంత్రణా కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతోంది
-డి ఈ పి వో – సిహెచ్ లావణ్య రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : నాటు సారా నిర్మూలనకై ప్రభుత్వం ఏర్పాటుచేసిన నవోదయం 2.0 కార్యక్రమం లో భాగంగా మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరం గ్రామము నందు అవగాహన సదస్సు కార్యక్రమం జిల్లా ఫోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య ఆద్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్. లావణ్య మాట్లాడుతూ, నాటు సారా వినియోగం వల్ల ఆరోగ్యం పూర్తిగా …
Read More »శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ సమస్య పరిష్కారం దిశగా కలక్టర్ పి ప్రశాంతి చొరవ
-సమ్మె విరమణ కు అంగీకరించిన ఉద్యోగులు -బుధవారం ఉప ముఖ్యమంత్రి సమక్షంలో చర్చలకు ఆహ్వానం -ఈరోజు (మంగళవారం) రాత్రి నుంచి త్రాగునీటి సరఫరా కు అంగీకరించిన ఉద్యోగులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పురుషోత్తమ పట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక సమర్పించడం జరిగిందని, మీ సమస్య పై పూర్తి అవగాహనా ఉందని తప్పనిసరి గా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయమై సానుకూలంగా , వ్యక్తీగతంగా స్పందించినట్లు …
Read More »సమస్య పరిష్కారం కోసం కృషి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి సూచనలు మేరకు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా సమస్య పట్ల సానుకూలంగా స్పందించి, బుధవారం అమరావతిలో చర్చ లకి పిలిచిన నేపధ్యంలో బేషరతుగా సమ్మే విరమించడం జరుగుతోందని సంఘా నాయలుకు అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, జనరల్ సెక్రటరీ ఉందుర్తి ఇస్సాక్ లు తెలియ చేశారు. స్థానిక జిల్లా ఆర్ డబ్ల్యూ ఎస్ కార్యాలయ ప్రాంగణంలో విలేఖరుల …
Read More »వైద్య విద్యార్థులు పట్టుదలతో చదవాలి
-వైద్య వృత్తి సేవాభావంతో ముడిపడి ఉంది -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్యార్థులు పట్టుదల తో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వైద్య వృత్తి సేవాభావంతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక మెడికల్ కాలేజీ లో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్యఅతిథిగా పాల్గొని , జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గత సంవత్సరం వైద్య …
Read More »అసంపూర్తి ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం
-కోరుకొండ మండలం పరిధిలో 89 మంది లబ్దిదారులు అంగీకారం -ఎస్ సి, బి సి లకు రూ.50,000/- మరియు ఎస్ టి లకు రూ.75,000/- ఆర్ధిక సహాయం -హౌసింగ్ ఏ ఈ కే. వెంకటేశ్వర రావు కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారం లో భాగముగా 2029 నాటికి ” అందరికీ ఇల్లు “ కార్యక్రమంలో ఎస్ సి, బి సి లకు రూ.50,000/- మరియు ఎస్ టి లకు రూ.75,000/- అదనపు ఆర్ధిక సహాయం …
Read More »
Prajavartha Online Telugu News