-ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరికీ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) హోలీ శుభాకంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెబుతుంది. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు నిస్తేజంగా పండుగలు, ఉత్సవాలు, సంబరాలు జరుపుకున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా వున్నారు. …
Read More »Monthly Archives: March 2025
రాజధాని ప్రాంతానికి డిఫెన్స్ ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు రానున్నాయి : ఎంపి కేశినేని శివనాథ్
-ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం -డి.ఆర్.డి.వో మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు -ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు -విజయవాడ నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు సమాలోచనలు -పారిశ్రామిక వేత్తలకు సతీష్ రెడ్డి పలు సలహాలు సూచనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని ప్రాంతమైన విజయవాడ ప్రాంతంలో డిఫెన్స్ ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు రానున్నాయి. ఇంకా ఈ ప్రాంత పారిశ్రామికాభివృద్ది కి ఎలాంటి వ్యూహాం …
Read More »ఉచిత భోజనాది సదుపాయాలతో డీఎస్సీ శిక్షణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారు తమ ఉత్తరువులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సాంఘిక సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఉచిత వసతి మరియు ఉచిత భోజనాది సదుపాయాలతో డీఎస్సీ శిక్షణను కొరకు ప్రైవేటు శిక్షణా సంస్థలను గుర్తించి వాటి ద్వారా శిక్షణ ఇప్పించుటకు అన్ని ఏర్పాట్లు చేయడమైనది. దానికి సంబంధించి అభ్యర్థుల నమోదు కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగినది. ఇందులో భాగంగా …
Read More »మామండూరు లోని ఫారెస్ట్ ఏరియా ను సందర్శించిన జిల్లా కలెక్టర్
-త్వరలోనే సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొని వస్తాము : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మామండూరు లోని ఫారెస్ట్ ఏరియా ను సందర్శించి సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ అందుబాటులోకి అందుబాటులోనికి తీసుకొని వస్తాము అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం రేణిగుంట మండలంలోని మామండూరు ఫారెస్ట్ ఏరియా లోన్ పలు ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శేషాచలం బయోస్ఫియర్ రిజర్వులోని శ్యామల వ్యాలీ …
Read More »రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా.. రీసర్వే పక్రియ
-బోనుపల్లి గ్రామoలో ఇది వరకు జరిగిన రీసర్వే పక్రియ లో దొర్లిన తప్పులను సరిచేసి పక్కగా రీసర్వే చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తొట్టంబేడు, బోనుపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా.. రీసర్వే పక్రియ అని బోనుపల్లి గ్రామoలో ఇది వరకు జరిగిన రీసర్వే ప్రక్రియ లో దొర్లిన తప్పులను సరిచేసి పక్కాగా రీసర్వే చేపట్టడం జరుగుతుందని రైతులకు తెలియజేశారు. గురువారం శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలం బోనుపల్లి గ్రామం లో కాళహస్తి ఆర్టిఓ భాను …
Read More »రామాయణాన్ని సంస్కృతం నుండి సామాన్యులకు అర్థమయ్యే విధంగా తెలుగుభాషలోకి అనువదించి రాసిన కవయిత్రి మొల్ల
-వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సామాన్యులకు సైతం సరళంగా అర్థమయ్యే విధంగా తెలుగుభాషలోకి అనువదించి రాసిన కవయిత్రి మొల్ల : జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలుగుభాషలోకి అనువదించి రాసిన ఘనత కవయిత్రి మొల్ల వారిది అని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక తిరుపతి కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ నందు జిల్లా వెనుకబడిన సంక్షేమ …
Read More »ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 32,187 మంది విద్యార్థులు హాజరు
-నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ పేపర్ – I, కామర్స్ పేపర్ – I, సోషియాలజీ పేపర్ – I, ఫైన్ ఆర్ట్స్ , మ్యూజిక్ పేపర్ – I మరియు ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 32,187 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 32,187 మంది విద్యార్థులు హాజరయ్యారని …
Read More »ఆధ్యాత్మిక నగరంగా అమరావతి
-దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఆర్డీఏ పరిధిలోని టిటిడి ఎస్వీ ఆలయంలో మార్చి 15 న జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవంతో ఆధ్యాత్మిక నగరంగా అమరావతి మారనుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్వీ టెంపుల్ సమీపంలో గురువారం సాయంత్రం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర రాజధానిలో టిటిడి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టిటిడి ఆలయాన్ని నిర్మించాలని …
Read More »పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
-పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు , నిరంతర విద్యుత్తు సరఫరా, మెడికల్ క్యాంపు నిర్వహించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న 10 వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 25,723 మందివిద్యార్ధులు 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లను చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరం నుంచి క్షేత్ర స్థాయి విద్యా అధికారులు …
Read More »జాతీయ రహదారీ వెంబడి వ్యర్ధాలను తొలగించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జాతీయ రహదారీ వెంబడి వ్యర్ధాలను తొలగించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం కమిషనర్ ఆదేశాల మేరకు బయాలజిస్ట్ రామారావు నేతృత్వంలో కాకాని జంక్షన్ నుండి బుడంపాడు జంక్షన్ వరకు కార్మికులు జాతీయ రహదారి వెంబడి ఉన్న వ్యర్ధాలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి వ్యర్ధాలు గుట్టలుగా ఉంటున్నాయని, రాత్రి సమయాల్లో వ్యర్ధాలను వేసే వారిని గుర్తించడానికి …
Read More »
Prajavartha Online Telugu News