-నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ చట్ట సవరణలు అంటూ ముస్లింల జీవితాలతో చెలగాటమాడుతుందని దానిని వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. గురువారం గాంధీ నగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యంగా భావిస్తున్నాం అన్నారు. వక్ఫ్ బోర్డు కమిటీని …
Read More »Monthly Archives: March 2025
నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలు
-నారెడ్కొ ప్రతినిధులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామని రాష్ర్ట రెవెన్యూ,రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న నాలా చట్టాన్ని రద్దు చేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాల్టీ సంస్థ అయిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నారెడ్కొ) ప్రతినిధులు గురువారం అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ను …
Read More »MoU Signed Between NACIN and IMU for a Strategic Knowledge Partnership
Amaravathi, Neti Patrika Prajavartha : On 27th March 2025, a Memorandum of Understanding (MOU) was signed between the National Academy of Customs, Indirect Taxes, and Narcotics (NACIN) and the Indian Maritime University (IMU). The agreement was formalized at IMU’s Headquarters located on East Coast Road in Semmanjeri, Chennai. Shri Gaigongdin Panmei, Principal Director General of NACIN, and Dr. Rajoo Balaji, …
Read More »ఇఫ్తార్ విందును బహిష్కరించమని పిలుపునివ్వటం అవివేకం : ఫరూఖ్ షిబ్లీ
-సోదరభావం పెంచే పవిత్ర ఇఫ్తార్ కార్యక్రమాన్ని వక్ఫ్ బిల్లు అంశానికి జోడించటం సమంజసం కాదు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో ప్రజా సంఘాల ప్రతి నిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం గానీ,ఎన్నికల తరువాత ఎటువంటి ప్రభుత్వ పదవులు …
Read More »పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు కానున్న పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు కానున్న పాఠశాలల పునః వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలన్నారు. …
Read More »వరి పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అధికంగా వినియోగించే సన్న రకాల వరి పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, మిల్లర్లు, రైతులతో కార్యశాల నిర్వహించి రానున్న ఖరీఫ్, రబి సీజన్లలో పండించవలసిన వరి పంటలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం …
Read More »హజరత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ (ర.అలై) ఆవులియా వారి 437వ గంధం మహోత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ (ర.అలై) ఆవులియా వారి 437వ గంధం మహోత్సవాలు ముజావర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గురువారం తీన్మార్, ప్రత్యేక వాయిద్య బృందాలతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రత్యేక అలంకరణలతో, సర్వ మతల ఐక్యత చాటుతూ తరలివచ్చిన అతిథుల నడుమ భవానిపురం హజరత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ దర్గా నుండి ఊరేగింపు బయలుదేరి పున్నమి హోటల్ వద్ద మలుపు తీసుకుని తిరిగి ఉదయం వరకు భవానిపురం పురవీధులలో వేలాదిగా తరలివచ్చిన …
Read More »జిల్లాల సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల సమీక్షా సమావేశమును గురువారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కార్మిక, కర్మాగార, బాయిలర్స్ మరియు ఇన్సురెన్సు, మెడికల్ సర్వీసెస్ అడిషనల్ సెక్రటరీ గంధం చంద్రుడు IAS, సంబంధిత శాఖల తో జోనల్ సమీక్షా సమావేశము గుంటూరు జిల్లా పరిషత్తు కాన్ఫరెన్సు హాల్, గుంటూరు నందు నిర్వహించినారు. ఈ సమీక్షా సమావేశము నందు వారు ఇన్సూర్డు పర్సన్స్ రిజిస్ట్రేషన్ గురించి సూచనలు ఇస్తూ 10 లేదా ఆపైన కార్మికులు పనిచేస్తున్న …
Read More »త్వరలో ప్రహరీ గోడ నిర్మాణం
-ఆర్.టి.ఒ. కార్యాలయ గోడపై గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఆర్.టి.ఒ. కార్యాలయం ప్రహరీ గోడ నిర్మాణాన్ని త్వరలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విజయవాడ తూర్పు శాసనభ్యులు గద్దె రామమోహన్ వెల్లడించారు. గురువారం నాడు గద్దె రామమోహన్ ఈ విషయంపై రాష్ట్ర సెక్రటేరియట్ నందు అధికారులతో సమావేశమయ్యారు. సమావేశ అనంతరం శాసనభ్యులు మాట్లడుతూ ఆర్.టి.ఒ. కార్యాలయానికి దక్షిణాన, బందరు కాల్వ వైపున ఉన్న ప్రహరీగోడ దక్షిణం వైపునకు వాలిపోయి ఉన్నదని, అక్కడ నివాసముంటున్న గృహాల వారు అది ఎప్పుడు తమ …
Read More »సమాజంలోని అందరూ సమాన స్థాయికి రావాలన్నదే టీడీపీ లక్ష్యం
-తెలుగుదేశం అంటేనే ప్రజలకు సేవ చేసే పార్టీ -5వ డివిజన్లో రూ. 50 వేల విలువ చేసే బండ్లు, ఆటో డౌన్పేమెంట్ రూ.30 వేలను చెల్లించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేదలందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని సమాన స్థాయికి రావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. గురువారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. …
Read More »
Prajavartha Online Telugu News