Breaking News

Monthly Archives: March 2025

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు చేసిన త్యాగం మరువలేనిది

-జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు చేసిన త్యాగం మరువలేనిదని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

సహకార శాఖలో కంప్యూటరైజే షన్

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సహకార శాఖలో జరుగుతున్న కంప్యూటరైజే షన్ కార్యక్రమాన్ని పరిశీలించుటకు జిల్లా సహకార అధికారి ఎం జగన్నాథరెడ్డి, డివిజనల్ సహకార అధికారి కొవ్వూరు వి కృష్ణ కాంత్ ఆదివారం సహకార సంఘాలను సందర్శించి కంప్యూటరైజేషన్ పురోగతి పరిశీలించారు. ఈ సందర్భంగా కొవ్వూరులోని శ్రీరామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మరియు కాపవరంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సందర్శించి కంప్యూటర్జేషన్ పరిశీలించారు. కొవ్వూరు డివిజన్లో 58 సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. కంప్యూటరేజేషన్లో డిసిటి సైన్ …

Read More »

గోపాలపురం మండలం వివిధ గ్రామాల నుండి నమోదైన వాంతులు విరోచనాలు కేసులు

-అప్రమతమైన వైద్య సిబ్బంది. -అదుపులో ఉన్న పరిస్థితి -గోపాలపురం CHC లో 6 రోగులు కు వైద్య సేవలు -డిశ్చార్జ్ అయిన 19 కేసులు. -డి ఎమ్ హెచ్ వో డా కె వెంకటేశ్వర రావు రాజమహేంద్రవరం / గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు పొలాల్లో పనిచేసిన వారు 15.03.2025 . ప్రకారం ప్రథమ సమాచార నివేదిక ప్రకారం గోపాలపురంలోని పలు ప్రాంతాల్లో 25 కేసులు నమోదు అయ్యాయనీ, వారిలో ఆరు మందికి వైద్యం అందిస్తున్నామని, వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని …

Read More »

3 కంప్రెసర్లు మరియు 2 ట్రిప్పర్ల స్వాధీనం

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలం దేచెర్ల గ్రామంలోని Sy.no.84 వద్ద మెసర్స్ కే వి ఆర్ స్టోన్ క్రషర్ ద్వారా రోడ్డు మెటల్ అక్రమ తవ్వకంలో పాల్గొన్న 3 కంప్రెసర్లు మరియు 2 ట్రిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా మైన్స్ శాఖ సహాయ సంచాలకులు డి.ఫణి భూషణ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. సీజ్ చేసిన వాహనాలను సేఫ్ కస్టడీ కోసం స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొవ్వూరుకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో సర్వేయర్ శ్రీనివాస్ తో కలిసి …

Read More »

సోమవారం మార్చి 17 న కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్

-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పి జి ఆర్ ఎస్ కార్యక్రమం మార్చి 17 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ ,  మండల కేంద్రంలో ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు …

Read More »

కలక్టరేట్ లో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఉదయం కలెక్టరేట్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి, తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం నిరాహార దీక్ష చేపట్టి, ఆంధ్ర రాష్ట్రo ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన గొప్పవ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. 1901 మార్చి 16 న పడమటిపల్లి, నెల్లూరు జిల్లాలో జన్మించారు. …

Read More »

డీకే బాలాజీ 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేయడం గొప్ప విషయం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఐఏఎస్ అధికారిగా ఉంటూ డీకే బాలాజీ 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేయడం గొప్ప విషయమని ఆంధ్ర ప్రదేశ్ యోగాసభ మచిలీపట్నం విభాగం యోగా గురువులు గురునాథ బాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డికె బాలాజీ, ఐఎఎస్, రధసప్తమి సందర్భంగా గత ఫిబ్రవరి నెల 2 వ తేదీన కృష్ణాజిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్ లో 150 మంది యోగా సభ్యులతో కలిసి 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేసారు. 108 రౌండ్ల …

Read More »

ఈ నెల 17వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …

Read More »

పదవ తరగతి పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నుండి జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావు, క్షేత్రాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటల నుండి 145 కేంద్రాలలో …

Read More »

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యులైన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యులైన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు భాషకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహనీయులన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద …

Read More »