-జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళి మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు స్థానిక తిరుపతి రవాణా శాఖ అధికారి కార్యాలయంలో టాక్సీ క్యాబ్ వాహన డ్రైవర్లు మరియు యజమానులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 14 రోజులుగా ఉబర్ సంస్థ కింద ఉన్న టాక్సీ క్యాబ్ డ్రైవర్లు వారు ఎదుర్కొన్న సమస్యల్ని రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వాహనమునకు తగినంత కిరాయి రావడంలేదని మరియు ముఖ్యంగా తిరుపతి విమానాశ్రయం లో పార్కింగ్ వసతి కల్పించడం …
Read More »Monthly Archives: March 2025
లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-పింఛన్లు క్రమం తప్పకుండా ఇంటి వద్దనే అందిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్న పలువురు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా పెద్ద ఎత్తున పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దనే క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేసి పేద వారికి అండగా నిలుస్తోందని, ప్రభుత్వం పట్ల పలువురు పెన్షన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, జిల్లాలో …
Read More »డిపిఆర్వో ఐ కాశయ్య సేవలు అభినందనీయం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కష్టించే తత్వం విది నిర్వహణలో బాధ్యత కలిగిన డిపిఆర్వో ఐ కాశయ్య సేవలు అభినందనీయం అని సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్ స్వర్ణ లత పేర్కొన్నారు. శుక్రవారం పదవి విరమణ చేసిన ఐ. కాశయ్య కనక దుర్గ దంపతులను అదనపు సంచాలకులు విజయవాడ నుండి వొచ్చి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గత 37 ఏళ్ళ క్రితం పబ్లిసిటీ అసిస్టెంట్ గా జాయిన్ అయి, అంచలంచెలుగా ఎదిగి సమాచార శాఖ గౌరవించే స్థాయి …
Read More »మహిళలతో బైక్ ర్యాలీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బేటీ బచావో బేటీ పఢావో యొక్క లక్ష్యాలు దేశంలోని పౌరుల ఆలోచనా ధోరణిని మార్చే సమయంలో బాలికలు ఎదుర్కొంటున్న సమాజంలో అంతర్లీనంగా ఉన్న వివక్షను పరిష్కరించడంలో అవగాహన కల్పించడం కోసం మహిళ లతో బైక్ ర్యాలీ నిర్వహించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి, అదనపు ఎస్పీ సుబ్బరాజు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పుష్కర్ ఘాట్ నుంచీ దేవి చౌక్ వరకు మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ,బేటీ …
Read More »లింగ నిర్దారణ పై వాణిజ్య ప్రకటనలు ఇస్తే శిక్ష తప్పదు
-లింగ నిర్దారణ చట్టం ప్రకారం శిక్షార్హం – ట్రోల్ ఫ్రీ నెంబర్ 1800-425-3365 ఫిర్యాదు చేయండి -డి.ఎమ్.హెచ్.ఓ డా. కె. వెంకటేశ్వర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో లింగ నిర్ధారణ పై ఎటువంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వరాదు అని అలాంటి వాణిజ్య ప్రకటనలు కానీ ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రి వారు, లెబోరిటరీలు, స్కానింగ్ సెంటర్ లో వాణిజ్య ప్రకటన ఇస్తే పీసీ & పి ఎన్ డి టి చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొనబడునని జిల్లా …
Read More »త్రాగునీరు సరఫరా విధానం లో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు….
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న 10 , 15 రోజుల్లో వాతావరణ మార్పులు, వడగాలులు విచే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో త్రాగునీరు సరఫరా విధానం లో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా , డివిజన్ , మండల, గ్రామ స్థాయి అధికారులతో , సిబ్బంది తో వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా, పారిశుధ్యం నిర్వహణా, తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »జిల్లాలో మధ్యాహ్నం 12 గంటలకు 91 శాతం మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
-కలెక్టర్ పి ప్రశాంతి కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను ఇంటి వద్దకే లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని, బెడ్ రీడెన్ , ప్రత్యేక అవసరాలు తదితర కారణాల వలన ప్రత్యేక అధికారుల సమక్షంలో లబ్ధిదారులు వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం కోరుకొండ మండలం బూరుగుపూడి పంచాయతీ పరిధిలో పలువురు బెడ్ రీడెన్ సామాజిక భద్రత పెన్షన్ దారులకు కలెక్టర్ పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »గ్రామ ప్రజలతో సమావేశమైన పంచాయతీ ఛాంపియన్స్
-సమగ్ర గ్రామీణాభివృద్దే ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) లక్ష్యం జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ఆదేశాల మేరకు ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ శిక్షణ లో పొందిన పంచాయతీ ఛాంపియన్స్ మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలోని గంగినేని గ్రామంలో సమగ్ర గ్రామాభివృద్దికి సంబంధించిన పనులు మొదలుపెట్టారు. శనివారం గంగినేని గ్రామంలో డ్వాక్రా మహిళలు, గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ మాట్లాడుతూ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తన …
Read More »అనధికార విక్రయాలు జరగకుండా ప్రజారోగ్య అధికారులు పర్యవేక్షణ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని రోడ్లపై నాటు కోళ్లు, చేపల, మాంస అనధికార విక్రయాలు చేయడానికి వీలులేదని, డివిజన్ల వారీగా అనధికార విక్రయాలు జరగకుండా ప్రజారోగ్య అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, నగర పరిధిలోని ప్రధాన, అంతర్గత రోడ్లపై అనధికారిక నాటుకోళ్లు, చేపలు, మాంస విక్రయాలు జరగకుండా ప్రజారోగ్య అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అనధికార విక్రయాలు చేసే వారికి …
Read More »త్రాగునీటి సరఫరాలో ఏ సమస్య రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వేసవిని దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి సరఫరాకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, బిఆర్ స్టేడియం రిజర్వాయర్ దగ్గర పైప్ లైన్ లీకు మరమత్తులు శనివారానికి పూర్తి చేసి ఆదివారం ఉదయం నుండి సరఫరా అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. శనివారం బిఆర్ స్టేడియం రిజర్వాయర్ పైప్ లైన్ లీకు మరమత్తులను, డొంక రోడ్ లోని 3 వంతెనల వద్ద జరుగుతున్న వంతెన పనులను, నగరాల్లో పించన్ పంపిణీని, …
Read More »
Prajavartha Online Telugu News