Breaking News

Monthly Archives: March 2025

మొల్ల జయంతి వేడుకలు సందర్భంగా ఘన నివాళి

-జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం కలక్టరేట్ లో తొలి తెలుగు కవితా రచయిత్రి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు … కవయిత్రి మొల్ల చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రామాయణాన్ని రచించడం జరిగిందన్నారు. ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందన్నారు. మొల్ల రామాయణం …

Read More »

శాసనసభ్యుల క్రీడల పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాసనసభ్యుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయండి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్ లో గల ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి 18 నుండి 20, 2025 వరకు జరిగే గౌరవనీయులైన శాసనసభ్యుల క్రీడల పోటీల కొరకు ఎటువంటి లోపం లేకుండా …

Read More »

అన్న క్యాంటీన్లో పారిశుద్ధ్య నిర్వాహణలో ఎటువంటి లోపం ఉండకూడదు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నా క్యాంటీన్ల పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండ రాదని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ అన్న క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో వచ్చిన ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని అందుకు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, భోజనం అనంతరం పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని …

Read More »

ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా బోర్స్ ను పునరుద్ధరించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా బోర్స్ ను పునరుద్ధరించండి అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీత తో కలిసి ఒకటవ డివిజన్ ప్రాంతం లో గల మధుర నగర్ పప్పుల మిల్ సెంటర్, రైల్వే ట్రాక్ ఏరియా, గుణదల నుండి రామవరప్పాడు వెళ్లే సర్వీస్ రోడ్, కార్మల్ …

Read More »

నగర సుందరీకరణ పెంచేందుకు చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర అందాన్ని మరింత పెంచేందుకు సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయం ముందు గల కాలువ సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర నగర అందాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని, అందుకు అధికారులు పర్యవేక్షించి హరితాన్ని పెంచే దిశగా ప్రాంతాలను పరిశీలించి, ఒక నివేదికను సమర్పించాలని అన్నారు. ఆ ప్రాంతాలను సుందరీకరించటమే కాకుండా, ప్రజలకు …

Read More »

పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల నిర్వహణపై తగు సూచనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ది . 05-03-2025న వార్డు పర్యటనలో భాగంగా కృష్ణలంక ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రాంతాలను పరిశీలించి, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల నిర్వహణపై తగు సూచనలు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు, ప్రధాన నగర ప్రణాళికాధికారి (సీసీపీ) కూడా పలు కీలక సూచనలు చేశారు. ఈ సూచనల అమలుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, నిర్దేశిత సమయంలో C&D waste, శిథిలాలు, పోస్టర్లు, బ్యానర్లను తొలగించేందుకు పట్టణ ప్రణాళిక విభాగం …

Read More »

మొల్లమాంబ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి

-డీ సీ పీ సరిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కవయిత్రి మొల్లమాంబ ను నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని ఆమె స్ఫూర్తిని భావితరాలకు అందించాలని డీ సీ పీ కే జీ వీ సరిత అన్నారు. మొల్లమాంబ 585వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ రామ మందిరం వద్ద మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు గురువారం శంకుస్థాపన చేశారు. డీ సీ పీ కే జీ వీ సరిత, మాజి ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ …

Read More »

విద్యార్థికి స్పోర్ట్స్ కిట్ ఆందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సాఫ్ట్ టెన్నిస్ లో ప్రతిభ కనబరిచిన బి ఎన్ యం వి కార్తీక్ కు రూ 25000 వేల విలువైన స్పోర్ట్స్ కిట్ ను అందించారు. కార్తీక్ 2024 లో మధ్యప్రదేశ్ దివాస్ లో జరిగిన (యస్ జి ఎఫ్) సాఫ్ట్ టెన్నిస్ లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అండర్ – 17 కేటగిరీలో తృతీయ స్థానం సాధించాడు. విజ్ఞాన విహార స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కార్తీక్ ఎమ్మెల్యే …

Read More »

విధ్యాధరపురం జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి విలువైన పరికరం

-సంస్థ ఎం. డి. సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్.(R) చొరవతో ఉచితంగా ఏర్పాటు -అందుబాటులో సుమారు రూ. 15 లక్షలు విలువైన ఎయిర్ బ్రేక్ BS-VI మోడల్ పరికరం -అందజేసిన చెన్నై కంపెనీ -ప్రారంభించిన ఎం.డి. సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్.(R) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APSRTC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, I. P. S. (R) వారిచొరవతో ZF CVCS India Ltd., …

Read More »

రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి… : ఏపీఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమల రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా నిలుస్తున్న రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఏపీఆర్టీసీ ఎండీ, మాజీ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో 75 సంవత్సరాల రాజ్యాంగం, వేవ్స్ సదస్సు, మహిళా భద్రత గురించి విజయవాడ లోని ఏపీఎస్ ఆర్టీసీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన “ఆకాశవాణీయం” ప్రత్యేక …

Read More »