Breaking News

Monthly Archives: March 2025

ఏప్రియల్ 4 న రాజమహేంద్రవరం లో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన

–దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 500 కి పైగా ప్రముఖ కళాకారులు నమోదు -రాష్ర్టంలో మన సంస్కృతి కి, కళలకి పునర్జన్మ -ఏప్రిల్ 4 వ.తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు -లాలా చెరువు రోడ్డులో ప్రదర్శనల కు ఏర్పాట్లు -కమిషన్ చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కళలకి కాలచి అయిన రాజమహేంద్రవరం నగరంలోని లాలా చెరువు రహదారి మార్గంలో “అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన” భారీ ఎత్తున ఏర్పాట్లు …

Read More »

శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ సమస్య పరిష్కారం దిశగా సీఎమ్, డిప్యూటి సిఎం హామీ

-డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ సొంత నిధులతో రెండు నెలల జీతాల చెల్లింపు -పిఎఫ్ చెల్లింపు విషయంలో  తప్పనిసరిగా చెల్లింపులు చేపడతాం -రెండు నెలలు జీతాలు చెల్లింపు చేసిన డిప్యూటి సిఎం కు కృతజ్ఞతలు వ్యక్తం చేసిన యూనియన్ నాయకులు ఉద్యోగులు -మంత్రి  కందులు దుర్గేష్ , కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మేల్యే బలరామ కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పురుషోత్తమ పట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, సాధ్యమైనంత తొందరలో జీతాలు చెల్లింపు, …

Read More »

పొలింగ్ కేంద్రాలలో ఓటర్ల సంఖ్య హేతుబద్ధత కలిగి ఉండాలి

-జిల్లాలో 1533 డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు కార్డులు రద్దు -రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి నెల మొదటి వారంలో సమావేశం నిర్వహించాలి -జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితాల నాణ్యత మరియు స్వచ్ఛతను మెరుగుపరచడానికి ఈ ఆర్ వో లు చొరవ చూపాలని, ఉన్నత స్థాయి అధికారులను బి ఎల్ వో గా నియమించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి స్పష్టం చేశారు. గురువారం స్థానిక డి …

Read More »

తూర్పు గోదావరి జిల్లా అభివృద్ది సామర్ధ్య పెంపు పై ప్రతిపాదనలకు సిఎం ఆమోదం

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపధ్యంలో విజన్ డాక్యుమెంట్ ను వివరించిన కలక్టర్ ప్రశాంతి -జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కృతఙ్ఞతలు తెలియ చేసిన కలక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశంలో రెండో రోజు తూర్పుగోదావరి జిల్లా తరఫున నివేదించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మౌలిక సదుపాయాలు , సేవా రంగం, పర్యటక …

Read More »

తూర్పు గోదావరి జిల్లా అభివృద్ది సామర్ధ్య పెంపు పై ప్రతిపాదనలకు సిఎం ఆమోదం

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపధ్యంలో విజన్ డాక్యుమెంట్ ను వివరించిన కలక్టర్ ప్రశాంతి -జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కృతఙ్ఞతలు తెలియ చేసిన కలక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశంలో రెండో రోజు తూర్పుగోదావరి జిల్లా తరఫున నివేదించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మౌలిక సదుపాయాలు , సేవా రంగం, పర్యటక …

Read More »

నిడదవోలు ఎర్రకాలువ ముంపు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదలకు లైన్ క్లియర్

-త్వరలోనే సంబంధిత రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ: మంత్రి కందుల దుర్గేష్ -కలెక్టర్ల సదస్సులో ఆర్థికశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబునాయుడు: మంత్రి దుర్గేష్ -కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్ -ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు కేబినెట్ దృష్టికి ఇన్ ఫుట్ సబ్సిడీ సమస్యను తీసుకువచ్చిన మంత్రి దుర్గేష్ -ఎట్టకేలకు నష్టపోయిన రైతాంగానికి ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదల చేసే దిశగా అడుగులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు ఎర్రకాలువ ముంపు వల్ల …

Read More »

ఇక ఖాతాకు నలుగురు నామినీలు.. ‘బ్యాంకింగ్’ బిల్లుకు ఆమోదం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటివరకు ఒక బ్యాంకు ఖాతాకు ఒకరే నామినీగా ఉండేవారు. ఇక నుంచి మనం గరిష్ఠంగా నలుగురిని నామినీలుగా పెట్టుకోవచ్చు. ఇదే రూల్ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)కు కూడా వర్తిస్తుంది. ఈమేరకు ప్రతిపాదనలతో కూడిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024పై పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఇవాళ రాజ్యసభలో ఈ బిల్లుకు మెజారిటీ ఓట్లు లభించాయి. అంతకుముందు 2024 డిసెంబరులో ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. లాకర్ల విషయానికి వస్తే.. వాటికి పాత పద్ధతిలోనే ఒకరికి మించి …

Read More »

మెట్రో భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌పై ప్ర‌త్యేక దృష్టి

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ మెట్రో భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తున్నామ‌ని, ఏపీ మెట్రోరైలు కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఏపీఎంఆర్‌సీఎల్‌) అందించిన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం ఉమ్మ‌డి త‌నిఖీల‌కు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. గురువారం జ‌రిగిన మెట్రోరైలు కార్పొరేష‌న్ బోర్డు స‌మావేశానికి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ క‌లెక్టర్ కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు. స‌మావేశంలో మెట్రో రైలు ప్రాజెక్టు భూ సేక‌ర‌ణ సంబంధిత అంశాల‌పై రాష్ట్ర పుర‌పాల‌క‌, …

Read More »

ఆప్కో చేనేత వస్త్రాలపై 30% శాతం ప్రత్యేక తగ్గింపు……

-కొన్ని రకాల వస్త్రాలపై 50% వరకు రాయితీ…. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రకాల చేనేత వస్త్రాలపై 30% శాతం ప్రత్యేక తగ్గింపుతో పాటు కొన్ని రకాల వస్త్రాలపై 50% వరకు ఇవ్వడం జరుగుతుందని ఆప్కో మండల వాణిజ్యాధికారి డి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ఆప్కో విక్రయశాలలతో పాటు ఆప్కో హ్యాండ్లూమ్స్.కామ్ అమెజాన్, ప్లిఫ్కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలలోను 30, కొన్ని రకాల వస్త్రాలపై 50 శాతం ప్రత్యేక రాయితీ అందుబాటులో …

Read More »

2047 నాటికి మురికి వాడల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

– విజన్ 2047 పదిసూత్రాల అమలుతో రాష్ట్రంలో అన్ని రంగాలు ముందజ ఖాయం -ముఖ్యమంత్రి విజన్ కు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము -అర్బన్ డెవలప్ మెంట్ కు కేంద్రం బడ్జెట్ లో నిధులు కేటాయించడం హర్షనీయం -పట్టణాల అభివృద్ధికి ప్లానర్ లు,ఆర్కిటెక్ట్ లు తమ వంతు సహకారం అందించాలని -పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి మన రాష్ట్రం మురికివాడల రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మున్సిపల్ …

Read More »