రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20 న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి, తిరుమల కు రావడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.ఎస్. పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నందు జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు,ఎయిర్పోర్ట్ డైరెక్టర్ డి.భూమినాధన్ తో కలసి ASL లో ( ముందస్తు భద్రత లైజన్ ) భాగంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన భద్రత ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »Daily Archives: March 18, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన (PGRS) అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలి
-రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన (PGRS) అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలి అని సంబంధిత జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) పై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా రెవెన్యు …
Read More »ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 767 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ
-నేడు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ – II, లాజిక్ పేపర్ – II, బ్రిడ్జి కోర్స్ మాథ్స్ పేపర్ – II మరియు ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 767 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 767 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి …
Read More »జిల్లాలో జాతీయ రహదారుల భూసేకరణ, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు జాతీయ రహదారి భూసేకరణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పిడి లు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి, శ్రీకాళహస్తి, …
Read More »వడ దెబ్బ అవగాహన గురించిన బ్యానర్స్, పోస్టర్స్ ను ఆవిష్కరించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరూ వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. బుదవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి ఛాంబర్ నందు వడ దెబ్బ అవగాహన గురించిన బ్యానర్స్, పోస్టర్స్ ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఆవిష్కరించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ వడదెబ్బ తగలకుండా …
Read More »ఏపీ సచివాలయంలో మార్కెట్ ధరల పర్యవేక్షణపై మంత్రుల బృందం సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సమావేశానికి రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు -జాతీయ సగటు 3.61% కంటే ఆంధ్రప్రదేశ్ ద్రవ్యోల్బణం రేటు 2.44% తక్కువగా నమోదు -దేశవ్యాప్తంగా తక్కువగా ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాల లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానం …
Read More »సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ పార్టీ సహచర ఎంపిలతో కలిసి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహా కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Read More »దేశంలోనే ఎన్టీఆర్ జిల్లాను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దటమే ఎంపి కేశినేని శివనాథ్ లక్ష్యం
-మారేపల్లి గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం ఉపాధి రంగంలో ఎన్టీఆర్ జిల్లాను దేశంలో మోడల్ జిల్లాగా తీర్చిదిద్దటమే ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయితీ రాజ్) ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ తెలిపారు. తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలంలోని మారేపల్లి గ్రామంలో మంగళవారం పంచాయతీ ఛాంపియన్స్ డ్వాక్రా మహిళలతో, గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచి …
Read More »గత ఐదేళ్లలో ఎపికి ఎన్.బి.హెచ్.ఎమ్ కింద మంజూరైన ప్రాజెక్ట్ ఒక్కటే, ప్రయోజనం పొందని ఎఫ్.పి.వోలు
-కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడి -జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్ (ఎన్.బి.హెచ్.ఎమ్) పై ప్రశ్నించిన ఎం.పి కేశినేని శివనాథ్ (చిన్ని) ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్ (ఎన్.బి.హెచ్.ఎమ్) 2020-21 నుండి అమలవుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎన్.బి.హెచ్.ఎమ్ కింద 298 ప్రాజెక్టులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs) 51 మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కి గత ఐదేళ్లలో ఎన్.బి.హెచ్.ఎమ్ కింద ఒక్క ప్రాజెక్టు మంజూరు కాగా, ఒక్క …
Read More »ఎమ్.ఎస్.ఎమ్.ఈ.లకు ఆదాయ ఆధారిత కొత్త రుణ అంచనా విధానం అమలు చేయాలి : ఎంపి కేశినేని శివనాథ్
-రూల్ నెంబర్ 377 కింద లెవనెత్తిన ఎమ్.ఎస్.ఎమ్.ఈ.లకు కొత్త రుణ అంచనా విధానం అంశం -విజయవాడ ఆటోనగర్ లోని లక్షమంది కి పైగా కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రస్తావన -ఎమ్.ఎస్.ఎమ్.ఈ.లు రుణాలు పొందడంలో ప్రధాన అడ్డంకిగా మారిన సిబిల్ స్కోర్ -2024-25 బడ్జెట్లో ఎమ్.ఎస్.ఎమ్.ఈ ల కోసం డిజిటల్ డేటా ఆధారంగా కొత్త రుణ అంచనా విధానం అభివృద్ధికి ప్రభుత్వం సూచన -కొత్త రుణ అంచనా విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలు వెల్లడించాలని కోరిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక …
Read More »
Prajavartha Online Telugu News