Breaking News

Monthly Archives: March 2025

సిఎస్ తో భేటీ అయిన న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన పలువురు అధికారులతో కూడిన బృందం శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో సమావేశం అయింది.మేజర్ జనరల్ సిపి సంగ్ర(Sangra)AVSM YSM(rtd) నేతృత్వంలోని ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఆర్డిఓ తదితర విభాగాలకు చెందిన అధికారుల బృందం వారి స్టడీ టూర్ లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా సిఎస్ తో సమావేశం కావడం జరిగింది. ఈసందర్భంగా ఆబృందం ప్రతినిధులు రాష్ట్రంలో …

Read More »

సాగు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదు.

-ఇరిగేషన్, రెవిన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలి. -ఎస్ఈ నుండి కింది స్దాయి అధికారులు వరకు క్షేత్రస్దాయిలో పర్యటించాలి. -జలవనరుల శాఖ అధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి నిమ్మల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాగునీటి సరఫరా లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తురాదని రబీ సీజన్ మరో పది, పదిహేను రోజుల్లో ముగుస్తుండటంతో కాలువల ఆయకట్టు చివరి రైతులకు సాగు నీరందించేందుకు వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను, కలెక్టర్లను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఆయన శుక్రవారం …

Read More »

వృద్ధుల కోసం టైం బ్యాంక్ ఇండియా వినూత్న సేవలు

-ఏపీలోను సేవలు అందించేందుకు కృషి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వయో వృద్ధుల కోసం టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినూత్న రీతిలో సేవలు అందిస్తున్నారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా 2019లో సిక్కింలో ఈ పద్ధతిని అమలు చేశారు. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లోను టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉచితంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంస్థ మన రాష్ట్రంలోను తమ సేవలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రాజస్థాన్ కు చెందిన పి.సి.జైన్ బృందం …

Read More »

విశాఖ అభివృద్దికి సంబంధించి నాలుగు నెలల్లోగా మాస్ట‌ర్ ప్లాన్ సిద్దం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ అభివృద్దికి సంబంధించి నాలుగు నెలల్లోగా మాస్ట‌ర్ ప్లాన్ సిద్దం చేస్తామ‌న్నారు మంత్రి నారాయ‌ణ‌…రాబోయే 30 ఏళ్ల‌ను దృష్టిలో పెట్టుకుని వైజాగ్ మాస్ట‌ర్ ప్లాన్ రూపొందిస్తున్నామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంలో స్వార్ధం కోసం మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించార‌ని..మ‌ళ్లీ మార్పులు చేసి ప్ర‌జాభిప్రాయంతో ఫైన‌ల్ ప్లాన్ విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర అభివృద్దితో పాటు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై జీవీఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌తో మంత్రి నారాయ‌ణ స‌మీక్ష చేసారు. అమ‌రావ‌తి స‌చివాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి ఎమ్మెల్యేలు …

Read More »

జిల్లాల జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఆర్‌డీవోలకు శిక్ష‌ణ స‌ద‌స్సు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ గ‌వ‌ర్న‌ర్‌పేట‌, రైతు శిక్ష‌ణ కేంద్రం స‌మావేశ మందిరంలో శుక్ర‌వారం భూ ప‌రిపాల‌న ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీసీఎల్ఏ) కార్యాల‌యం ఆధ్వ‌ర్యంలో రెవెన్యూ సేవ‌ల పంపిణీపై అన్ని జిల్లాల జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఆర్‌డీవోలకు శిక్ష‌ణ స‌ద‌స్సు జ‌రిగింది. ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌పీ సిసోడియా, సీసీఎల్ఏ జి.జ‌య‌ల‌క్ష్మి పాల్గొని.. నాణ్య‌మైన రెవెన్యూ సేవ‌లు అందించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సూచ‌న‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా రెవెన్యూ సేవ‌లు అందించ‌డంతోపాటు ఏవైనా …

Read More »

రాష్ట్రానికి 1736 క్వింటాళ్ల బ్రీడర్ విత్తనాల సరఫరాకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ -ముగిసిన రెండు రోజుల జోనల్ విత్తన సమీక్ష సదస్సు -నాణ్యమైన విత్తనాలను రైతులే ఉత్పత్తి చేసుకునేలా 7 పంటలలో బ్రీడర్ విత్తనాల సరఫరాకు అనుమతి -5 సంవత్సరాల లోపు పరిశోధన స్థానముల నుండి విడుదలైన అపరాల బ్రీడర్ విత్తనాలను రాయితీ పై సరఫరాకు చేర్చిన కేంద్ర ప్రభుత్వం  విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విత్తన విభాగం వారి ఆధ్వర్యములో జాతీయ స్థాయిలో,మన దేశంలోని అన్ని రాష్ట్రాల …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ

-100 బృందాలతో తనిఖీలు -మందుల షాపులు, మందుల ఏజెన్సీలపై దాడులు -రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశానుసారం.. విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిర్ధేశానుసారం ఈగల్ టీమ్ ఐజీ మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్, స్థానిక పోలీసు లు, డ్రగ్స్ డిపార్ట్ మెంట్ ల ఆధ్వర్యంలో టీమ్ గా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల పై దాడులు నిర్వహించామని ఈగల్ (ఎలైట్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటలను ప్రారంభించనున్న ఉప ముఖ్య మంత్రి 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహత్మ గాంధీ ఉపాది హామీ పధకంలో భాగంగా ది :22.03.2025 న ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుని రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటలను ఉప ముఖ్య మంత్రి ప్రారంభించుచున్నారు. ఎన్. టి. ఆర్ జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే మరియు జూన్ నెల లో 3000 పంట కుంటలను లక్ష్యంగా నిర్దారించుకోవడం జరిగినది . రేపు అనగా ది :22.03.2025 న అన్నీ మండలాలలోని అన్నీ గ్రామ పంచాయతీలో పంట కుంటలను రేపు పనులు …

Read More »

మన రాష్ట్రం నుండి 1630 మంది హజ్ యాత్రికులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025 సంవత్సరం లో హజ్ యాత్ర చేయుటకు మన రాష్ట్రం నుండి 1630 మంది యాత్రికులను హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో, యాత్రికులు, తమ వ్యక్తిగత కోరికపై వివిధ విమానాశ్రాయాల ద్వారా ప్రయాణం చేయుటకు ఆన్ లైన్ లో తమ దరఖాస్తు నమోదు చేయుటకు రెండు అప్షన్ లు ఇవ్వడమైనది. అప్షన్ ల వారీగా, వివిధ ఎంబార్ కేషన్ పాయింట్ల నుండి బయలుదేరు యాత్రికుల వివరాలు క్రింది విధంగా వున్నవి. …

Read More »

స‌మీకృత పంట కుంట‌ల ప్రాధాన్యాన్ని చాటిచెప్పండి

– వ‌ర్షాకాలం నాటికి కుంట‌లు ఏర్పాటు చేసుకునేలా రైతుల‌ను ప్రోత్స‌హించండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ద్వారా పొలాల్లో స‌మీకృత నీటికుంట‌లు ఏర్పాటు చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై రైతుల‌కు పెద్దఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, వ‌ర్షాకాలం నాటికి కుంట‌లు ఏర్పాటుచేసుకునేలా ప్రోత్స‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ జిల్లా నీటి యాజ‌మాన్య సంస్థ అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం గౌర‌వ రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉపాధి హామీ …

Read More »