Breaking News

Monthly Archives: March 2025

అన్న క్యాంటీన్లో ఎటువంటి మరమ్మతులు ఉండకూడదు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలో గల అన్న క్యాంటీన్లన్నిటిలోనూ ఎటువంటి మరమ్మతులు ఉండరాదని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం మధ్యాహ్నం 18 వ డివిజన్ రాణిగారి తోట లో గల అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో ఎటువంటి మరమ్మతులు ఉండరాదని, అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఎటువంటి మరమతులు ఉన్న వెంటనే చేయించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని …

Read More »

ప్రతి ఫిర్యాదును శాఖధిపతులు ఫీల్డ్ లెవెల్ లో పరిశీలించాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకునే ప్రతి సమస్యను శాఖధిపతులు ఫీల్డ్ లెవల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం మరియు జోనల్ కార్యాలయాలలో సోమవారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార నిర్వహించారు కమిషనర్ ధ్యాన చంద్ర. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా వినడం, వాటికి …

Read More »

నీటి శుద్ధతని నిరంతరం పరీక్షించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : నీటి శుద్ధతని నిరంతరం పరీక్షించండి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం తన పర్యాటంలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు 38 వ డివిజన్ కార్పొరేటర్ రహమతున్నీసాతో కలిసి భవానిపురం లో గల హెడ్ వాటర్ వర్క్స్, చేపల మార్కెట్, హిందూ స్మశాన వాటిక, కుమ్మరిపాలం సానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్య లేకుండా …

Read More »

లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

– మోడీ, అమిత్‌ షా, జగన్‌ దుష్ట సాంప్రదాయాలు – వామపక్ష సెక్యులర్‌ పార్టీల ఐక్యతతో ముందుకెళ్తాం – సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె నారాయణ – 9 మాసాలలో చేసిన అప్పులపై సిఎం శ్వేతపత్రం విడుదల చేయాలి – రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, తారతమ్యాలు లేకుండా అన్ని మతాలను గౌరవించుకుంటూ లౌకిక ప్రజాస్వామిక దేశాన్ని కాపాడుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. సోమవారం దాసరి …

Read More »

గీతావారసత్వ విలువలను అందించాలి…

-ఇస్కాన్‌ మందిర అధ్యక్షులు శ్రీమాన్‌ చక్రధారిదాస్‌ విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : గీతావారసత్వ విలువలను విద్యా ప్రారంభ దశ నుండే పిల్లలకు అందించాలని ఇస్కాన్‌ మందిర అధ్యక్షులు శ్రీమాన్‌ చక్రధారిదాస్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్క్రూ బ్రిడ్జి జగన్నాథ్‌ మందిర్‌ వద్ద జరిగిన విలువైన విద్య పోటీలలో 70 స్కూల్స్‌ నుండి 6 వేలు మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో గెలుపొందిన విద్యార్థులకు సీనియర్‌, జూనియర్‌ విభాగాలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లోకేశ్వర్‌ కృష్ణవేణి పటమట స్కూలు, పవన్‌కుమార్‌ విశ్వభారతి …

Read More »

గోపాలపురంలో డయేరియా కలకలంపై సీఎం చంద్రబాబు ఆరా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురంలో డయేరియా ప్రబలటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. డయేరియా నివారణకు తక్షణ చర్యలు, మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. డయేరియా ప్రబలిన దాదాపు పది గ్రామాలలో 20 వైద్య బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అధికారులు సీఎంకు వివరించారు. అవసరమైతే మరికొన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే జరిపి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కల్పిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఎటువంటి …

Read More »

అమరావతిలో 58 అడుగల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తాం.

-అమరజీవి నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతాం -12 నెలలు 12 కార్యక్రమాలతో 125వ జయంతి ఉత్సవాలు -పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో 2047కి రాష్ట్రాన్ని నెంబర్ వన్‌ చేస్తాం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైస్కూల్ నిర్మిస్తామన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో అమరావతి రాజధానిలో …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) వికేంద్రీకరణ

-ఈ సోమవారం (17-3-2025)) నుండి ప్రజాఫిర్యాదుల స్వీకరణ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” కార్యక్రమం మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో అమలు -జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి యస్. ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుండి మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రజా ఫిర్యాదుల …

Read More »

తిరుపతి జిల్లాలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణకు సర్వం సిద్ధం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేపట్టడం జరిగిందని జిల్లా విద్యా శాఖ అధికారి కెవిఎన్. కుమార్ పేర్కొన్నారు. ఈనెల మార్చి 17 నుండి ఏప్రిల్ ఒకటి వరకు ఎస్ఎస్ సి మరియు ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని, మొత్తం 28656 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు, అందులో రెగ్యులర్ విద్యార్థులు 27,003 మంది, ప్రైవేట్ (వన్-ఫెయిల్డ్) విద్యార్థులు 634 మంది. వీరితో పాటు ఓపెన్ స్కూల్‌కు చెందిన …

Read More »

ప్రశాంత వాతావరణంలో జిల్లాలో పది పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం..

-అందరూ విద్యార్థినీ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నా…. -సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని.. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి …. ఆల్ ది బెస్ట్: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులు పరీక్షా సమయం 9:30 గంటలకు అర్ధగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని హడావిడి లేకుండా ఒత్తిడి కి లోను కాకుండా పరీక్షలు రాయాలని, జిల్లా లో ప్రశాంత వాతావరణంలో …

Read More »