-మేము దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నాం- ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కు 5 కోట్ల మంది ముస్లింలు ఈమెయిల్స్, ముస్లిం పర్సనల్ లా బోర్డు, అన్ని ప్రముఖ కేంద్ర, రాష్ట్ర ముస్లిం సంస్థలు, ప్రముఖుల జేపీసీలో ప్రాతినిధ్యం, బిల్లులోని ప్రతి ఒక నిబంధన పై సహేతుకమైన చర్చ, రాతపూర్వక పత్రాలు సమర్పించి నప్పటికీ, ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడానికి బదులు బిల్లు మరింత …
Read More »Monthly Archives: March 2025
ఈనెల 11న మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లక్కరాజు రామారావు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో లక్కరాజు రామారావు మాట్లాడుతూ నౌకరీ దో నషా నహీ అనే పోస్టర్ ఆవిష్కరించినారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ రోజు రోజుకు నిరుద్యోగ సమస్య, యువత భవిష్యత్తు మత్తు పదార్థాలకు బానిస అవుతు బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ పై సంతకం చేసినారు. …
Read More »నన్ను నమ్మించి మోసం చేసిన జనసేన నాయకులు
-కలికిరి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు చెలిమి అస్లామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాంట్రాక్టు ఇప్పిస్తామని చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకుని జనసేన పార్టీ నాయకులు మోసం చేశారని అన్నమయ్య జిల్లా, కలికిరి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు చెలిమి అస్లామ్ ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలికిరికి చెందిన జనసేన పార్టీ నాయకులు దారం హరి, అనిత అనువారు గత …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73 రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చేవూరి రామస్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి భీమవరపు నీరజ నేతృత్వంలో చిట్టినగర్ పుల్లేటిగుర్తి ప్రసాద్ అన్నపూర్ణమ్మ గార్ల కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జరిగిన వేడుకలో రాష్ట్రం నలుమూలల నుంచి అనేకమంది మహిళామణులు పాల్గొని మహిళల అభ్యున్నతికి తద్వార రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల పురోగతికి తగిన సలహాలు సూచనలు …
Read More »మహిళల ఆర్థిక స్వావలంబనకు కట్టుబడి ఉన్నాం
-చంద్రబాబు దార్శనికతతోనే స్వయం సహాయక సంఘాల వృద్ధి -ఎన్టీఆర్ మహిళలకు కల్పించిన ఆస్తి, రాజకీయ హక్కులతో విప్లవాత్మక మార్పులు -మహిళా దినోత్సవం సందర్భంగా ఆటోలు, కుట్టు మిషన్లు పంపిణీ -పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : అన్నింటా సగం… అభివృద్ధిలో సగం అన్నట్లు దూసుకు పోతున్న మహిళల ఆర్థిక స్వావలంబనకు కట్టుబడి ఉన్నామని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో …
Read More »మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
-ప్రభుత్వం నుంచి మహిళలకు మరింత ప్రోత్సాహకాలు -సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు… ఏఐలోనూ రాణించాలి -మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, ఇందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. న్యూ జెనరేషన్ – టెక్కేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ – ప్రోస్పెరిటీ ఫర్ ఆల్” అనే అంశంపై విజయవాడలోని నోవోటెల్ హోటల్ జరిగిన అంతర్జాతీయ సదస్సులో మహిళా పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి …
Read More »టాటా రెన్యువబుల్ ఎనర్జీతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందం
-ఈ ఒప్పందం ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.49వేల కోట్ల పెట్టుబడులు -రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో వచ్చే అయిదేళ్లలో 10లక్షలకోట్ల పెట్టుబడులు లక్ష్యం -మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో పేరెన్నికగన్న టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారం, కొత్త అవకాశాలను అన్వేషణకు ఎపి ప్రభుత్వంతో ఒక అవగాహన …
Read More »FEMMI ద్వారా మైనర్ మినరల్ మైనింగ్లో అవకాశాలు మరియు సవాళ్లపై జాతీయ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలోని మైనర్ మినరల్ రంగాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు బలోపేతం చేయడానికి ఒక మైలురాయి ప్రయత్నంలో భాగంగా, FEMMI, NITI ఆయోగ్ మరియు గనుల మంత్రిత్వ శాఖతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని నోవోటెల్ హోటల్లో మైనర్ మినరల్ మైనింగ్లో అవకాశాలు మరియు సవాళ్లపై జాతీయ సమావేశాన్ని నిర్వహించింది . ఈ కార్యక్రమం కీలకమైన విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు మరియు వాటాదారులను ఒకచోట చేర్చి కీలకమైన సంస్కరణలను చర్చించడానికి మరియు ఈ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి ఒక …
Read More »చేనేత రంగాన్ని వారసత్వంగా చేసుకుంటూ చేనేత భవిష్యత్తు బలోపేతం చేయాలి…
-క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో చేనేత రంగాన్ని వారసత్వంగా చేసుకుంటూ చేనేత భవిష్యత్తు బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరి సహకారం అందించాలని ‘‘క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో భాగంగా శుక్రవారం బందరురోడ్డులోని కనకవల్లి షోరూమ్లో ‘‘టేకింగ్ స్టాక్’’ను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఇందుకోసం చేనేతరంగం అంటే మక్కువ చూపే సందర్శకులను, రిటైలర్లు, డిజైనర్లు, కార్యకర్తలు, చేనేత రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని క్రాప్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సిసిఏపి) …
Read More »మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ
-మహిళా మణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -మాతృత్వం, వీరత్వం, దాతృత్వం వంటి నవరసాలను పోషించగలిగే ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అని కీర్తించిన మంత్రి దుర్గేష్ -త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధి మగువ అంటూ అభివర్ణన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు(శనివారం)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణులకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు …
Read More »
Prajavartha Online Telugu News