Breaking News

Monthly Archives: March 2025

సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 24వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ …

Read More »

కోవిడ్ ఫైటర్ సేవలు అభినందనీయం

-పులి శ్రీనివాసులు, ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఐదేళ్ల క్రితం గుంటూరు నగరంలో కోవిడ్ పారిన పడి మరణించిన వేలాదిమందికి ఉచితంగా దహన సంస్కారాలు చేయడం, లక్షలాదిమంది పేదలకు భోజన సదుపాయం కల్పించడం, ఆధునిక అంబులెన్స్ తో వందలాది మందికి పలు విధాల ఆరోగ్య సేవలు అందించడం హర్షణీయం, అభినందనీయమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కొనియాడారు. ఈనెల 23వ తేదీ గుంటూరులోని స్థానిక కోబాల్ట్ పేట మూడో లైన్ లో 30 మంది పేద మహిళలకు గత …

Read More »

Centre Pushes for Energy-Efficient Cooling Amid Record Power Demand

-Industry-Led Movement for Sustainable Cooling -Digital Strategy to Influence Consumer Choice. -Vizag city has huge potentiality for penetrating BEE 5 Star ACs. Vijayawada, Neti Patrika Prajavartha : With India bracing for record-breaking power demand this summer, the Union government is intensifying its push for energy-efficient cooling solutions. The Bureau of Energy Efficiency (BEE) Ministry of Power, Government of India has …

Read More »

అత్యాధునిక వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి

– ప్రశాంత్ హాస్పిటల్ రెజ్యూమ్.. ప్రోస్టేట్ చికిత్సల్లో గేమ్ చేంజర్ – రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ – రాష్ట్రంలో తొలిసారిగా ప్రశాంత్ హాస్పిటల్లో విప్లవాత్మక ‘రెజ్యూమ్’ చికిత్స ఆవిష్కరణ – ప్రోస్టేట్ సమస్యలకు ‘రెజ్యూమ్’తో మెరుగైన ఫలితాలు – ప్రోస్టేట్ సమస్యలకు సంబంధించిన అన్ని వ్యాధులకు దేశంలోని మొట్టమొదటి సమగ్ర చికిత్సా విభాగం – ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె. ప్రశాంత్ కుమార్ – ⁠రెజ్యూమ్ ఆవిష్కరణకు హాజరైన రాష్ట్ర …

Read More »

నేటి నుంచి శిశిరం చిత్రం రెండవ షెడ్యూల్ ప్రారంభం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణానికి చెందిన దర్శకుడు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న బాలల చిత్రం శిశిరం రెండవ షెడ్యూల్ షూటింగ్ ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని రత్నాకర్ శనివారం తెలిపారు. ఆటోనగర్ లోని సూర్య శిల్పశాల, బుర్రిపాలెం రోడ్డులోని వివేకా సెంట్రల్ స్కూల్, జాగర్లమూడి, శేకూరు, కొలకలూరు లలో మూడురోజుల పాటు జరుగుతుందన్నారు. విద్య అవసరాన్ని, మారుతున్న విద్యా వ్యవస్థ, సాంకేతిక అభివృద్ధి ప్రధానాంశాలుగా చిత్రం వుంటుందన్నారు. చిత్రం లో ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ తండేల్ ఫేమ్ లిటిల్ స్టార్ భాను …

Read More »

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

-99.64 శాతం హాజరు -పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్ రామరాజు.వి ఐ.ఏఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2 (కాంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్సీ (ఓరియెంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) మెయిన్ లాంగ్వేజ్ పరీక్ష సజావుగా జరిగిందని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS.,  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 93,746 మంది విద్యార్థులకు గానూ 93,405 మంది విద్యార్థులు (99.64 శాతం) హాజరయ్యారని, …

Read More »

కూటమి ప్రభుత్వ అసమర్థతతోనే చిన్నారులపై లైంగిక దాడులు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై పెచ్చరిల్లుతున్న అరాచకాలు, దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. గన్నవరంలో మైనర్ బాలికపై 8 మంది మృగాళ్ల సామూహిక అత్యాచార ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఐదేళ్ల చిన్నారి నుంచి రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని.. రాష్ట్రంలో ఎక్కడా మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. …

Read More »

ఎనికెపాడు శ్రీ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజీలో ప్రపంచ నీటి దినోత్సవం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యవజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడు శ్రీ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజీలో ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం అనే కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెల్ నెస్ అడ్వైజర్ మిస్టర్ కిరణ్ వి విద్యార్థులతో నీటి యొక్క ప్రాముఖ్యత దాని గుణగణాలు మరియు లైవ్ డిమాస్ట్రేషన్ పిపిటి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది …

Read More »

ఘనంగా మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు వర్ధంతి

-దివ్యాంగులకు 40 స్కూటీలను అందించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పెదనాన్న మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు వర్ధంతి వేడుకలు అద్దంకి నియోజకవర్గం లో ఘనంగా జరిగాయి. తొలుత యద్దనపూడి గ్రామానికి చేరుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానికంగా ఉన్న పెదనాన్న హనుమంతరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అద్దంకి చేరుకున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో గొట్టిపాటి హనుమంతరావు …

Read More »

ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మరో వారంరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి…సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి …

Read More »