Breaking News

Monthly Archives: March 2025

2024-25 రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యాన్ని  పారదర్శకంగా కొనుగోలు చేసేలా కార్యచరణ

-జిల్లాలో 216 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రాథమికంగా  2.00 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ .. -రబీ లో  పండిన ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక .. -ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి ఆర్ ఎస్ కె లని సిద్దం చెయ్యాలి -మిల్లర్లు అధికారుల మధ్య సమన్వయం ముఖ్యం -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రస్తుత 2024-25 రబీ సీజన్లో  రైతు పండించిన ధాన్యానికి  ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను …

Read More »

రైతులకు అధిక దిగుబడులను సాధించేలా సాంకేతిక సహకారాన్ని అందిస్తూన్నాం

-రైతుల ఆర్థిక అభివృద్ధికి అవసరమైన సూచనలతో సహకరిస్తున్నాం -ఉద్యాన పరిశోధన కేంద్రంలో ఘనంగా కిసాన్ మేళా -డాక్టర్ వైయస్సార్హెచ్యు వైస్ చాన్సలర్ డాక్టర్ కే .గోపాల్ -కొవ్వూరు శాసన సభ్యులు, ముప్పిడి వెంకటే శ్వర రావు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర్టంలో రైతులకు అధిక దిగుబడులను సాధించేలా సాంకేతిక సహకారాన్ని అందిస్తూ, వారి ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక డాక్టర్ వైయస్సార్ హెచ్ యు ఉద్యాన పరిశోధన స్థానంలో కిసాన్ మేళా కార్యక్రమంలో …

Read More »

బలభద్రపురం లో ఇంటింటి సర్వే చేపట్టడం ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినీ గుర్తిస్తున్నాం

-ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 98 సిబ్బంది ఆద్వర్యంలో ఆరోగ్య సర్వే -ఆరోగ్య పరిస్థితి పై సమగ్ర డేటా సేకరణ -శని ఆదివారాల్లో ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినీ గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది -లక్షణాలు ఉన్నవారికి మెరుగైన వైద్య చికిత్స -క్యాన్సర్ కేసుల నమోదు నేపధ్యంలో బలబద్రపురం గ్రామంలో పర్యటించిన… -కలెక్టర్ పి.ప్రశాంతి అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : బలభద్రపురం లో ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినని గుర్తించి తగిన జాగ్రత్తలు …

Read More »

వర్షపు నీటిని నిలుపుదాం..కరువును గెలుద్దాం

-జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతుల ఆధ్వర్యంలో నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది. -ఆరుగాలం శ్రమించే అన్నదాతల్లో ఆనందం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. -నీటి కుంట కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. -ఫామ్ ఫాండ్ నిర్మించుకుందాం – వర్షపు నీటిని సంరక్షించుకుందాం – అధిక పంట దిగుబడులు పొందుదాం. -తోకాడ గ్రామంలో పంట సంజీవిని ఫామ్ పాండ్స్ కార్యక్రమంలో పాల్గొన్న.. -మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

బాలబాలికలపై లైంగిక వేధింపుల నుంచి  చిన్నారులకు రక్షణ కల్పించేందుకు రూపొందించిన చట్టం  పోక్సో..

-పోక్సో చట్టం, బాధితుల పరిహార పథకంపై అవగాహనా కోసం డిఎల్ఎస్ఎ ఆధ్వర్యంలో కార్యాశాల నిర్వాహణ -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల బాలికలపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే విధానంలో భారతీయ చట్టం  పోక్సో చట్టం (POCSO Act) రూపొందించడం జరిగిందనీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు నందు NALSA & APSLSA నేత్రుత్వంలో పోక్సో చట్టం మరియు బాధితుల పరిహార పథకం పై …

Read More »

సంకల్ప మెగా జాబ్ మేళా కు విశేష స్పందన

-నైపుణ్యం పెంచే విధంగా శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది -జాబ్ మేళా లని సద్వినియోగం చేసుకోవాలి -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సంకల్ప – జాబ్ మేళా లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంకల్ప మెగా జాబ్ మేళా ను జెసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

నివేదికలపై శాఖల వారీగా అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 25 మరియు 26 తేదీలలో అమరావతి నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించే సమీక్ష సమావేశానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు తో కలసి జిల్లా కలెక్టర్ సమీక్ష …

Read More »

వరల్డ్ వాటర్ డే సందర్బంగా జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ చేతుల మీదుగా వాటర్ బ్రోచర్ ఆవిష్కరణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ వాటర్ డే సందర్బంగా నేటి శనివారం జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ చేతుల మీదుగా కలెక్టరేట్ నందు వాటర్ బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేచురల్ మినరల్ డ్రింకింగ్ వాటర్ (ఎటువంటి కెమికల్, మినరల్స్ కలపకుండా ) అందరికి అందుబాటులో ఉండాలని, ప్రజలు ఆరోగ్యకరమైన నీటిని త్రాగాలని తెలిపారు. అదేవిదంగా IIT-Tirupati ప్రొఫెసర్ అండ్ CDI వాటర్ ను కనుగొన్న సైంటిస్ట్ అయిన Dr. షిహాబుద్దీన్ ని అభినందించారు. …

Read More »

5.25 కోట్ల విలువైన పరికరాలు కొనుగోలు…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ వారి చొరవతో గుర్గాన్ లో ఉన్న REC ఫౌండేషన్ వారు ఎస్.వి.ఆర్.ఆర్. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, తిరుపతి హస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా పేద రోగుల వైద్య సదుపాయాల నిమిత్తం సుమారు రూ.5.25 కోట్ల విలువైన పరికరాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వితరణ చేయడానికి సమ్మతించారు. దాని నిమిత్తం ఒప్పందం కుదుర్చుకోవడానికి విజయవాడ ప్రాంతీయ విభాగంలోని అధికారులు సంజయ్ కుమార్ రాయ్, చీఫ్ ప్రోగ్రాం మేనేజర్, ఆర్.ఇ.సి., …

Read More »

ఈ నెల 24 నుండి ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటవరకు పిజి ఆర్ ఎస్

-ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రంలో జరుగుచున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ఇక నుండి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ: జిల్లా కలెక్టర్ డా వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం జిల్లా కేంద్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మరియు రెవిన్యూ డివిజన్ , మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక …

Read More »