-సీపీఐకి ఉద్యమ ఘన చరిత్ర -విజయవంతంగా శత వార్షికోత్సవాలు -దేశాన్ని గాలికొదిలేసిన మోదీ -చత్తీస్గఢ్ ఆదివాసీయులపై విధ్వంసకాండ -అమిత్షా కనుసన్నల్లో దాడులు -కార్పొరేట్ రంగాలకు మోదీ పెద్దపీట -23 నుంచి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు -సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణమే లక్ష్యంగా దృష్టి కేంద్రీకరించామని, ఆ దిశగా పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడిరచారు. సీపీఐ ఆవిర్భావించిన డిసెంబరు …
Read More »Daily Archives: March 18, 2025
పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందుకు సంబంధించిన అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో తక్షణమే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »ఓటర్ల జాబితా తయారీతో పాటు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీతో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. మంగళవారం ఉదయం నగరంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే కాకుండా అంతకు ముందుగా కూడా ఓటర్ల జాబితా స్వచ్చీకరణ, …
Read More »అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి మంగళవారం ఉదయం శేష సాయి కల్యాణమండపo, M.G. రోడ్,శ్రీనివాస గ్రావిటీ కాలేజ్, మొఘలరాజపురం మరియు తనూజ ఇమేజ్ &డైగ్నోస్టిక్ సెంటర్ బిల్డింగ్, థియేటర్ కాంప్లెక్స్ లను ఆకస్మిక తనిఖీ చేసారు విఎంసి ఫైర్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా …
Read More »ప్రజలకు ఎటువంటి డ్రైనేజ్ సమస్యలు లేకుండా చూడండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఎటువంటి డ్రైనేజ్ సమస్యలు లేకుండా చూడాలి అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా డివిజన్లో సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు 2 వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి తో కలిసి బెత్లెహేమ్ నగర్, మాచవరం వద్దగల యర్రం వారి వీధి ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి తో పర్యటించి ఆ డివిజన్లో …
Read More »తపాలా ఆదాలత్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా సేవలకు సంబంధించి వినియోగదారుల యొక్క ఫిర్యాదులు మరియు సమస్యలు పరిష్కరించు నిమిత్తము మంగళవారం (18-03-2025) మ.12.00 డి.యస్.వి.ఆర్. మూర్తి (IPOS), పోస్ట్ మాస్టర్ జనరల్, విజయవాడ రీజియన్, విజయవాడ వారిచే తపాలా ఆదాలత్ నిర్వహించబడును. తపాలా సేవలకు సంబంధించిన ఫిర్యాదులు మరియు సమస్యలు ఈ అదాలత్ నందు పరిష్కరించబడును. తపాలా వినియోగదారులు తమ సమస్యలు మరియు ఫిర్యాదులు తేది: 17-03-2015 లోగా “తపాలా అదాలత్” శీర్షికతో అసిస్టెంట్ డైరక్టర్ (స్టాప్), …
Read More »అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యతను స్వయంగా తానే పరిశీలించిన
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యతను స్వయంగా తానే పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గులాబీ తోటలో ఉన్న అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూలైన్లో టోకెన్ తీసుకుని, టిఫిన్ లో ఆహార నాణ్యతను పరిశీలించారు. అన్న క్యాంటీన్లో ఆహారం తీసుకుంటున్న ప్రజలతో కలిసి టిఫిన్ చేస్తూ, అక్కడున్న వసతులు బాగున్నాయా, టోకెన్లు అందరికీ అందుతున్నాయా, సరైన సమయానికి …
Read More »
Prajavartha Online Telugu News