విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ప్బోర్డు భూములను కూడా ఆక్రమించి రాజకీయ అధికారబలంతో అక్రమ నిర్మాణాలు చేపట్టి, ప్రశ్నించే వారిని బెదిరిస్తూ మదనపల్లి శాసనసభ్యులు కబ్జా చేశారని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన బాధితుడు ఎం.శంకర్రెడ్డి ఆరోపించారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సుల్తాన్ కాలంలో మా పూర్వీకులు కొనుగోలు చేసిన భూములను మా ఆధీనంలో గత కొన్నిసంవత్సరాలుగా ఉన్నాయని వాటిని స్థానిక ఎమ్మెల్యే ఆక్రమించి దౌర్జన్యంగా సొంత బిల్డింగులు నిర్మాణం చేశారని, వీటిపై మేము …
Read More »Monthly Archives: March 2025
భవన నిర్మాణ సంబంధిత జీవోలపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవన నిర్మాణ సంబంధిత జీవోలపై సిబ్బందికి మంగళవారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అవగాహన కార్యక్రమం కల్పించారు విజయవాడ నగర పాలక సంస్థ సిటీ ప్లానర్ చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణాల సంబంధించిన జీవోలపై, సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, బిల్డర్లు, వ్యాపారవేత్తలకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా కల్పించిన సౌకర్యాలు, ప్రభుత్వ కార్యాలయాలకు …
Read More »మంగో మార్కెట్ లో ఫైర్ సేఫ్టీ పరిశీలించిన ఫైర్ అధికారులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం మ్యాంగో మార్కెట్లో ఫైర్ సేఫ్టీ ను విఎంసి ఫైర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాంగో మార్కెట్ లో గల అన్ని కోల్డ్ స్టోరేజ్ లను విచ్చేసి వాటికి కావాల్సిన అగ్నిమాపక చర్యలు తీసుకోవాల్సిందిగా ఇదివరకే అక్కడున్న వ్యాపారస్తులకు వియంసి ఫైర్ సిబ్బంది తెలియజేయగా, వారు పటిష్టమైన అగ్నిమాపక చర్యలు తీసుకున్నారా లేదా వంటి విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అగ్నిమాపక చర్యలు తీసుకొని వ్యాపారస్తులకు, …
Read More »నగరంలోని మ్యాన్ హోల్స్ అన్ని రోడ్ లెవెల్ లో ఉండాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని మ్యాన్ హోల్స్ అన్ని రోడ్ లెవెల్ లో ఉండాలి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యాటంలో భాగంగా కేదారేశ్వరపేట వాటర్ ట్యాంక్, పూర్ణానంద పేట, బాప్తిష్ట పాలెం, ఖుద్ధుస్ నగర్, పెజోని పేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న మాన్ హోల్స్ అన్ని అధికారులు పర్యటించి రోడ్ లెవెల్ లో …
Read More »రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అవనిగడ్డ మండలం, అవనిగడ్డ గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంకును శుభ్రపరచడం, క్లోరినేషన్ చేసిన తేదీలను సంబంధిత రిజిస్టర్ లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా క్రమం తప్పకుండా ట్యాంక్ ను శుభ్రపరిచి ప్రజలకు మంచినీటిని అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి సూచించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బంది, ఎంపీడీవో తదితరులు కలెక్టర్ తో పాటు ఉన్నారు.
Read More »క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జల క్రీడల శిక్షణ కేంద్రం ఏర్పాటు… : జిల్లా కలెక్టర్
-నిర్మాణానికి రూ.2 కోట్ల జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులు నాగాయలంక, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు రూ.2 కోట్ల నిధులతో నాగాయలంకలో జల క్రీడల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి నాగాయలంకలో జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ రూ.2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న జల క్రీడల శిక్షణ కేంద్ర నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో …
Read More »మత్స్య సంపద యూనిట్లు సజావుగా నెలకొల్పుటకు తగిన చర్యలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మత్స్య సంపద యూనిట్లు సజావుగా నెలకొల్పుటకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి చాంబర్లో మత్స్య సంపద యూనిట్లు నెలకొల్పుటకు జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020-21 సంవత్సరంలో మొదలై 2023-24 సంవత్సరంతో ముగుస్తోందన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 2.60 కోట్ల రూపాయలు …
Read More »ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లే ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి చాంబర్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పై క్షేత్రాధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం రాను రాను ఎక్కువై మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతోందన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ వాడకంపై దుష్పరిణామాలను ప్రజలకు, ప్లాస్టిక్ విక్రయించే దుకాణదారులకు, వ్యాపారస్తులకు …
Read More »స్వచ్ఛ ఆంధ్ర @ 2047
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం( పి4)తో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో స్వచ్ఛ ఆంధ్ర @ 2047 గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @ 2047 దిశగా ముందడుగు వేస్తుందని, సమాజంలో ఉన్న 20 శాతం అత్యంత నిరుపేదల అభ్యున్నతికి పి- 4 మోడల్ – ప్రభుత్వ, దాతల …
Read More »అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వధ్యేయం
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు .భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో ఆయన సోమవారం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్) ప్రొగ్రాం లో భాగంగా కోలిండియా లిమిటెడ్ రోటరీ మిడ్ టౌన్ వారి సహకారంతో గతంలో టైలరింగ్ లో మహిళలకు శిక్షణ ఇచ్చారు.. శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు మహిళలకు సోమవారం …
Read More »
Prajavartha Online Telugu News