గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లలో గ్రీనరీ, పరిశుభ్రత ఉండేలా అక్షయ పాత్ర, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం పల్నాడు బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల పరిసరాల్లో పచ్చదనం పెంపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడు బస్టాండ్ దగ్గరలోని క్యాంటీన్ వద్ద వారం రోజుల్లో ఉన్న ఫ్లోర్ …
Read More »Monthly Archives: March 2025
రోడ్లకు ప్యాచ్ వర్క్ లను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన, అంతర్గత రోడ్లకు ప్యాచ్ వర్క్ లను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఏఈల వారీగా ప్యాచ్ వర్క్ లపై భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ ఏటి అగ్రహారం, శాంతి నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను, జిఎంసి వెహికిల్ షెడ్ లో పారిశుధ్య పనులకు అవసరమైన సామాగ్రిని పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »వైసిపి సర్కారు వారసత్వంగా రూ.2,536 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలిచ్చింది
-బకాయిలను కూటమి ప్రభుత్వం తీరిస్తూ వస్తోంది -అసెంబ్లీలో వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యశ్రీ పథకం అమలులో పేరుకుపోయిన బకాయిలు తమకు వైసిపి ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చాయని వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గురువారం శాసనమండలిలో సభ్యులు ఇళ్ళా వెంకటేశ్వరరావు, కెఎస్ లక్ష్మణరావు, బొర్రా గోపి మూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు గత ప్రభుత్వ హయాంలో రూ.2,536 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని, కూటమి ప్రభుత్వం …
Read More »శ్రీనివాస కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం
-ఏ ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుందో ఆ ప్రాంతం సస్యాశ్యామలం అవుతుంది -టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15 వ తేదీ శనివారం సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం తెలిపారు. రాజధాని వెంకటపాలెంలో ఉన్న శ్రీవారి ఆలయ …
Read More »మొల్లమాంబ సాహిత్య సేవలను తెలుగు ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకోవడం జరుగుతుంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా సామాన్యులకు అర్దమయ్యే విధంగా తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకురి మొల్లమాంబ అని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ కొనియాడారు. గురువారం కలక్టరేట్ లోని వీసీ హాల్ లో ఆతుకురి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకొని వారి చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డిఆర్ఓ షేక్.ఖాజావలి , …
Read More »‘వర్డ్ పవర్ ఛాంపియన్షిప్’ – 2025 విజేతలకు బహుమతులు
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, SCERT, విభా మరియు లీప్ ఫార్వర్డ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ‘వర్డ్ పవర్ ఛాంపియన్షిప్’ పోటీ విజేతలకు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., బహుమతులు అందజేశారు. గురువారం విజయవాడలోని బెర్మ్ పార్క్ లో ‘వర్డ్ పవర్ ఛాంపియన్షిప్ విజేతలకు’ బహుమతి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీడీ మాట్లాడుతూ స్పెల్ బి తరహాలో మనదేశంలోని ప్రాంతీయ భాషా …
Read More »గురువారం జిల్లాలో ఫుడ్ కమీషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ పర్యటన
రాజమహేంద్రవరం / కొవ్వూరు / అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లాలో ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ పర్యటించారు. కొవ్వురు లో పలు స్కూల్ లు రేషన్ షాపు లు, సందర్శించారు..అనపర్తి గాంధినగర్ , సునందపేట , ఇందిరా నగర్ , షారోనుపురం టీటీడీ కళ్యణ్ మండపంలో అంగన్వాడీ సెంటర్ సందర్శించారు. స్టాక్ రికార్డు లు సరిగ్గా నిర్వహించక పోవడం పై సీడీపీఓ మరియు సూపర్ వైజర్ లకు మెమో ఇవ్వమని ఐసీడీఎస్ పీడీ కే. విజయ …
Read More »యస్.సి. యస్.టి. అభ్యర్ధులకు ఉచితంగా డి.యస్.సి. కోచింగ్
-“వెబ్ ఆప్షన్స్” సర్వీస్ చివరి తేది: 15-03-2025 -ఉప సంచాలకులు యం.యస్. శోభారాణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘిక సంక్షేమ శాఖ, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం ద్వారా యస్.సి. యస్.టి. అభ్యర్ధులకు ఉచితంగా డి.యస్.సి. కోచింగ్ ఇవ్వనున్నట్లు, దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 15 వ తేదీ వరకు గడువు ఉందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు, శ్రీమతి. యం. యస్. శోభారాణి గురువారం ఒక ప్రకటన తెలియ చేశారు. ఉచిత డి.యస్.సి కోచింగ్ సంభందించి జ్ఞానభూమి పోర్టల్ …
Read More »“స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ” కార్యక్రమం చేపట్టడం పై దిశా నిర్దేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ లక్ష్యంగా రాష్ట్ర క్షేత్ర స్థాయిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ప్రతి నెల మూడోవ శనివారం స్ఫూర్తి దాయకంగా నిలిచేలా స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం క్షేత్ర స్థాయి అధికారులకి “స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ” కార్యక్రమం చేపట్టడం పై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచనలు జారీ చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ …
Read More »మార్చి 15 నుంచి ఇంటింటికీ తిరిగి గృహా లబ్దిదారుల్లో అవగాహాన కల్పించాలి
-జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో 27,441 మంది లబ్దిదారులు గుర్తింపు -పిఎంఏవై గ్రామీణ, అర్బన్ 1.0 పధకం కింద కాకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రత్యేక గ్రాంట్ -గృహ నిర్మాణ పురోగతి మేరకు 4 దశల్లో ఆర్ధిక సహాయం విడుదల చెయ్యాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉన్న ఎస్ సి, బి సి, ఎస్ టి గృహ లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తి చెయ్యడం …
Read More »
Prajavartha Online Telugu News