విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 13 నూతన జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలలో ఛైర్ పర్సన్లు, మెంబర్లు, జువైనల్ జస్టిస్ బోర్డులలో (బాలల న్యాయ మండలులలో) సోషల్ వర్కర్ మెంబర్లుగా సేవలు అందించుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం. వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్దేశిత ప్రొఫార్మాలో వారి …
Read More »Monthly Archives: March 2025
ఎయిడ్స్ లెప్రసీ అధికారులతో ఒక రోజు శిక్షణ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎయిడ్స్ లెప్రసీ మరియు టీవీ అధికారులతో ఒక రోజు శిక్షణ కార్యక్రమం స్థానిక ఐలాపురం హోటల్ విజయవాడ నందు 27వ తారీఖున మార్చి నెలలో జరిగినది . శిక్షణ కార్యక్రమానికి అన్ని జిల్లాల డి ఎల్.ఏ.టి.ఓ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ Dr సిరి IAS అవసరమైన డైరెక్షన్స్ ఇవ్వడం జరిగినది. ముఖ్యంగా మనం చేసే ప్రతి పని కూడా సరైన పద్ధతులు …
Read More »ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్ళూరు మండలం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో మార్చి 30 వ తేది పీ-4 విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్న నేపధ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ , ముఖ్యమంత్రి కార్యక్రమాల కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర …
Read More »పీఎం విశ్వకర్మ యోజన లబ్దిదారులకు నిర్దేశించిన కార్యక్రమాలపై శిక్షణ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పీఎం విశ్వకర్మ యోజన లబ్దిదారులకు నిర్దేశించిన కార్యక్రమాలపై శిక్షణను అందించి బ్యాంకర్ల ద్వారా రుణాలు మంజూరు చేయించి యూనిట్లు సక్రమంగా గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధ్యక్షతన పీఎం విశ్వకర్మ యోజన జిల్లా ఇంప్లీమెంటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ జిల్లాలో పీఎం విశ్వకర్మ …
Read More »అధికారులు ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పరిశ్రమలు, సర్వీస్ రంగానికి 2025-26 జీపీవీఏ గ్రోత్ కు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఔత్సహిక పారిశ్రామిక వేత్తలతో పరిశ్రమలను ఏర్పాటు చేసేలా పరిశ్రమలు, అనుబంధ శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధ్యక్షతన జిల్లా ఇండస్ట్రీయల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ ( డీఐఈపీసీ) సమావేశం జరిగింది. సమావేశంలో అజెండాకు …
Read More »పల్లెల్లో నిరంతర అభివృద్ధి పండుగ
-ఉగాది కానుకగా గ్రామీణ అనుసంధాన రహదారుల నిర్మాణం -నాబార్డు నిధులు రూ.557.22 కోట్లతో, 1202.66 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణం -నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్లెల్లో అభివృద్ధి పండుగ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘పల్లె పండుగ’’ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనుల జాతర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పండుగను నిరంతరం గ్రామాల్లో కొనసాగించేలా… తెలుగు నూతన సంవత్సరాది …
Read More »యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి ఛాంబర్ లో జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావుతో కలిసి జిల్లా స్థాయి నార్కోటిక్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేపటి సమాజం నేటి యువతపై ఆధారపడి ఉందని, అటువంటి యువత మత్తు పదార్థాలు వంటి చెడు అలవాట్లకు …
Read More »నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సజావుగా పూర్తి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేదల అభ్యున్నతికి తోడ్పడే పి–4 సర్వే ను వచ్చే వారంలోగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఏపీ మాస్ బృంద సభ్యులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం గుడివాడ నియోజకవర్గం మండల కేంద్రమైన గుడ్లవల్లేరు లోని ఎంపీడీవో కార్యాలయంలో ఏపీ మాస్ అధ్యయన బృందంతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి నిరుపేదల పి 4 సర్వే కార్యక్రమం పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ …
Read More »“జాబ్ మేళా”
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.28.03.2025 శుక్రవారం నాడు గుడివాడ లోని “K.B.R. ప్రభుత్వ ఐటిఐ కళాశాల” నందు “జాబ్ మేళా” నిర్వహించినట్లు ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి. విక్టర్ బాబు గారు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి dr పి.నరేష్ కుమార్ గారు మరియు కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ గౌరీ మణి సంయుక్తంగా తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ …
Read More »ఈనెల 30వ తేదీన జరిగే ఉగాది ఉత్సవాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణ భారత్ ట్రస్ట్ కు విచ్చేయుచున్న సందర్భంగా భద్రత ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఈనెల 30వ తేదీన జరిగే ఉగాది ఉత్సవాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తో కలిసి పాల్గొంటున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా …
Read More »
Prajavartha Online Telugu News