Breaking News

Monthly Archives: March 2025

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూఖ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో వన్ టౌన్ లోని తారాపేట లోని వారి నివాసంలో గురువారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) న్యాయశాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూఖ్, ముస్లిం సోదరులు కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి , ఎన్ ఎమ్ డీ ఫరూఖ్ మాట్లాడుతూ …

Read More »

పశ్చిమ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి…

-ప్రజలకు ఇచ్చిన హామీ లు నెరవేర్చాలి.. -అధికారుల సమీక్షలో సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి వీ ఎమ్ సీ, ఇతర అన్ని అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి ) కోరారు. తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో వీ ఎమ్ సీ, అనుబంధ శాఖల అధికారులు, కార్పొరేటర్లతో నియోజకవర్గ అభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు. …

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, స్కిల్ డెవ‌ల‌ప్ సెంట‌ర్ ఏర్పాటు చేయాలి

-పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ కి తెలిపిన చెరువు మాధ‌వ‌రం గ్రామ ప్ర‌జ‌లు జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామంలో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి) అవ‌స‌రం చాలా వుంది. పి.హెచ్.సి ను అత్య‌వ‌సరం ఏర్పాటు చేయించాల‌ని, అలాగే మహిళ‌లు కుట్టు మిష‌న్, అల్లిక‌లు నేర్చుకునేందుకు స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ కావాల‌ని చెరువు మాధ‌వ‌రం గ్రామ ప్ర‌జ‌లు పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ కు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లోని హైదరాబాద్ జాతీయ …

Read More »

ఈ.ఎస్.డి.పి పథకం ద్వారా కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌త్య‌క్ష ఆర్థిక మ‌ద్ద‌తు వుండ‌దు

-కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ స‌హాయ‌ మంత్రి సుశ్రీ శోభ కరంద్లాజే వెల్ల‌డి -ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎంపి ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద‌రావు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లలో ఎంత మంది పారిశ్రామికవేత్తలు శిక్షణ పొందారని, వారిలో మహిళా పారిశ్రామికవేత్తలు ఎంత మంది ఉన్నారని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కమ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కాంపోనెంట్ కింద గత ఐదేళ్లలో ఎన్ని కొత్త ఎంటర్‌ప్రైజెస్‌కు అనుమతి ఇచ్చారని లోక్ సభలో గురువారం ఎంపీ …

Read More »

సెల్ పోన్, టివి రిపేరింగ్ కు శిక్ష‌ణ ఇచ్చే స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేయాలి

-పోలిశెట్టి పాడు గ్రామ యువ‌త‌ పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ కి విజ్ఞ‌ప్తి ఏ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి అవ‌కాశాలు అందిపుచ్చుకునేందుకు పొలిశెట్టిపాడు గ్రామంలో స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ కావాల‌ని ఆ గ్రామ యువ‌కులు, మ‌హిళ‌లు పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ ను కోరారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లోని హైదరాబాద్ జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయ‌తీ రాజ్ సంస్థలో (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ )లో విక‌సిత్ పంచాయ‌తీలో భాగంగా స‌మ‌గ్ర గ్రామాభివృద్దికి శిక్షణ పొందిన పంచాయ‌తీ …

Read More »

తానా సభలకు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ఆహ్వానం

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్ల‌కోసారి నిర్వ‌హించే మ‌హాస‌భ‌ల‌కు రావాల్సిందిగా విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను తానా సంఘం ప్ర‌తినిధులు ఆహ్వానించారు. తానా సంఘం ప్ర‌తినిధులు ఢిల్లీలో గురువారం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను ఈ ఏడాది జులై 3 నుంచి 5 వరకు అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగే తానా 24వ ద్వై వార్షిక మ‌హాస‌భ‌ల‌కు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా తానా చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌ను ఎంపి …

Read More »

గృహ నిర్మాణ పనులకు 4,240 మంది లబ్దిదారులకు అదనపు ఆర్ధిక సహాయం కింద జిల్లాకు రూ. 6 కోట్ల 19 లక్షలు నిధులు విడుదల

-నిధుల విడుదల చెయ్యడం జిల్లాకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం -లబ్దిదారుల లో అవగాహనా కల్పించడంలో జిల్లాకు ద్వితీయ స్థానం -జిల్లాలో  మధ్యలో నిలిచి పోయిన ఇళ్ల నిర్మాణ లబ్దిదారులకు స్వయంగా కలిసి అవగాహాన కల్పించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణం కోసం అదనపు ఆర్ధిక సహాయం కింద 4, 240 మంది లబ్దిదారులకు రూ.6 కోట్ల 19 లక్షల మేర నిధులను విడుదల చెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ …

Read More »

అర్జీ లు పరిష్కారం దిశగా చర్యలు హేతుబద్ధత కలిగి ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పౌర సేవలు అందించే క్రమంలో రెవిన్యూ అధికారి విధుల నిర్వహణా సామర్ధ్యం పెంచడం ద్వారా మాత్రమే ప్రజల సంతృప్తి స్థాయి పెంచడం సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం రెవిన్యూ అధికారులు సమావేశంలో పిజిఆర్ఎస్, వాటర్ ట్యాక్స్ , ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులు, భూముల క్రమబద్ధీకరణ , పేదలందరికీ స్వంత ఇంటి స్థలాలు , ప్రభుత్వ భూముల గుర్తింపు, పౌర సేవలు …

Read More »

గోపాలపురం మండలం పెద్ద గూడెం గ్రామంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

-స్టోరేజ్ ట్యాంకులను తప్పని సరిగా క్లోరినేషన్ చేయ్యాలి -ఎప్పటికప్పుడు నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపాలి -గ్రామంలో డయేరియా కేసులు పూర్తిగా అదుపులోకి వొచ్చాయి -వడగాడ్పుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -మండల స్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టాలి -కలెక్టర్ పి ప్రశాంతి గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గోపాలపురం మండలం పెద్దగూడెం గ్రామంలో ఆకస్మికంగా పర్యటించి అక్కడ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా గ్రామపంచాయతీలో తాగునీటి సరఫరా …

Read More »

అక్రమణలు క్రమబద్దీకరించుటకు మార్గదర్శకములు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పేదలు ఆక్రమించికొని అందు గృహ నిర్మాణము చేపట్టి తన నివాసయోగ్యమైన స్థలమును అక్రమణనలను క్రమ బద్దీకరణ విషయమై ప్రజల అభ్యర్ధన మేరకు ప్రభుత్వము నిశితముగా పరిశీలించిన తరువాత G.O.Ms. No. 30, తేదీ. 29.01.2025లో సదరు అనభ్యంతర అక్రమణలు క్రమబద్దీకరించుటకు మార్గదర్శకములు మరియు అక్రమణలు క్రమ బద్దీకరించుటకు ధరఖాస్తులు గ్రామ/వార్డు సచివాలయముల యందు ధరఖాస్తు చేసుకొనవలసిందిగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ గురువారం పేటలో తెలియజేశారు. అర్హత కలిగిన లబ్దిదారులు …

Read More »