రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం స్థానిక ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి లో చిన్నపిల్లల విభాగం, డైస్ సెంటర్లో “నోటి ఆరోగ్య దినం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డెంటల్ సర్జన్ డాక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ దంత సంరక్షణ, ఆరోగ్య సమస్యలు గురించి అవగాహన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలన్నారు. తప్పనిసరిగా దంతాల సంరక్షణ విషయంలో అజాగ్రత్త తగదన్నారు. ప్రతి రోజూ తప్పనిసరిగా రెండుసార్లు దంతాలను తోముకోవాలనీ కోరారు. డెంటల్ హైజనిస్ట్ డా. సూర్య వర్మ నోటి పరిశుభ్రత, వాటిని పాటించాల్సిన నియమాలు, …
Read More »Monthly Archives: March 2025
వడదెబ్బ నియంత్రణ, నివారణ చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం నందు కమిషనర్ , జిల్లా కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆదేశాల మేరకు, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు సిబ్బందికి జిల్లాలో రాబోవు వడదెబ్బ పరిస్థితినీ దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ ప్రణాళిక సంసిద్ధత మరియు తీసుకోవాల్సిన నియంత్రణ, నివారణ చర్యలు గురించి జాగ్రత్తలు తీసుకుని చేయవలసిందిగా ఆదేశించారు. ఆమేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. చెయ్య తగినవి, చెయ్యకూడని వాటిపై విస్తృత స్థాయిలో ప్రచారం …
Read More »మార్చి 22 న గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో సంకల్ప మెగా జాబ్ మేళా
-ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి -ఆర్ట్ కళాశాలలో శనివారం ఉదయం 9.30 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ -గోడప్రతుల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కు చెందిన నిరుద్యోగ యువత సంకల్ప మెగా జాబ్ మేళా కు హాజరై ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో “సంకల్ప – జాబ్ మేళా” పోస్టర్ …
Read More »వేసవి దృష్ట్యా ఈ ఏడాది వడగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉంటుంది
-అనుకొని సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి -అటువంటి ఘటనలు నేపధ్యంలో త్రీ మ్యాన్ కమిటి ద్వారా 24 గంటల్లో నివేదిక అందచెయ్యలి -అన్నీ పాఠశాలలు,అంగన్వాడి కేంద్రాలను ఒంటి పూట నిర్వహించాలి -ఉపాధిహామీ, విద్యా సంస్థలు ఆధ్వర్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు విషయములో జాగ్రత్తలు తీసుకోవాలి -స్వచ్ఛంధ సంస్థలు, పరిశ్రమల ఆధ్వర్యంలో చలివేంద్రాలని ఏర్పాటు చెయ్యాలి. -జిల్లా వ్యాప్తంగా అన్ని సి హెచ్ సి, పి హెచ్ సి, హెల్త్ కేంద్రాలలో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా …
Read More »వేసవిలో ప్రజల దాహర్తి తీర్చడంలో భాగస్వాములు కండి..
-గుక్కెడు చల్లటి నీరు అందించి దాహర్తిని తీర్చండి.. -శిరీష్మ ట్రస్ట్ సేవలు స్పూర్తిదాయకం.. -దాతల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో గుక్కెడు చల్లటి త్రాగు నీరుని అందించే పుణ్య కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రజల దాహర్తి తీర్చేందుకు ముందుకు రావాలని చలసాని శిరీష్మ కుటుంభ్యుల సేవలను స్పూర్తిదాయకంగా తీసుకోవాలని దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు చల్లటి నీరు, మజ్జిగ సరఫరా చేసేందుకు చర్యలు …
Read More »గత అయిదేళ్లలో బూతులు, బెదిరింపులు…
-కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు -శాసన సభ్యులు, మండలి సభ్యుల్లో ఐక్యత, పోరాట పటిమకు క్రీడా, సాంస్కృతిక పోటీలు ఉపయోగం -ఇదే సమష్టి స్ఫూర్తితో రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములవుదాం -సభ్యుల క్రీడ, సాంస్కృతిక స్ఫూర్తి చూశాక జస్ట్ వావ్…. అనిపించింది -శాసనసభ్యుల, మండలి సభ్యుల సాంస్కృతిక పోటీల అనంతరం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం -కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కలిసి పాల్గొని.. ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత అయిదేళ్లలో శాసన సభ్యులంటే …
Read More »స్వర్ణాంధ్ర@2047 విజన్ లో భాగంగా సమాజంలో అట్టడుగున ఉన్న పేదల జీవన నాణ్యతను మెరుగు పరచడంమే జీరో పావర్టీ -P4 పాలసీ విధానo
-P4 పాలసీ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి -స్వర్ణ ఆంధ్ర @2047 విజన్ మేరకు తిరుపతి జిల్లాను సంపన్న, ఆరోగ్య, సంతోషకరమైన జిల్లాగా తీర్చి దిద్దాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ ఆంధ్ర @2047 విజన్ లో భాగంగా పేదరికo లేని సమాజo లక్ష్యంగా ..ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల, భాగస్వామ్యంతో పి-4 సర్వే ప్రక్రియను చేపట్టడం జరింగిందని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం …
Read More »ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం 18 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ
-నేడు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మోడ్రెన్ లాంగ్వేజ్ పేపర్ – II, జియోగ్రఫీ పేపర్ – II పబ్లిక్ పరీక్ష కు 18 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు గురు వారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 18 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా …
Read More »గత ప్రభుత్వం ప్రచారార్భాటమే తప్ప…… నాడు-నేడు పనుల్లో అంతా డొల్లే
-శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో నిగ్గుతేల్చిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం నాడు-నేడు కింద వైద్య, ఆరోగ్య రంగంలో చేపట్టిన పనుల్లో అంతా డొల్లతనమే కనిపిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగం రూపురేఖలు సమూలంగా మార్చినట్లు చెప్పుకుంటున్న ఆ మహానుభావుడు (మాజీ ముఖ్యమంత్రి) ఈ విషయంలో ప్రచారార్భటమే తప్ప వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. నాడు- నేడు పథకం కింద …
Read More »వివిధ రాయితీలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వారికి వివిధ రాయితీలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఇంతవరకు ఉద్యం రిజిస్ట్రేషన్ తీసుకొని సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్ నందు నమోదు చేయడం కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో కానూరు న్యూ ఆటోనగర్ క్లస్టర్ భవనం నందు ఉద్యం రిజిస్ట్రేషన్ క్క్యాంప్ ఈ గురువారం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమలు కేంద్రం జనరల్ …
Read More »
Prajavartha Online Telugu News