Breaking News

Monthly Archives: March 2025

వైద్య‌, ఆరోగ్య శాఖ‌కు రూ.19,264 కోట్లు

-రూ.250 కోట్ల‌తో గిరిజ‌న ప్రాంతాల్లో 5 మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రులు -గత ప్రభుత్వం చేసిన కేటాయింపుల కన్నా దాదాపు 30 శాతం అధికం -69 లక్షల మంది విద్యార్ధులకు హెల్త్ రికార్డుల ఏర్పాటు -ఆశా వర్కర్లకు అన్ని రాష్ట్రాలకన్నా అత్యధిక వేతనం, గ్రాట్యుటీ -108 సేవల మెరుగుకు చర్యలు -అందుబాటు ధరలకు మందుల లభ్యత కోసం మండలానికో జనఔషధీ కేంద్రం -ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లకు సొంత భవనాలు -అసెంబ్లీలో మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన …

Read More »

ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర యూనిట్‌గానే అమలు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్‌గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ధర్నాచౌక్‌ వద్ద వర్గీకరణపై ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొవాలని నిరసన సభ నిర్వహించారు. దీనికి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్‌ మాదిగ అధ్యక్షత వహించారు. ప్రధాన వ్యక్తగా విచ్చేసిన బ్రహ్మయ్య మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను ఎ, బి, సి, డిలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈడుమూడి గ్రామంలో …

Read More »

న‌గ‌రంలోని యువ‌కులంద‌రూ ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ గా ఎద‌గాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-గోల్డ్ వ‌ర్క్ షాప్ ప్రారంభించిన ఎంపి కేశినేని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇంటికో పారిశ్రామిక వేత్త వుండాల‌న్న ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నారు. న‌గ‌రంలోని యువ‌కులంద‌రూ ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని శివాల‌యం స్ట్రీట్ జెండా సందులో ఎస్.ఆర్.పి గోల్డ్ వ‌ర్క్స్ షాపు ప్రారంభోత్స‌వానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కు షాప్ యాజ‌మాని సాయిరాజ్ పాటిల్ తో పాటు టిడిపి నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బొండా …

Read More »

సెలవు రోజుల్లోను పనిచేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2024–25 సంవత్సరము ఆస్తి పన్ను మరియు బకాయిలను చెల్లించుటకు మరో 3 వారాలు మాత్రమే గడువు ఉన్నందున పన్ను చెల్లింపుదార్లకు వీలుగా రెండవ శని మరియు ఆదివారాలు శెలవు రోజుల్లో కూడా క్యాష్ కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయని పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీ స్థల …

Read More »

అన్న క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పన చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పన చేపట్టాలని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శుక్రవారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్న క్యాంటీన్ల వద్ద లైట్లు, ట్యాప్ లు సక్రమంగా ఉండేలా ఇంజినీరింగ్ అధికారులు, క్యాంటీన్ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండేలా …

Read More »

కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోదు

-2014-19 వరకు మా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు -2022-23,2023-24 సం లకు గాను వైసీపీ ప్రభుత్వం రూ.15 వేల కోట్లు భారం మోపింది -గత ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసింది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోదు మరో సారి సభా ముఖంగా స్పష్టం చేశారు. …

Read More »

శ్రీనివాస్‌ గోల్డ్‌ & డైమండ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ షోరూమ్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో శ్రీనివాస గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ జువెలరీ షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా షోరూం ప్రోప్రైటర్స్‌ ఆత్మకూరు వెంకట జగన్‌మోహన్‌రావు (శ్రీనివాసరావు), ఆత్మకూరు సురేష్‌ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా డైమండ్‌ అండ్‌ జ్యువెలరీ అమ్మకాల్లో నరసరావుపేటలో శ్రీనివాస గోల్డెన్‌ డైమండ్స్‌ షోరూమ్‌ నడుపుతూ ప్రత్యేక గుర్తింపు పొందామని తెలిపారు. అదేవిధంగా అనుభవంతో పాటు నాణ్యతమైన క్రొత్త డిజైన్‌ లతో బంగారు ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వినియోగదారుల అభివృద్ధికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఆర్డర్‌ …

Read More »

ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర యూనిట్‌గానే అమలు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్‌గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ధర్నాచౌక్‌ వద్ద వర్గీకరణపై ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొవాలని నిరసన సభ నిర్వహించారు. దీనికి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్‌ మాదిగ అధ్యక్షత వహించారు. ప్రధాన వ్యక్తగా విచ్చేసిన బ్రహ్మయ్య మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను ఎ, బి, సి, డిలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈడుమూడి గ్రామంలో …

Read More »

న‌గ‌రంలోని యువ‌కులంద‌రూ ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ గా ఎద‌గాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-గోల్డ్ వ‌ర్క్ షాప్ ప్రారంభించిన ఎంపి కేశినేని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇంటికో పారిశ్రామిక వేత్త వుండాల‌న్న ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నారు. న‌గ‌రంలోని యువ‌కులంద‌రూ ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని శివాల‌యం స్ట్రీట్ జెండా సందులో ఎస్.ఆర్.పి గోల్డ్ వ‌ర్క్స్ షాపు ప్రారంభోత్స‌వానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కు షాప్ యాజ‌మాని సాయిరాజ్ పాటిల్ తో పాటు టిడిపి నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బొండా …

Read More »

జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ, IAS అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ (DLAMC) సమావేశం శుక్రవారం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా ఆధార్ సంబంధిత కార్యకలాపాలపై సమీక్ష జరిపి, పౌరులకు ఆధార్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించబడింది. జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ, IAS మాట్లాడుతూ, ఆధార్ సేవల వేగవంతమైన &సమర్థవంతమైన నిర్వహణకు జిల్లా స్థాయిలో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. …

Read More »