Breaking News

Monthly Archives: March 2025

ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరాం

-రూ.8003 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డు -వైసీపీ పాలన చీకటి రోజుల నుంచి అన్నదాతను బయటకు తెస్తున్నాం -ఖరీఫ్ స్ఫూర్తితో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు సిద్ధం -తేమ శాతం సమస్యలు, తూకం సమస్యలు, గోతాముల కొరత, రవాణా ఇబ్బందులు లేకుండా చూస్తాం -గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే 746 శాతం అధికంగా ధాన్యం కొనుగోళ్లు -వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం -రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది -తెనాలిలో …

Read More »

ప్రజలకు ఆర్థిక స్థిరత్వ కల్పన కూటమి ప్రభుత్వ లక్ష్యం

-రాష్ట్ర అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం -ఉపాధి హామీ పనులతో అన్నదాతల కళ్లలో వెలుగు చూడాలి -గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది -కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పటిష్టపరుస్తూ ముందుకు వెళ్తోంది -త్వరలో జిల్లాల్లో పర్యటనకు ప్రణాళికలు -కొణిదెల గ్రామంలో అభివృద్ధి పనులకు సొంత ట్రస్ట్ నుంచి రూ. 50 లక్షల నిధులు -కర్నూలు జిల్లా, పుడిచర్లలో ఫామ్ పాండ్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -రాష్ట్రవ్యాప్తంగా లక్షా 55 వేల ఫామ్ …

Read More »

ప్రసూతి మరణాల్ని తగ్గించడంలో ప్రగతిని సాధించాం

-సురక్షిత ప్రసవాల కోసం వైద్య సౌకర్యాల్ని బలోపేతం చేస్తున్నాం -2030 నాటికి ప్రసూతి మరణాల రేటును 70 కన్నా తక్కువ సాధించాలన్నదే లక్ష్యం -సామాజిక మాధ్యమం X లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ద్వారా ఏపీలో ప్రసూతి మరణాలను తగ్గించటంలో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. ప్రసూతి …

Read More »

అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను ఖండించిన సీఎం

-ఘటనపై డీజీపీతో సమీక్ష…కఠిన చర్యలకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం, దూబచర్లగాంధీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. భారతరత్న అంబేద్కర్‌ను అగౌరవపరిచేలా విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఘటనపై డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి…కుట్రతో ఇటువంటి నేరాలకు పాల్పడతున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు, ఆయా వర్గాల మనోభావాలు …

Read More »

ప్ర‌తి వేత‌న‌దారునికి రూ.300 స‌గ‌టు వేత‌నం రావాలి

-వేత‌న‌దారులు రెండు పూట‌లూ ప‌నిచేయాలి : జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్ -కెర‌టాంలో పంట‌కుంట‌ల‌(ఫారంపాండ్‌) ప‌నులు ప్రారంభించిన జిల్లా క‌లెక్ట‌ర్‌ -స్వ‌యంగా గున‌పం చేత‌బూని ప‌నులు ప్రారంభించిన క‌లెక్ట‌ర్‌ -ప్ర‌తి మండ‌లంలో మోడ‌ల్ ఫారంపాండ్లు నిర్మించాలి విజ‌య‌న‌గ‌రం(బొండ‌పల్లి), నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉపాధిహామీ ప‌నుల్లో పాల్గొనే ప్ర‌తి వేత‌న‌దారుకు క‌నీసం రోజుకు రూ.300 వేత‌నం వ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్ ఉపాధిహామీ సిబ్బందిని ఆదేశించారు. వేత‌న‌దారులు ప్ర‌తిరోజూ ఉద‌యం సాయంత్రం వేళ‌ల్లో క‌నీసం ఆరు గంట‌ల‌పాటు ప‌నుల్లో పాల్గొన‌డం ద్వారా …

Read More »

మత్స్యకారులకు, చేనేత కార్మికులకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు వచ్చే 3 నెలల కాలంలో 50 నుండి 100 కోట్ల రుణాలు ఇవ్వాలి…

-బ్యాంకు ఉన్నతాధికారులను కోరిన ఎంపి బాలశౌరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జరిగిన దిశా కమిటి సమావేశంలో దిశా కమిటి చైర్మన్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ మహాత్మా గాంధీ నరేగా పధకం కింద డొంక రోడ్లను కూడా చేర్చాలని, పండించిన పంటను పొలంనుండి రైతన్నలు మార్కెట్ కు తీసుకు వెళ్ళడానికి డొంక రోడ్ల అవసరం చాలా ఉన్నదని, ఈ విషయంలో ఒక నోట్ తయారుచేసి పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్  డీకే బాలాజీ ని కోరారు. అలెంకో …

Read More »

గవర్నర్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదిమంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ యూనివర్సిటీ నుంచి న్యూఢిల్లీలో 40 రోజులు పాటు పెరేడ్ చేసి 78వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రగౌరవ గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిసారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫ్రీ రిపబ్లిక్ పెరేడ్ కంటిన్జెంట్ లీడర్ మరియు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మాట్లాడుతూ …

Read More »

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రోత్సాహం

-అమరావతి చిత్ర కళా వీధికి మద్దతు, ఆంధ్రప్రదేశ్ కళాకారుల ఉన్నతికి ప్రశంసలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ఎంపీ మరియు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రతిష్టాత్మకమైన అమరావతి చిత్ర కళా వీధికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు స్వయంగా చిత్రం గీసి కళాకారులకు ప్రోత్సాహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పోడపాటితో కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో ఆయన భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ లోని కళాకారుల …

Read More »

విక‌సిత్ భార‌త్‌, స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్య సాధ‌న దిశ‌గా ముంద‌డుగు వేద్దాం

– ల‌క్ష్యాల సాధ‌న‌లో అధికారులే ర‌థ సార‌థులు – విక‌సిత్ ఎన్‌టీఆర్ జిల్లా సాకారానికి స‌మ‌ష్టిగా కృషిచేద్దాం – ఇర‌వై సూత్రాల కార్య‌క్ర‌మాల అమ‌లు క‌మిటీ ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విక‌సిత్ భార‌త్, స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్య సాధ‌న దిశ‌గా ముంద‌డుగు వేద్దామ‌ని.. ల‌క్ష్యాల సాధ‌న‌లో అధికారులే ర‌థ సార‌థుల‌ని ఇర‌వై సూత్రాల కార్య‌క్ర‌మాల అమ‌లు క‌మిటీ ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్ అన్నారు. శ‌నివారం లంకా దిన‌క‌ర్ అధ్య‌క్ష‌త‌న క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ …

Read More »

టిడ్కో ఇళ్లు పంపిణీ పై కూటమి ప్రభుత్వం జాప్యం

-ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోని వైనం.. -లబ్దిదారులకు టిడ్కో ఇళ్ళు వెంటనే పంపిణీ చేయాలి .. -లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గృహ ప్రవేశాలు చేపడతాం.. -సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు -టిడ్కో ఇళ్లును పరిశీలించిన సీపీఐ నగర సమితి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు పంపిణీలో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మండిపడ్డారు. శనివారం సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో జక్కంపూడి, వేమవరం టిడ్కో ఇళ్లును వారు …

Read More »