Breaking News

Monthly Archives: March 2025

విద్యుత్ శాఖ మంత్రుల కీలక సమావేశానికి హాజరుకానున్న మంత్రి గొట్టిపాటి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లఖ్‌నవూ వేదికగా శనివారం జరగనున్న విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరుకానున్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం లో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ శాఖ మంత్రులు హాజరుకానున్నారు. ఆయా రాష్ట్రాల్లో డిస్కంల ఆర్థిక ప‌రిస్థితుల ఈ సమావేశంలో మంత్రులు చర్చించనున్నారు. బకాయిల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంలను ఏ విధంగా లాభాల బాట …

Read More »

51 మండలాలకు కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు

-రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “రాష్ట్రంలోని 51 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నాం” అని రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా ప్రకటించారు. శుక్రవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ మండలాలపై అధికారిక ఉత్తర్వులు రాబోయే రెండు, మూడు రోజులలో వెలువడనున్నాయన్నారు. సిసోడియా మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లు మరియు సంబంధిత …

Read More »

ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తాం

-ఎపీఐఐసీ కాలనీ వాసులకు తాగునీరు అందకుండా వైఎస్సార్‌సీపీఅడ్డుకుంటుంది…అయినాకాలనీవాసులకు దాహర్తీని తీరుస్తాం -13వ డివిజన్‌ జీవనోపాధి నిమిత్తం రెండు తోపుడు బండ్లు, కుట్టుమిషన్‌ అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీ ఎన్నికల సంధర్బంగా కూటమిలోని పార్టీ నాయకులు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. శుక్రవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్‌ జేడీ నగర్‌ వాటర్‌ ట్యాంక్‌ ఏరియాలో …

Read More »

నగరంలో ‘మహా జ్ఞాన దీక్ష’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ది బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుద్ధగయ, మహా బోధి, మహా విహార్, విముక్తి సాధనకై ‘మహా జ్ఞాన దీక్ష’ నిర్వహించారు. శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో ది బెస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై.హరిబాబు మీడియాతో మాట్లాడుతూ జ్ఞానవంతులైన ప్రపంచ బౌద్ధుల్లారా మేధావుల్లారా ఏకంకండి మహా బోధి మహావీరుని పరీక్షించుకుందాం కదలిరండిని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని 40 బౌద్ధ పురాణత ఆరామాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షించే అభివృద్ధికి …

Read More »

ఆక్యుప్రెషర్ ఆరోగ్య శిక్షణ … : డాక్టర్ మాకాల సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది సందర్భంగా నగరంలోని అశోక్ నగర్ లో గల ఇండియన్ ఓమ్ కేంద్ర కార్యాలయము వద్ద ది 30 మార్చ్ 2025 ఆదివారం నాడు ఉదయం పది గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు యోగశక్తి సాధనా సమితి విజయవాడ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ శిక్షణతో ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే నయం చేసుకోవడానికి, ఇక ముందు అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఉపయోగపడే …

Read More »

ఇష్టంతో చదవాలి

-ఎమ్మెల్సీ ఆలపాటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు ఇష్టంతో చదవాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీగా ఇటీవల విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను “ప్రతిభ సివిల్స్ ఆకాడమి కళాశాల ప్రాంగణంలో ” సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులను ఉత్తము లుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే,  ప్రతి ఒక్కరి ఉన్నతికి ఉపాధ్యా యులే మార్గదర్శకులు అని అన్నారు. విద్యార్థు లను ప్రోత్సహిస్తూ పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో …

Read More »

ఈ నెల 30, 31వ తేదీలు సెలవు రోజులైనప్పటికీ పని చేయనున్నజిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు…

-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి పన్ను చెల్లించటానికి ఈ నెలాఖరు వరకే (3 రోజులే) గడువు ఉన్నందున ఈ నెల 30,31 తేదీల్లో ఉగాది, రంజాన్ పండుగ సెలవు రోజులైనప్పటికీ పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా జిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పని చేస్తాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆస్తి పన్ను వడ్డీపై …

Read More »

ఫుడ్ జోన్ ఏర్పాటుపై తమ సూచనలు అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నైట్ స్ట్రీట్ ఫుడ్ జోన్ ఏర్పాటుపై స్టేక్ హోల్డర్స్ సూచనలు, సలహాలు కోరుతూ శనివారం సాయంత్రం 4 గంటలకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశామని, నగరంలోని స్టేక్ హోల్డర్స్ సమావేశంకు హాజరై ఫుడ్ జోన్ ఏర్పాటుపై తమ సూచనలు అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో నైట్ స్ట్రీట్ ఫుడ్ జోన్ …

Read More »

నగరంలో నైట్ స్ట్రీట్ ఫుడ్ జోన్ ఏర్పాటుకు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నైట్ స్ట్రీట్ ఫుడ్ జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఫుడ్ జోన్ ఏర్పాటుకు గుర్తించిన ప్రాంతాల్లో స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు, సూచనలు తీసుకొని త్వరలో ఒక ప్రాంతాన్ని నిర్ణయిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి, అధికారులతో కలిసి అరండల్ పేట 4వ లైన్, పిచ్చుకల్ గుంట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ, నగరంలో నైట్ స్ట్రీట్ ఫుడ్ జోన్ల …

Read More »

చదువునేర్పే గురువులకు అవమానాలా..?

-చిత్తూరులో ప్రైవేట్ టీచర్ పై తప్పుడు కేసును ఖండించిన మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపులకు దిగుతోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా.. విద్యార్థులకు తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్ మెంట్ అందలేదని ప్రశ్నించిన చిత్తూరు కాణిపాకానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు జ్యోతి కుమార్ పై తప్పుడు కేసులు బనాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తలెత్తుకు జీవించే గౌరవ స్థానంలో ఉండే ఉపాధ్యాయులు …

Read More »