విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాహుల్ హత్యకు మాకు ఎలాంటి సంబంధ లేదని గత వైసిపి ప్రభుత్వంలోని మంత్రులు, నాయకులు కావాలనే తనను తనతో పాటు మరి కొందరిని ఇరికించారని కోగంటి సత్యనారాయణ తెలిపారు. శనివారం కృష్ణలంకలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోగంటి సత్యనారాయణ మాట్లాడుతూ రాహుల్ హత్య కేసులో తనను, తనతో పాటు కోరాడ విజయకుమార్ పై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. తాను జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత రాహుల్ హత్య …
Read More »Monthly Archives: March 2025
మార్చి నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
-ఏప్రిల్, మే నెలల్లో మరింత ప్రభావం -ప్రాణ నష్టం జరగకుండా చర్యలు -వేడిగాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం -ఎండలపై సమాచారంకు విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 -ప్రజలకు ఎప్పటికప్పుడూ వడగాల్పుల హెచ్చరిక సందేశాలు -తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే వేసవి కాలం ఎంట్రీ ఇచ్చిందా అన్నంతగా గత వారం 24న (ఫిబ్రవరి) నంద్యాల …
Read More »దీర్ఘకాలిక భూ సమస్యలకు రీసర్వేతో చెక్
– అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే ప్రక్రియ – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రీసర్వేతో దీర్ఘకాలిక భూ సమస్యలకు చెక్ పెట్టొచ్చని.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే కార్యకలాపాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ రైతులకు వివరించారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం, గడ్డమనుగులో కలెక్టర్ లక్ష్మీశ క్షేత్రస్థాయిలో పర్యటించి రీసర్వే పురోగతిని పరిశీలించారు. ఫీల్డ్ గ్రౌండ్ ట్రూతింగ్ (భూమిపై కచ్చితత్వం) పనులు ఏ మేరకు జరుగుతున్నాయనే దానిపై తనిఖీ చేశారు. …
Read More »పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ట నిఘా..
– అవకతవకలకు ఆస్కారం లేకుండా విస్తృత తనిఖీలు – ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరిక విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందించే పేదల బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ట నిఘా పెట్టడం జరిగిందని.. ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శనివారం కలెక్టర్ లక్ష్మీశ జి.కొండూరులో మూడో నంబర్ చౌక ధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. …
Read More »విద్యార్థుల అభినందన సభ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగినప్పుడే జీవితంలో సైతం గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించగలరని, చదువుతో పాటు ఆటలు జీవితంలో భాగంగా చేసుకోవాలని డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయి సుధాకర్ అన్నారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో ప్రతిభ చూపిన విద్యార్థుల అభినందన సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిధిగా హజరైన ప్రిన్సిపాల్ …
Read More »పవిత్ర రంజాన్ మాసానికి ప్రత్యేక ఏర్పాట్లు
– మసీదుల వద్ద ట్రాఫిక్, భద్రత, పారిశుద్ధ్య చర్యలు – తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని.. ఈ నేపథ్యంలో మార్చి 2 నుంచి 30వ తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. రంజాన్ మాసం ప్రారంభం …
Read More »ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడలోని ఎస్ఆర్ఆర్-సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకున్న చర్యలతో పాటు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలతో పాటు భద్రతా …
Read More »నిరంతర పర్యవేక్షణతో సజావుగా పెన్షన్ల పంపిణీ
– క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిరంతర పటిష్ట పర్యవేక్షణతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా చేపట్డం జరిగిందని జిల్లా కలెక్టర్ డి. జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ.. విజయవాడ అర్బన్ పరిధిలోని మధురానగర్, మధ్యకట్ట ప్రాంతంలో పర్యటించి ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న …
Read More »విజయవాడ రూపురేఖలు మార్చిన ఘనత సిద్ధార్ధ సంస్థలదే
– లక్ష్యం మంచిదైతే విజయం సిద్ధార్ధ సంస్థల్లా ఉంటుంది – చిన్న కాలేజీతో మొదలై నేడు విద్యా కేంద్రంగా మారింది – అంబేద్కర్, అబ్దుల్ కలాం స్పూర్తితో యువత ముందుకు వెళ్లాలి – ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశం మనదే – నాడు ఏపీని ఐటీ కేపిటల్ చేశారు.. మనం ఏఐ కేంద్రంగా మారుద్దాం – సిద్ధార్ధ ఫౌండేషన్ ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్ధులను భావి భారత పౌరులుగా …
Read More »PARAKH-రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఆధ్వర్యంలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్, ప్రశ్నాపత్రాల ప్రమాణీకరణపై వర్క్షాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP), NCERT పరిధిలోని PARAKH (Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development) సంయుక్తంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ (HPC) రూపకల్పన, ప్రశ్నాపత్రాల ప్రమాణీకరణ (Standardization of Question Paper Templates) పై ఐదు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) దిశలో పాఠశాల విద్యలో సమగ్ర మూల్యాంకన విధానాలను అమలు చేసేందుకు చేపట్టిన …
Read More »
Prajavartha Online Telugu News