– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగుతున్నాయని, పొరపాట్లకు తావులేకుండా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ.. విజయవాడ సూర్యారావుపేటలోని కర్నాటి రామ్మోహన్రావు మునిసిపల్ ఉన్నతపాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా విద్యార్థులు పరీక్ష రాసేందుకు పాఠశాలలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి , ఇతర వసతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. …
Read More »Monthly Archives: March 2025
ఈ నెల 22న సత్తెనపల్లి పోస్ట్ ఆఫీస్ నూతన భవన శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సత్తెనపల్లి పోస్ట్ ఆఫీస్ నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం శనివారం (22.03.2025) మధ్యాహ్నం 12:00 గంటలకు జరుగును. సత్తెనపల్లి పోస్ట్ ఆఫీస్ నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన శనివారం (22.03.2025) మధ్యాహ్నం 12:00 గంటలకు కేంద్ర కమ్యూనికేషన్స్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ చేయుదురు అని తదుపరి వేంకటేశ్వర గ్రాండ్, అయ్యప్పస్వామి గుడి దగ్గర, ఆర్.టి.సి. బస్టాండ్ సమీపం, సత్తెనపల్లి నందు సమావేశం జరుగుతుంది అని …
Read More »వినాయక ఆలయం కూల్చివేత దారుణం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేవీనగర్ లో నిర్మాణంలో ఉన్న వినాయక ఆలయాన్ని వీఎంసీ అధికారులు కూల్చివేయటం దారుణమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జీవీఆర్ నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో అధికారులు జేసీబీలతో కూల్చివేసిన ఆలయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆలయాన్ని కూల్చివేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుసరించాల్సిన నిబంధనలను పాటించకుండా అత్యుత్సాహంతో అధికారులు ఆలయాన్ని కూలగొట్టడం …
Read More »ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేస్తుంది…
-ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పులులపై వార్షిక నివేదికను విడుదల చేసి, నగరవనం లోగోను ఆవిష్కరించారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క మార్గదర్శక చొరవ అయిన నగరవనంస్ యొక్క అధికారిక లోగోను ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు, ఇది సహజ అడవులను అనుకరించే పట్టణ హరిత ప్రదేశాలను సృష్టించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క మార్గదర్శక చొరవ. ప్రస్తుతం, రాష్ట్రవ్యాప్తంగా 50 నగరవనంలు స్థాపించబడ్డాయి, 2024-25 …
Read More »విజయవాడలో అత్యాధునిక హాజ్ హౌస్ నిర్మిస్తాము : ఎంపి కేశినేని శివనాథ్
-ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు -రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని -హాజరైన ఎమ్మెల్యేలు గద్దె రామ్మెహన్, రాజగోపాల్ శ్రీరామ్ (తాతయ్య), తంగిరాల సౌమ్య, వసంత కృష్ణ ప్రసాద్, -ముస్లిం మత పెద్దలతో కలిసి ఎంపి కేశినేని ప్రార్థనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి ముస్లిం సమాజానికి అండగా వుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చెప్పినట్లు ఇమామ్ , మౌజమ్ లకు పదివేలు, ఐదువేల రూపాయలు గౌరవవేతనం అందిస్తున్నారు. చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఘనంగా నారా దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, విద్యా, ఐటి శాఖ మంత్రి కుమారుడు నారా దేవాన్ష్ 10 వపుట్టిన రోజు వేడుకలు ఐటిడిపి టీమ్ వర్తికూటి నితిన్ కుమార్ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని ఎంపికేశినేని శివనాథ్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) వర్తికూటి నితిన్ కుమార్ కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) దేవాన్ష్ కి ఆశీస్సులు తెలిపారు. తాతకి …
Read More »ప్రతి యేడాది ముప్పై గ్రౌండ్లను అభివృద్ధి చేయడం లక్ష్యం గా పెట్టుకున్నాము
-ఎసిఎ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మీడియా సమావేశం -వైజాగ్ స్టేడియం పేరు మార్చలేదు.. -ముఫ్పై ఏళ్లుగా ఏ పేరు వుందో ఆ పేరు తొలగించలేదు -ఆంధ్రప్రదేశ్ కి మరో అంతర్జాతీయ స్టేడియం -అమరావతి స్టేడియానికి ఐసిసి చైర్మన్ జైషా అనుమతి -అమరావతి లో కూడా స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ -విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీ -ఎపిలో క్రికెట్ అభివృద్దికి బిసిసిఐ సహకారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపిలోని 175 నియోజకవర్గాల్లో ఏడాదికి 30 గ్రౌండ్స్ చొప్పున అభివృద్ది …
Read More »ఇది మంచి ప్రభుత్వం. ప్రజా సమస్యలు పరిష్కరించటంలో అభివృద్ధి చేయటంలో ముందుంటాము: ఎంపి కేశినేని శివనాథ్
-విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది, రాష్ట్రాభివృద్ది పనుల పై మీడియా సమావేశం -ఎపి పారిశ్రామిక అభివృద్దికి నలుగురు సలహాదారులు నియామకం -ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ధన్యవాదాలు -ఎపికి ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సిఎం, డిప్యూటీ సిఎం, లోకేష్ లు కృషి -అతి త్వరలో విజయవాడ, విశాఖ రెండు నగరాల్లో మెట్రో లైన్ -ఎపికి 750 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు -కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్.ఐ.ఆర్.డి లో విలేజ్ చాంపియన్స్ కి శిక్షణ -295 గ్రామాల్లో విలేజ్ …
Read More »వైఎస్ జగన్ ను కలిసిన బ్రాహ్మణ సంఘాలు నాయకులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలన్నీ వైఎస్ జగన్ వైపే ఉన్నాయని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బ్రాహ్మణ సంఘాల నాయకులు పత్రి శ్రీను అన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పత్రి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి బ్రాహ్మణ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అర్చకులకు దేవస్థానంలో వారి అభ్యున్నతకు కృషి చేసింది వైఎస్ జగన్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలన్నీ వైయస్ …
Read More »మోడల్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయుటకు నగర పాలక సంస్థ ప్రత్యేక చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో త్వరలో మోడల్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయుటకు నగర పాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని నగర పాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ షేక్ సజీల తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయుటకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి లతో కలిసి బ్రాడిపేట 4వ లైన్ 14 వ అడ్డరోడ్డు వరకు పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, …
Read More »
Prajavartha Online Telugu News