-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -వార్డెన్ సస్పెన్షన్ కు ఆదేశం -విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోండి -తల్లిదండ్రుల కంట కన్నీరు రానీయొద్దు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు బీసీ హాస్టల్ విద్యార్థి కిశోర్ చెరువులో పడి దుర్మరణం పాలవ్వడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి మృతిపై విచారకరమని ఆవేదన వ్యక్తంచేస్తూ, విద్యార్థులపై పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ ను తక్షణమే …
Read More »Monthly Archives: March 2025
కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసే 4 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలోని అర్హులైన అభ్యర్థుల నుండి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసే 4 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి డిడిఎన్ నటరాజు ఒక ప్రకటనలో తెలిపారు. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం కన్సల్టెంట్ జనరల్ ఒక పోస్ట్ కు గణాంకాలలో డిగ్రీ తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానము 5 సంవత్సరాల అనుభవము కలిగి ఉండాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ జనరల్ పోస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ జనరల్ ఒక పోస్ట్ కు కసంబంధించి …
Read More »కూటమి ప్రభుత్వంలో కళలు, కళాకారులకు పెద్దపీట
-కళాకారులందరికీ ప్రపంచ నాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -కనుమరుగైన కళలను, చేయూతకు నోచుకోని కళాకారులకు అండగా నిలిచి నాటక రంగానికి పునరుజ్జీవం తెస్తామన్న మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో కళలకు, కళాకారులకు ఆదరణ కల్పించి పెద్దపీట వేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం ప్రపంచ నాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ గత ప్రభుత్వంలో కనుమరుగైన కళలను, చేయూతకు …
Read More »సూర్యలంక బీచ్ కు మహర్ధశ
-కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం -ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ క్రింద అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు రూ.172.34 కోట్లు విడుదల -పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో చొరవతో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి రూ.269.86 కోట్లు నిధులు -త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని తెలిపిన మంత్రి దుర్గేష్ -నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర పర్యాటక …
Read More »ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ మధు మస్తాన్, జనసేన 47వ డివిజన్ అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మ దిన వేడుకల్లో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఎస్ కృష్ణ ప్రసాద్, ఎల్ శ్యాం ప్రసాద్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి …
Read More »పారదర్శక పాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 53 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి సుమారు 42,41,628 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో గురువారం కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కూటమి నాయకులతో కలిసి …
Read More »ఫేజ్ -2 “వెబ్ ఆప్షన్స్” సర్వీస్ నేడే చివరి అవకాశం
-ఎస్సి ఎస్టీ అభ్యర్థులు డి ఎస్ ఈ ఉచిత కోచింగు కు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి -ఎమ్ ఎస్ శోభారాణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యస్.సి. యస్.టి. అభ్యర్ధు లకు ఉచితంగా డి.యస్.సి. కోచింగ్ కొరకు గతములో నమోదు చేసిన అభ్యర్ధులుకు వెబ్ అప్షన్స్ కల్పించడమైనదని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యం. యస్. శోభారాణి గురువారం ఒక ప్రకటన లో తేలియజేసిన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నేడే , మార్చి 28 వ తేది …
Read More »జిల్లా స్థాయి భూ కేటాయింపుల సమీక్షా కమిటీ పునర్ నిర్మాణం
-రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి భూ కేటాయింపు సమీక్షా కమిటీను పునర్ నిర్మాణం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ. నంబర్లు 1 నుండి 7) రద్దు చేసారు. సి సి ఎల్ ఏ చేసిన ప్రతిపాదనను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పునర్రచించిన కమిటీకి జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షత …
Read More »ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నూతన డిస్పెన్సరీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాత్రనకా పగలనకా కష్టపడే ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉండి ఆదుకుంటుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం ఉదయం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్టీసీ జిల్లా డిస్పెన్సరీ నూతన భవనాన్ని మంత్రి రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎండి ద్వారకా తిరుమలరావు లతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రాంగణంలోనే …
Read More »మూడోవసారి జోనల్ అధ్యక్షులుగా యం. రాజుబాబు ఎన్నికకావడం అభినందనీయం
-ఉద్యోగ సంఘ నాయకుడుగా యం.రాజుబాబు చురుకైన పాత్ర పోషించారు.. -ఎన్జివో నేతలు కె.వి. శివారెడ్డి, ఎ. విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన ఉద్యమాలు విజయవంతం చేయడంలోను ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను జిల్లా నుండి రాష్ట్ర సంఘ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడంలో ఏపిఎన్జివో జిల్లా ఉపాధ్యక్షులు యం. రాజుబాబు కృషి చేసేవాడిని, రవాణాశాఖ ఉద్యోగుల సంఘానికి మూడవ సారి జోనల్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం అభినందనీయమని ఏపి ఎన్జివో రాష్ట్ర అధ్యక్షులు కె.వి.శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి …
Read More »
Prajavartha Online Telugu News