విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాచార యత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బాధితురాలికి ప్రాతినిధ్యం వహించడానికి బాలల హక్కుల కూటమి 11 ఏళ్ల చిన్నారి వక్షోజాలను లాక్కోవడం, పైజామా లాగటం, కల్వర్టు కిందకు లాగడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. “వాసవ్య మహిళా మండలి”. బాలల హక్కుల పరిరక్షణ దిశగా ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జస్ట్ …
Read More »Monthly Archives: March 2025
ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల వడ్డీ పై 50 శాతం రాయితీకి విశేష స్పందన
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల వడ్డీ పై 50 శాతం రాయితీకి విశేష స్పందన వచ్చిందని తెలిపారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. వడ్డీ పై 50 శాతం రాయితీ కేవలం ఈనెల ఆఖరు వరకే ఉందని ప్రజలు దీన్ని గమనించాలని తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 10.50 కోట్ల రూపాయల పన్ను బకాయిలను వసూలు చేశారని ప్రజల నుండి …
Read More »అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి సితార ఫంక్షన్ హాల్, విద్యాధరపురం, ఫ్రూట్ మార్కెట్ లోని సాయి అమృత ఫ్రూట్స్, తాజ్ అండ్ కో, కే ఆర్ కే ఫ్రూట్స్, మొగల్రాజపురంలో ఉన్న శ్రీ శ్రీనివాస గ్రావిటీ జూనియర్ కాలేజీలో ఆకస్మిక తనఖి నిర్వహించారు సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం …
Read More »వరల్డ్ ఓరల్ హెల్త్ డే క్యాంపెయిన్కు ముందు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన సెన్సోడైన్
బెంగుళూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ నోటి సంరక్షణ బ్రాండ్ సెన్సోడైన్, ఆన్లైన్లో 24 గంటల్లో అత్యంత ఎక్కువ దంత పరీక్ష పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. మహా కుంభ్ 2025లో రికార్డు నెలకొల్పగా, ఈ ప్రయత్నంలో 27 వేల మందికి పైగా వ్యక్తులు దంత పరీక్షలు చేయించుకున్నారు. ఇది చురుకైన నోటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి భారతీయులకు అవగాహన కల్పించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. తన నిబద్ధతను మరింత ముందుకు తోడ్కొని వెళ్లేందుకు …
Read More »ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్య్రం లభించింది
-ఎన్డీఏ పాలనలో ప్రజలందరికీ మంచే జరుగుతుంది -మహిళలు ఆర్థికంగా బలంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయం -2వ రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో నారా భువనేశ్వరి వెల్లడి కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించిందని, కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు పాలనా సామర్థ్యం గురించి రాష్ట్ర ప్రజలకు తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారంటే అందుకు చంద్రబాబు గారిపై …
Read More »క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం
-పేద ముస్లింలను ఆర్థికంగా పైకి తీసుకొస్తాం -వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షిస్తాం -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం -మత పెద్దలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన సీఎం చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలను ఉద్దేశించి …
Read More »పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలేలోపే పునరావాసం పూర్తి
-2026 డిసెంబర్ నాటికి పునరావాసం…2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి -రూ.829 కోట్లు నేరుగా నిర్వాసితుల అకౌంట్లో జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది -మాది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వం -గత ప్రభుత్వంలో మిమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు -అర్హులైన ప్రతిఒక్కరికీ పరిహారం అందిస్తాం… ఆదాయం, జీవనప్రమాణాలు పెంచేందుకు చర్యలు -పోలవరం నిర్వాసితులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి చంద్రబాబు -వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్న నిర్వాసితులు పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ‘పోలవరం …
Read More »అహంభావం, కక్షతో గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నష్టం కలిగించింది
-పోలవరం నా సెంటిమెంట్… 2019 తర్వాత ప్రాజెక్టు దుస్థితి చూసి బాధపడ్డాను -రివర్స్ టెండర్ వల్ల రూ.2,782 కోట్లు అదనపు భారం పడింది -పరిస్థితులు చక్కదిద్ది 9 నెలల్లోనే ప్రాజెక్టును గాడినపెట్టాం -2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం. -పోలవరం-బనకచర్ల అనుసంధానం చేపడతాం -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబ నాయుడు -పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం క్షమించరాని తప్పులు చేసింది. కక్ష, అహంభావంతో …
Read More »కళలకు జీవం పోసేందుకు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు
-కళాకారులందరికీ అంతర్జాతీయ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్ -ఏప్రిల్ 16న కందుకూరి వీరేశలింగం జయంతిని పురస్కరించుకొని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా తెలుగు నాటక రంగ దినోత్సవం -కళాకారులకు ఊతమిచ్చే విధంగా కార్యక్రమాలు -నాటకాన్ని సజీవంగా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ -తెలుగు నాటకాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని పిలుపు -నటుల ప్రతిభ తగ్గకుండా ఏఐ సాంకేతికతను నాటకంలో వినియోగించాల్సిన విధానం ఆలోచిస్తాం -మరో 6 నెలల్లో రాష్ట్రానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తెస్తాం -కళారంగానికి …
Read More »ATL మెంటార్షిప్ ప్రోగ్రామ్’ను బలోపేతం చేయాలి
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాస రావు ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్ (ATL)ల మెంటార్షిప్ ప్రోగ్రామ్ను మరింత విస్తృతం చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు, ఐఏఎస్ అన్నారు. గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో APSCHE సెక్రటరీ & CEO ప్రొఫెసర్ MLS దేవ కుమార్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఫ్యాకల్టీ మెంటర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా …
Read More »
Prajavartha Online Telugu News