-ఎంపీ అధ్యక్షతన జరిగిన దిశ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్ ఇతర ప్రజాప్రతినిధులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు, నిరుద్యోగ యువతకు విరివిగా రుణాలు అందించి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి బ్యాంకు అధికారులను కోరారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. …
Read More »Monthly Archives: March 2025
నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం మంత్రి మచిలీపట్నం నగరంలోని మున్సిపల్ కార్యాలయము, రాజా గారి సెంటర్ , బస్టాండ్ సెంటర్, జిల్లా కోర్టు సెంటర్, లక్ష్మీ టాకీస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో కాలినడకన పర్యటించి మురికి కాలువలను పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ సమస్య ప్రధానమైన సమస్య అని, ఈ …
Read More »న్యాయమూర్తి రవినాథ్ తిలహరికి సాధర పూర్వకంగా స్వాగతం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు పోలియో న్యాయమూర్తి రవినాథ్ తిలహరి శనివారం కృష్ణా జిల్లా కేంద్రంమైన మచిలీపట్నం నగరానికి నగరంలోని బెల్ అతిధి గృహం చేరుకోగా వారికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారిక, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావు, ఆర్డిఓ స్వాతి సాధర పూర్వకంగా స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నం న్యాయస్థానాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సిహెచ్ వి ప్రసాద్, ప్రధాన …
Read More »శాసనసభ సభ్యుల క్రీడా, సాంస్కృతిక పోటీలు దిగ్విజయంగా ముగిసాయి… : శాప్ చైర్మన్ రవి నాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 18, 19,20 తేదీలలో నిర్వహించిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయని గతంలో ఎన్నడు లేని విధంగా ఈ కార్యక్రమాలు జరిగాయని స్పీకర్ అయ్యన్న ఆదేశాల మేరకు ఈ పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్, స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి, కల్చరల్ మినిస్టర్ దుర్గేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు సహకారంతోనే …
Read More »తానా సభలకు పురంధేశ్వరి కి ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా లో మిచ్ గన్ లో జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే తానా సభల కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి ని ఆహ్వానించారు. కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ల,తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, ఎన్ ఆర్ ఐ లు చెందు, శశి బిజెపి ఎపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం తదితరులు పురందేశ్వరి ని ఆహ్వనించి నవారి లో …
Read More »17.7% తగ్గిన టిబి కేసులు: నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు బలోపేతం
-పార్లమెంట్ చర్చలో రాజమండ్రి ఎంపీ డా. దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వివరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో ట్యూబర్క్యులోసిస్ (టిబి) కేసులు 2015 నుంచి 17.7% తగ్గాయని, మరణాల సంఖ్య 21.4% తగ్గిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ టిబి నివేదిక-2024 ప్రకారం ఈ తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. శుక్రవారం పార్లమెంట్లో రాజమండ్రి ఎంపీ డా. దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ టిబి …
Read More »నర్సింగ్ విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం
-ఆయా ప్రాంతాల అవసరాల మేరకు మాత్రమే నర్సింగ్ కాలేజీల స్థాపనకు అనుమతులు -మౌలిక వసతులు, విద్యా నాణ్యత లోపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశం -2019-24లో నియమాలు ఉల్లంఘించి 133 సంస్థలకు అనుమతినిచ్చిన అప్పటి ప్రభుత్వం -నర్సింగ్ విద్యా సంస్థల్లో లోపాలపై నోటీసుల జారీకి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం -గుర్తించిన లోపాల్ని జూన్ 15లోగా సవరించకుంటే ప్రవేశాలకు నిరాకరణ -మూడు గంటల పాటు వివిధ అంశాలు, సమస్యలపై మంత్రి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా నర్సింగ్ …
Read More »పదో తరగతి ఇంగ్లీషు పరీక్షకు 98.92 శాతం హాజరు
-శ్రీకాకుళం జిల్లాలో 15 మంది సిబ్బంది, తిరుపతిలో ఒకరు సస్పెన్స్ -రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు డిబార్ -పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్ రామరాజు.వి ఐ.ఏఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,20,173 మంది విద్యార్థులకు గానూ 6,13,487 మంది విద్యార్థులు (98.92 శాతం) హాజరు కాగా 6,656 మంది గైర్హాజరయ్యారని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల …
Read More »వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు
-ప్రతి రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం…అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తాం -తిరుపతిలో దేవలోక్, ఎంఆర్కేఆర్, ముంతాజ్ హోటల్స్కు కేటాయించిన 35 ఎకరాలు రద్దు -24 క్లేమోర్స్ పేలినా బతికున్నానంటే వేంకటేశ్వరస్వామి భిక్షతోనే -తిరుమలలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సీఎం -అనంతరం భక్తులకు అన్నవితరణ కేంద్రంలో భోజనం వడ్డించిన సీఎం, కుటుంబ సభ్యులు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి …
Read More »నర్సింగ్ విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం
-ఆయా ప్రాంతాల అవసరాల మేరకు మాత్రమే నర్సింగ్ కాలేజీల స్థాపనకు అనుమతులు -మౌలిక వసతులు, విద్యా నాణ్యత లోపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశం -2019-24లో నియమాలు ఉల్లంఘించి 133 సంస్థలకు అనుమతినిచ్చిన అప్పటి ప్రభుత్వం -నర్సింగ్ విద్యా సంస్థల్లో లోపాలపై నోటీసుల జారీకి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం -గుర్తించిన లోపాల్ని జూన్ 15లోగా సవరించకుంటే ప్రవేశాలకు నిరాకరణ -మూడు గంటల పాటు వివిధ అంశాలు, సమస్యలపై మంత్రి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా నర్సింగ్ …
Read More »
Prajavartha Online Telugu News