Breaking News

Monthly Archives: March 2025

డి మార్ట్ లో అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి శుక్రవారం ఉదయం సాంబమూర్తి రోడ్లో ఉన్న D-Mart ని ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా …

Read More »

ప్రజల క్షేమం, నగరాభివృద్ధి ప్రధాన లక్ష్యం- నగరమేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల క్షేమం, నగరాభివృద్ధే లక్ష్యం అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో 2024 -25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ముఖ్యాంశాలను వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 40.9 కోట్లు తో 47.46కి సీసీ రోడ్లను, బీటీ రోడ్లు 6.80 కోట్ల రూపాయలుతో 4.33 కి మీ వేశారని, 15 ఫైనాన్స్ కమీషన్ లో గాలి నాణ్యతని మెరుగుపరచడం కోసం 24.91 …

Read More »

ఘనంగా నటభూషణ శోభన్ బాబు 17వ వర్ధంతి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నడిబొడ్డున శోభన్ బాబు సర్కిల్. నందు గురువారం శోభన్ బాబు విగ్రహానికి రాష్ట్ర శోభన్ సిండికేట్ అధ్యక్షులు డాక్టర్ కళ్లెపల్లి. మధుసూదనరాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ధారా. సత్యన్నారాయణ ఆధ్వర్యంలో వర్ధంతి ఘనంగా నిర్వహించారు. శోభన్ బాబు అభిమానులు మధ్యలో పూలదండలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర శోభన్ సిండికేట్ అధ్యక్షుడు డాక్టర్ కళ్ళే పల్లి మధుసూదన రాజు మాట్లాడుతూ శోభన్ బాబు మరణించి 17 సంవత్సరాల గడిచిన నేటికీ ఆయన తీపి గుర్తులు ఆయన …

Read More »

గత అయిదేళ్లలో బూతులు, బెదిరింపులు…

-కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు -శాసన సభ్యులు, మండలి సభ్యుల్లో ఐక్యత, పోరాట పటిమకు క్రీడా, సాంస్కృతిక పోటీలు ఉపయోగం -ఇదే సమష్టి స్ఫూర్తితో రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములవుదాం -సభ్యుల క్రీడ, సాంస్కృతిక స్ఫూర్తి చూశాక జస్ట్ వావ్…. అనిపించింది -శాసనసభ్యుల, మండలి సభ్యుల సాంస్కృతిక పోటీల అనంతరం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం -కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కలిసి పాల్గొని.. ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత అయిదేళ్లలో శాసన సభ్యులంటే …

Read More »

ఎస్సీ ఉపకులాలకు సమన్యాయం కోసమే వర్గీకరణ

-మాట నిలబెట్టుకుంటున్నాం…30 ఏళ్ల నిరీక్షణను నిజం చేశాం -వర్గీకరణపై అపోహలు అవసరం లేదు, ఏ ఒక్కరికీ నష్టం జరగదు -ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్‌గా వర్గీకరణ -2026 జనాభా గణన తర్వాత జిల్లా యూనిట్‌గా వర్గీకరణ అమలు -ఎస్సీల హక్కులు, గౌరవాన్ని కాపాడటానికి మొదటి నుంచి కట్టుబడి పని చేశాం -అంటరానితనంపై అప్పట్లోనే జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాం -42 సిఫారసులు ఆమోదించి, 25 జీవోలు తీసుకొచ్చాం -శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ఎస్సీలపై వివక్ష అంశాన్ని ప్రస్తావించి …

Read More »

గ్రామ సంక్షేమం మరియు రక్షణ కమిటీలు బలోపేతం కావాలి…

-కేసలి అప్పారావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాలల సంక్షేమం మరియు రక్షణ విషయంలో గ్రామ ,వార్డ్ సంక్షేమం మరియు రక్షణ కమిటీలు కీలక పాత్ర పోషించాలని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సూచించారు.ఈ రోజు విజయవాడ లోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ వారి సమన్వయం తో చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 26 జిల్లాలకు సంబంధించిన మిషన్ వాత్సల్య సిబ్బంది అయిన …

Read More »

కనీస మద్దతు ధరను చురుకుగా అమలు చేస్తున్న ఏపీమార్కుఫెడ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు రకాల పంట ఉత్పత్తులకు కనీస మద్దుతు ధర కార్యకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేస్తున్నది ఏపీమార్కుఫెడ్. రైతులకు మద్దతు ఇవ్వడానికి మరియు అమ్మకాల ఇబ్బందులను నివారించడానికి నిబద్ధతతో కూడిన ప్రయత్నంలో భాగంగా ఈ విధానాన్ని అమలు చేయడం జరుగుచున్నది. ధర మద్దతు పథకం (PSS) క్రింద, APMARKFED, NAFED మరియు NCCF సహకారంతో, ఖరీఫ్ 2024-25 లో కందిపప్పును మరియు రబీ 2025 లో శనగపప్పు, పెసలు మరియు మినుములను …

Read More »

అధిక ఉష్టోగ్రత, వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమంత్తంగా ఉండాలి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్నమూడు మాసాలు అధిక ఉష్టోగ్రత,వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వడగాల్పుల నుండి ఉపశమనం పొందేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు.రోజు రోజుకూ పెరుగతున్న ఉష్టోగ్రతలు,రానున్న రోజుల్లో సంభవించే వడగాల్పుల సన్నద్ధతపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి వివిధ శాఖల అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 40 నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉష్టోగ్రతలు నమోదు …

Read More »

పాస్టర్ల వేతనాలకు రూ. 12.82 కోట్లు విడుదల

-మే-2024 నుండి చెల్లింపు -రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12.82 కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గురువారం ఈ మేరకు అమరావతిలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 8427 మంది పాస్టర్లకు నెలకు ఒక్కొక్కరికి రూ. 5000 ప్రకారం గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. …

Read More »

డ్రగ్స్ మహమ్మారి పై ప్రభుత్వం కఠిన చర్యలు

-హోం మంత్రి సారధ్యంలో చెండాడుతున్న ఈగల్ టీం -నిరుద్యోగంతో డ్రగ్స్ అలవాటు -గత ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం -ఆలోచన కలిగిస్తున్న డార్క్ డీల్స్ సినిమా -కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డ్రగ్స్ మహమ్మారిపై మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రి అనిత సారధ్యంలో ఈగల్ టీం ఈ విషయంలో చెండాడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ పూర్తిగా విస్మరించిందని, పిల్లవాడిని కూడా డ్రగ్స్ కు అలవాటు …

Read More »