-కె.బి.ఎన్. కాలేజీ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ కి ముఖ్యఅతిథిగా హాజరు -పోటీ పరీక్షల్లో , క్రీడల్లో పతకాలు సాధించిన విధ్యార్ధులకు సన్మానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమనియోకవర్గంలో పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ఫీజులతో ఉత్తమ విద్యార్ధులను తయారు చేస్తున్న కెబిఎన్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చేందుకు కృషి చేస్తున్నానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) చెప్పారు. శనివారం కెబిఎన్ కాలేజీలో జరిగిన స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ కి ఎంపికేశినేని …
Read More »Monthly Archives: March 2025
నాలుగు అంతస్తుల షాదీఖానా నిర్మాణానికి కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-మోతీ మసీద్ ఈద్గా లో ఇఫ్తార్ విందుకు హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కులమతాలకు అతీతంగా పేద, మద్య తరగతి ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడుతున్న మోతీ మసీద్ షాదీఖానా ను అత్యాధునికంగా నాలుగుఅంతస్తుల షాదీఖానా నిర్మించేందుకు కృషి చేస్తానని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. మోతీ మసీద్ షాదీఖానా ఈద్గా కమిటీ ఆహ్వానం మేరకు శనివారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) చిట్టినగర్ సెంటర్ లోని మోతీ మసీద్ ఈద్గాలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ విందులో పాల్గొన్న ఎంపి …
Read More »నగర ప్రజలతోపాటు ఆటోనగర్ కార్మికులకి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు
-ఎంపి కేశినేని శివనాథ్ -ఆటోనగర్ లో వివిధ మార్గాల లారీలు ప్రవేశించేందుకు పలు రోడ్లు పరిశీలన -బల్లెం వారి వీధి, మహానాడు రోడ్, శక్తి కళ్యాణ మండపం, రోడ్, ఘంటసాల రోడ్ పరిశీలన -ఈ ఏరియాల్లో పర్యటించిన ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొద్ది రోజుల్లో మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ తో పాటు, తొలిదశలో గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో …
Read More »తెలంగాణలో 10,954 ఉద్యోగాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం తీసివేసిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను మరలా పునరుద్దిస్తూ తెలంగాణలో 10,954 పోస్ట్లు జిపివోలుగా నియమిస్తూ జీవో నెంబర్ 41 ఇవ్వడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు. భూపతిరాజు రవీంద్ర రాజు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ తీసివేసిన తర్వాత అక్కడ రైతులు, ప్రజలు …
Read More »నూతన అక్రిడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించాలి… : ఎ.పి.యు.డబ్ల్యు.జే. !
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల అక్రెడిటేషన్ నూతన విధానాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు అధ్యక్షతన శనివారం జరిగింది. రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ మంజూరు విషయంలో జరుగుతున్న జాప్యంపై కార్యవర్గంలో చర్చ జరిగింది. పలు జిల్లాల ప్రతినిధులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు చేయలేదని, చివరికి …
Read More »విపత్తుల నిర్వహణలో అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాల వినియోగం కీలకం
-రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విపత్తుల నిర్వహణ) అర్ పి సిసోడియా -రసాయన కర్మాగారాల వద్ద గాలి నాణ్యత పర్యవేక్షణ పరికరాలు -డ్రోన్ టెక్నాలజీ వినియోగం – వాట్స్ యాప్ ద్వారా విపత్తుల నిర్వహణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తుల నిర్వహణలో అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు అత్యవసరమని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విపత్తుల నిర్వహణ, భూపరిపాలన, స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ , సర్వే సెటిల్మెంట్) , ఆంధ్ర ప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ ఆర్.పి. …
Read More »ఆంధ్రప్రదేశ్లోని ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు ‘మెగా రిసా’ సెమినార్ నిర్వహించిన AMFI, SEBI
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో (సెబీ) కలిసి అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) విజయవాడలో ‘మెగా రిసా (RISA)’ను (రీజనల్ ఇన్వెస్టర్ సెమినార్ ఫర్ అవేర్నెస్) విజయవంతంగా నిర్వహించింది. ‘మ్యుచువల్ ఫండ్ సహీ హై’ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇది నిర్వహించబడింది. ఇన్వెస్టర్లలో కీలకమైన ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, పూర్తి వివరాల దన్నుతో నిర్ణయాలు తీసుకునే విధానాన్ని, బాధ్యతాయుతమైన ఇన్వెస్టింగ్ను ప్రోత్సహించడం లక్ష్యంగా ఇది నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ గద్దె …
Read More »స్వయం ఉపాధి యూనిట్లు, జనరిక్ మెడికల్ షాపుల కొరకు దరఖాస్తులు ఆహ్వానం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ము 2024-25 సంవత్సరమునకు సంబందించి స్వయం ఉపాధి యూనిట్లు, జనరిక్ మెడికల్ షాపుల కొరకు, మేదర/ కుమ్మరి శాలివాహన వారి యూనిట్లుకు మరియు గ్రూపు MSME యూనిట్లుకు ప్రభుత్వ సబ్సిడీతో కూడిన బ్యాంకు ఋణాల కోసం మార్చి 25 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచడం జరిగిందనీ బిసి కార్పొరేషన్ ఈ డి – ఏ. శ్రీనివాస రావు శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. గతంలో ఆన్లైన్లో 8.10-3-2025 నుండి 8.22-3-2025 వరకు దరఖాస్తు …
Read More »జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చు దిద్ధుదాం ..
-నవోదయ స్ఫూర్తి తో ప్రతిజ్ఞ చేసిన అధికారులు -నాటుసారా నిర్మూలనకు సారా ముద్దాయిలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి -నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దే ప్రయత్నం లో భాగంగా నాటు సారా నిర్మూలన లక్ష్యంగా, సారా తయారీ, రవాణా చేస్తూ పట్టుబడిన ముద్దలను సక్రమమైన మార్గంలో తీసుకుని రావడం ద్వారా సత్ఫలితాలు సాధించడం సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు …
Read More »గురుకుల పాఠశాలలో 5 వ తరగతిలోకి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
-5 వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు మార్చి 25 వరకూ గడువు తేదీ పెంపు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు, వాడపల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే బి సి బాలురు గురుకుల పాఠశాలలో 5 వ తరగతి లోకి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 25 తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వము పొడిగించిందని పాఠశాల ప్రిన్సిపాల్ వి . ఆనంద్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 సీట్లు ఖాళీలకు గాను విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు …
Read More »
Prajavartha Online Telugu News