-ఘనంగా ముగిసిన అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక భారతం లో యువత పాత్ర కీలకం అని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు మ భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, విజయవాడ ఆధ్వర్యంలో బుధవారం నుండి నుంచి 5 రోజుల పాటు జరిగిన అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం కార్యక్రమం సిద్ధార్థ అకాడమీ ఆఫ్ …
Read More »Monthly Archives: March 2025
ప్రతి ఇంటి నుంచి మహిళా పారిశ్రామిక వేత్త
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -మహిళల ఆర్థిక ఉన్నతికి చంద్రబాబు ప్రాధాన్యం -మగుల రక్షణకు శక్తి యాప్ రూపకల్పన -ఆడ బిడ్డల పట్ల వివక్ష చూపొద్దు -రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలి జయశ్రీ, -మహిళా విభాగం అధ్యక్షురాలిగా వావిలాల సరళాదేవి ప్రమాణం మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక వృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమని గ్రహించిన తమ ప్రభుత్వం వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుందని, ప్రతి ఇంటిని నుంచి ఓ మహిళను పారిశ్రామిక వేత్తగా …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) వికేంద్రీకరణ
-ఈ సోమవారం (10-3-2025)) నుండి ప్రజాఫిర్యాదుల స్వీకరణ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” కార్యక్రమం మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో అమలు -జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి యస్. ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు, మార్చి, 9: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుండి మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో …
Read More »సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎన్నికల కోడ్ వలన నిలిచిన పిజిఆర్ఎస్ ని తిరిగి ప్రారంభిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ …
Read More »ది.10-03-2025 తేది నుండి ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్. పున: ప్రారంభం
– కేతన్ గార్గ్ , కమిషనరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎన్నికల కోడ్ ఎత్తివేయడం జరిగినా దృష్ట్యా గతంలో నిర్వహించే విధానంలో ఇకపై ప్రతి సోమవారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మూడవ అంతస్తులో సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు స్వీకరించడం జరుగుతుందని కమిషనరు కేతన్ గార్గ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి …
Read More »మార్చి 10 వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్
-ప్రజలు స్థానికంగా ఉన్న అధికారులకి అర్జీలను అందచేయాలి – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎన్నికల కోడ్ ఎత్తివేయడం జరిగినా దృష్ట్యా గతంలో నిర్వహించే విధానంలో ఇకపై ప్రతి సోమవారం పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …
Read More »సహకార రంగ సేవలు స్ఫూర్తిదాయకం
-59 ఏళ్ల అసోసియేషన్ ఉద్యమం చారిత్రాత్మకం. -రైతులు, చేతివృత్తిదారుల బలోపేతానికి కృషి. -వ్యవసాయ, మౌలిక వసతుల కల్పనకు రూ.2.50 లక్షల కోట్లు ఇవ్వాలి. -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. -ఏప్రిల్ 13, 14 తేదీల్లో కో`ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ వజ్రోత్సవాలు. అసోసియేషన్ నేతలతో లోగో, పోస్టరు ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వ్యవసాయ, రైతాంగ బలోపేతమే లక్ష్యంగా విశేష సేవలందిస్తున్న సహకార రంగ బ్యాంకుల సేవలు స్ఫూర్తిదాయకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కె.రామకృష్ణ కొనియాడారు. …
Read More »ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యవజన వ్యవహారాలు మరియు క్రీడ మంత్రిత్వ శాఖ నెహ్రూవ కేంద్రం విజయవాడ వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం లో భాగంగా నాలుగవ రోజు స్థానిక మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కేరళ నుంచి వచ్చిన యూత్ అందరికీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కి అప్పారావు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి స్వారీ ప్రసాద్ వారికి సాదరంగా స్వాగతం పలికి కొత్త కార్యక్రమం ప్రారంభించారు. …
Read More »వాసవ్య లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి మరియు హెచ్.సి.యల్ పౌండేషన్ సంయుక్త ఆద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు లో స్థానిక నాస్తిక కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాలపర్తి ఇందిరాణి, కవయిత్రి, హోస్టన్, యు.యస్ పాల్గొన్నారు, ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళలు కుటుంబంలో గాని సమాజంలో గాని విజయ పధంలోనికి వెళ్ళాలి అంటే ముఖ్యంగా వారు మానసికంగా మరియు శారీరకంగా రెండు విషయాలలో దృడంగా ఉండాలని ఆమె అన్నారు. మన దైనందిన జీవితంలో ఎన్నో …
Read More »
Prajavartha Online Telugu News