రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం గ్రామ ప్రదాయిని శ్రీ శ్యామలాంబ అమ్మవారికి అమావాస్య రోజు ప్రత్యేక పూజల సందర్భముగా శనివారం రాజమహేంద్రవరం అర్బన్ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు( వాసు ) అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించియున్నారు.
Read More »Monthly Archives: March 2025
నిడదవోలు నియోజకవర్గం లో రూ. 30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
-27 మంది బాధిత లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ -ఇప్పటివరకు 59 మంది బాధితులకు రూ. 76 లక్షల విలువైన సీఎఆర్ఎఫ్, ఎల్ వోసీ చెక్కులు అందజేత -త్వరలోనే మరిన్ని చెక్కులు పంపిణీ చేస్తామని ప్రకటన -పేద ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం ఆపన్న హస్తంగా నిలుస్తుందని తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య చికిత్స పొందిన నిడదవోలు నియోజకవర్గంలోని 27 మంది పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన …
Read More »వసతి గృహాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు, మౌలిక వసతులు మరమ్మత్తులు పూర్తి చెయ్యాలి
-రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఆయా పనులు పూర్తి కావాలి -ప్రతి వసతి గృహనికి ఒక ప్రత్యేక అధికారినీ నియమించి పర్యవేక్షణా బాధ్యత అప్పగించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ వసతి గృహాల నిర్వహణ విషయంలో హేతుబద్ధీకరణ కలిగి ఉండాలని, మౌలిక వసతులు కల్పించే విధానంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతగా చేపట్టిన పనులను నిర్ణిత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ …
Read More »చిన్నారులు, తల్లిదండ్రులు అప్రమత్తంతో మెలగాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పినప్పుడే తగిన విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎమ్. మాధురి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎస్ కే వి టి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ హై స్కూల్ నందు పోక్సో , నల్సా చట్టాలపై అవగాహనా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్..మాధురి మాట్లాడుతూ బాల బాలికలు, చిన్నారులపై జరిగే అత్యాచారాలు, అసభ్యకరమైన ప్రవర్తన పట్ల చిన్నారులు …
Read More »ప్రజా వినియోగ సర్వీసుల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
– ప్రజా వినియోగ సేవలపై పారా లీగల్ వాలంటీర్లు ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి – ప్రజలకు హక్కులు, అవకాశాల పై అవగాహన కల్పించడంపై ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉంటుంది – జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా వినియోగ సేవలను అందించే సంస్థలు (పబ్లిక్ యుటిలిటీ కంపెనీలు) మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ ప్రభుత్వ పరంగా అందుతున్న సేవలు విషయమై అవగాహన కల్పించే విధంగా చైతన్యం తీసుకుని రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి …
Read More »ఉగాది, రంజాన్ రోజున కూడా అందుబాటులో ఉన్న క్యాష్ కౌంటర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది, రంజాన్ సెలవ రోజుల్లో కూడా క్యాష్ కౌంటర్లు అన్నియును అందుబాటులో ఉన్నాయన్నారు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన శనివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయలపై 50% వడ్డీ రాయితీ పండుగ రోజుల్లో కూడా ప్రజలు వినియోగించుకోగలరని, నగర పరిధిలో గల 13 క్యాష్ కౌంటర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రికి తొమ్మిది గంటల …
Read More »తెలుగు ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు:ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలు అందరికి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన అవినాష్ మాట్లాడుతూ పండుగ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి కి రాష్ట్ర ప్రజలకు ఈ నూతన సంవత్సరం లో మంచి జరగాలని …
Read More »అట్టహాసంగా నాగ నూకాంబిక జాతర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాగ నూకాంబిక అమ్మవారి జాతరకు ఎంతో విశిష్టత ఉందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ ప్రధాన రహదారిలోని శ్రీ శ్రీ శ్రీ నాగ నూకాంబిక అమ్మవారి దేవస్థాన 49 వ ఉగాది జాతర మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గరక మరియు గణాచారి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మల్లాది విష్ణు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రతి …
Read More »సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి నూతన సంవత్సరాది అయిన ఉగాది పూర్తిగా ప్రకృతితో మమేకమై జరుపుకునే పండుగ అని, షడ్రుచుల సమాహారమైన ఉగాది పచ్చడి ఇందుకు నిదర్శనమని మల్లాది విష్ణు అన్నారు. మనిషి జీవితంలోని కష్ట సుఖాలు, మంచి చెడులు వంటి జీవిత సారాన్ని తాత్వికంగా …
Read More »పశ్చిమ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తా…
-రంజాన్ తోఫా పంపిణీలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తానని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. పవిత్ర రంజాన్ పండుగ ను పురస్కరించుకొని శనివారం భవానీపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా లో కూటమి నేతలతో కలసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం, మైనార్టీ సోదర ,సోదరీమణులకు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ అధికార …
Read More »
Prajavartha Online Telugu News