Breaking News

Monthly Archives: March 2025

అన్నా క్యాంటీన్ల‌లో మెనూ క‌చ్చితంగా అమ‌ల‌య్యేలా చ‌ర్య‌లు

– నిర్వహణపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లలో మెనూ క‌చ్చితంగా అమ‌ల‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని.. అదే విధంగా నిర్వహణపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ గురువారం రాత్రి విజ‌య‌వాడ అర్బ‌న్‌, వ‌న్‌టౌన్ గాంధీ మహిళా కళాశాల వద్ద అన్నా …

Read More »

ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ‌కు సిద్ధంకండి

– రైతు ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా కార్యాచ‌ర‌ణ ఉండాలి – స‌రైన ప్ర‌ణాళిక‌, ప‌టిష్ట స‌మ‌న్వ‌యం, నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ముఖ్యం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించి విజ‌య‌వంతంగా ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ పూర్తయింద‌ని.. ఇదే విధంగా ర‌బీ (2024-25) సీజ‌న్ ధాన్యం కొనుగోలుకు ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. గురువారం పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్ సౌర‌భ్ గౌర్‌, సివిల్ స‌ప్లైస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వీసీ, …

Read More »

మొల్లమాంబ తెలుగు సాహిత్య సేవలు చిరస్మరణీయం

-కవయిత్రి మొల్లమాంబ(మొల్ల) జీవితం ఆదర్శనీయం. -జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామాయణాన్ని సంస్కృతము నుండి అందరికి అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలోకి అనుమదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) అందించిన సాహిత్య సేవలు, చిరస్మరణీయంగా నిలిచిపోతాయని మొల్ల జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ అన్నారు. తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో …

Read More »

2030 నాటికి మూడు వేల ట‌న్నుల గ్రీన్ హైడ్రోజ‌న్ ఎగుమ‌తే ల‌క్ష్యం

-ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మొద‌టిగా విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేసింది టీడీపీనే -రిల‌య‌న్స్ బ‌యో గ్యాస్ ప్లాంట్ల‌తో రైతుల‌కు ల‌బ్ధి -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌ను మొద‌టిసారి అమ‌లు చేసింది తెలుగుదేశం పార్టీనే అని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఏపీ అసెంబ్లీలో పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో విద్యుత్ శాఖ‌పై జ‌రిగిన లఘు చ‌ర్చలో భాగంగా గురువారం ఆయ‌న‌ స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ …

Read More »

ఈ నెల 17 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు

-145 పరీక్షా కేంద్రాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి -పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి -జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో విద్యాశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

ఈ హోలీ పండుగకు మీలోపల ప్రహ్లాదుని కనుగొనండి – ఎన్నటికీ తరగని ఆనందాన్ని పొందండి

-గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మన ప్రాచీన పురాణాలు, గ్రంథాలు, అనంతకాలంనుండీ వస్తున్న సంప్రదాయాలు మనకు లోతైన ఆధ్యాత్మిక సత్యాలను చిన్నచిన్న కథల రూపంలో చెబుతూ వచ్చాయి. అవి ఎంతో అర్థవంతంగా, జ్ఞానంతో నిండి ఉండేవంటే అతిశయోక్తి కాదు. హోలీ పండుగతో ముడిపడి ఉన్న హోలిక, ప్రహ్లాదుల కథ కూడా అటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను మనకు అందిస్తుంది. ప్రహ్లాదుడు మనకు సూచించే అమాయకతను, స్వచ్ఛమైన భక్తిని మీలోపల గుర్తించగలిగితే, నారాయణ స్వరూపంలో ఉన్న భగవంతుడు మీ చెంతనే ఉంటాడు. …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతిపాదనల సంఖ్య 15

-కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్ల‌డి -గిరిజ‌న‌ సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అంద‌జేసే స‌హాయ నిధి పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గిరిజన సంక్షేమానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల (VOs)కు అందజేసే ‘సహాయం నిధి’ పథకం కింద 2022-23 నుంచి 2024-25 (07.03.2025) వ‌ర‌కు ఆమోదించబడిన ప్రతిపాదనలు 15 మాత్ర‌మే.ఈ కాలంలో ఎపికి 12 ఎన్జీవోలు, 15 ప్రాజెక్టులు మంజూరు చేసిన‌ట్లు కేంద్ర గిరిజన …

Read More »

స్వ‌యం ఉపాధి రంగంలో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ చేయూత‌

-బ‌లుసుపాడు గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం జ‌గ్గ‌య్య‌పేట, నేటి పత్రిక ప్రజావార్త : మ‌హిళ‌లు ఆర్థికాభివృద్ధి సాధిస్తే ఆ క‌టుంబంతో పాటు ఆ గ్రామం కూడా అభివృద్ది సాధిస్తుంది. స‌మ‌గ్ర గ్రామాభివృద్దితో పాటు మహిళులు, నిరుద్యోగ యువ‌త ఆర్థికాభివృద్ది సాధించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ చేస్తున్న కృషి పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ వివ‌రించారు. జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం బ‌లుసుపాడు గ్రామంలో గురువారం పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ డ్వాక్రా మ‌హిళ‌ల‌తో, గ్రామ ప్ర‌జ‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో మండల సమైక్య అధ్యక్షులు గద్దె రాజ్యలక్ష్మి, వెలుగు ఏపీఎం …

Read More »