రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని మరియు ప్రత్యేక మహిళ కారాగారాన్ని సందర్శించారు. ఆహార ప్రమాణాలు మరియు ఇతర సదుపాయాలను పరిశీలించారు. కారాగారంలోని ఖైదీలతో మరియు ఖైదీల కుటుంబ సభ్యుల తో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటీషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వెయ్యాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా జిల్లా …
Read More »Monthly Archives: March 2025
యువత, విద్యార్థులను మోసం చేసింది వైసీపీ ప్రభుత్వమే
-వాలంటీర్లను రాజకీయంగా వాడుకొని వదిలేసింది జగనే -ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేస్తున్నాము -కాకినాడ మీడియా సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘వైసీపీ నాయకులకు పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా పారదర్శకత పాటించలేదు. గత ఐదేళ్లు యువత, విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు యువత పోరు అంటూ కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదం. వైసీపీ …
Read More »ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 32,957 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ
-నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్ పేపర్ -I, ఎకనామిక్స్ పేపర్ -I మరియు ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 32,957 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 32,957 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 జనరల్, 15 …
Read More »ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.. తప్పకుండా చర్యలు ఉంటాయి.
-మూడు డీసిల్టేషన్ పాయింట్ల నుండి ఉచిత ఇసుక సుమారు 1,37,686 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డు పాయింట్ నందు పారదర్శకంగా, ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. -ఇసుక రీచ్ నందు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు మాత్రమే ఇసుక రవాణా మరియు తవ్వకాలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా, ఉచితంగా ఇసుక అందేలా, ప్రభుత్వం ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు …
Read More »రూ.5తో ఆకలి తీరుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకుంటున్న ప్రజలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తూ, రూ.5తో ఆకలి తీరుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం మిర్చి యార్డ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే నాణ్యమైన, రుచికరమైన ఆహారం పేదలకు అందుతుందన్నారు. ప్రధానంగా మిర్చి యార్డ్ దగ్గరలోని క్యాంటీన్ లో …
Read More »ఆక్రమణల తొలగింపు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ప్రారంభ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రజా సౌకర్యార్ధం హిందూ కాలేజి జంక్షన్ నుండి నగరంపాలెం, పట్టాభిపురం మెయిన్ రోడ్, స్తంభాలగరువు, గుజ్జనగుండ్ల జంక్షన్ వరకు రోడ్, డ్రైన్ ఆక్రమణల తొలగింపు చేపట్టామని, ఆక్రమణలు పునరావృతం కాకుండా నిరంతరం పట్టణ ప్రణాళిక అధికారులు పర్యవేక్షణ చేస్తారని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు మంగళవారం ఆక్రమణల …
Read More »పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, ఇప్పటికే ప్రజారోగ్య విభాగం పటిష్టతకు ప్రణాళికాబద్దమైన చర్యలు తీసుకున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ గారు తమ రోజు వారీ పర్యటనలో భాగంగా జిఎంసి వెహికిల్ షెడ్, సంగడి గుంట, కొత్తపేట, రైల్ పేటల్లోని పలు ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత జిఎంసి వెహికిల్ షెడ్ ని పరిశీలించి, పారిశుధ్య …
Read More »మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్ సమీక్ష సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, ఐఏఎస్ అధ్యక్షతన కమిషనర్ & డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య ప్రజాభిప్రాయ సర్వేల మెరుగుదలపై చర్చించారు….మున్సిపాల్టీల సిబ్బంది మొత్తం పారిశుద్ధ్య పరంగా ప్రత్యేక దృష్టితో పని చేసి పట్టణాల్లో శుభ్రతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సంతృప్తి శాతాన్ని గణనీయంగా పెంచేలా కృషి …
Read More »ముఖ్యమంత్రిని కలిసిన నంద్యాల జిల్లా ప్రజా ప్రతినిధులు
-నంద్యాల జిల్లాలో వరి, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన మంత్రులు ఎన్ ఎండీ ఫరూఖ్, బీసీ జనార్థన్ రెడ్డి -నంద్యాల జిల్లాలో ప్రస్తుతం క్వింటా జొన్నలు ధర రూ. 2400 -వరి మద్దతు ధరను రూ. 3400 కు పెంచి రైతులను ఆదుకోవాలని కోరిన ప్రజాప్రతినిధులు -నంద్యాల జిల్లాలో ప్రస్తుతం క్వింటా వరి ధర రూ. 1200 -మద్దతు ధరను రూ. 1800 కు పెంచి రైతులను ఆదుకోవాలని కోరిన ప్రజాప్రతినిధులు …
Read More »అర్హులైన వైద్యులు ప్రొఫెసర్లుగా చేరేలా చర్యలు తీసుకోవాలి
-వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ ఆదేశం -28 మంది ప్రభుత్వ వైద్యులకు ప్రొఫెసర్లుగా పదోన్నతి -32 శాతం అర్హులు పదోన్నతులు పొందడానికి నిరాకరణ -ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 33 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 33 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, తాజా ప్రమోషన్ల ప్రక్రియలో అర్హులైన అభ్యర్థుల్లో 32 శాతం మంది ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందడానికి నిరాకరించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ …
Read More »
Prajavartha Online Telugu News